ఎల్ఐసీ పాలసీల గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. ఎన్నో రకాల పాలసీలు ఉన్నాయి.. ఒక్కో పాలసీకి ఒక్కో బెనిఫిట్స్ ఉన్నాయి.. అందులో ఈ మధ్య కొత్త పాలసీలు వస్తున్నాయి.. వినియోగదారులకు మరింత సౌకర్యంగా ప్రయోజనకరంగా ఉండే విధంగా మరో పొదుపు ప్లస్ బీమా తో పాటు గ్యారంటీ రిటర్న్స్ విధానంలో ఓ కొత్త పాలసీని ఎల్ఐసీ తీసుకొచ్చింది. నవంబర్ 29న ప్రారంభించిన ఈ పథకం పేరు ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్ ఈ పథకం గురించి ఇప్పుడు వివరంగా…
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మరో ప్రభుత్వ సంస్థలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC GD రిక్రూట్మెంట్ 2024 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అస్సాం రైఫిల్స్ పరీక్ష, 2024లో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ , SSF, రైఫిల్మ్యాన్ లో కానిస్టేబుల్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ssc.nic.inలో SSC అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు..అర్హత, ఆసక్తి కలిగిన వాళ్ళు డిసెంబర్ 31,…
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది.. ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ కడలూరులో గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీ చేపట్టనుంది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 295 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. డిగ్రీ, పీజీ డిగ్రీతో పాటు గేట్-2023 స్కోరు సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబరు 21 చివరి గడువుతేదిగా నిర్ణయించారు.. పూర్తి వివరాలు.. మొత్తం ఖాళీలు: 295 గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైయినీ పోస్టులు…
బ్యాంక్ ఉద్యోగం చెయ్యాలని భావించేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రభుత్వం భారీగా బ్యాంక్ జాబ్స్ ను విడుదల చేసింది.. తాజాగా ఐడీబీఐ బ్యాంక్లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ఐడీబీఐ బ్యాంక్ మొత్తం 2,100 ఆఫీసర్ స్థాయి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. పలు కేటగిరీల్లో జూనియర్ ఆఫీసర్ కేటగిరీకి రిక్రూట్మెంట్ జరుగుతోంది.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. పోస్టుల…
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రైల్వేలో ఉద్యోగం చెయ్యాలని భావించేవారికి ఇది శుభవార్తే.. ఈస్ట్ రైల్వేస్ తాజాగా పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 1832 ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నారు.. అర్హత, ఆసక్తి కలిగిన వాళ్లు నోటిఫికేషన్ గురించి పూర్తిగా తెలుసుకోవడం ముఖ్యం.. ఎలా అప్లై చేసుకోవాలంటే.. దానాపూర్ డివిజన్, ధన్బాద్ డివిజన్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ డివిజన్, సోన్పూర్ డివిజన్, సమస్తిపూర్ డివిజన్, ప్లాంట్ డిపో/పండిట్…
ప్రముఖ సంస్థ ఓపెన్ ఏఐ రూపొందించిన టెక్నాలజీ టూల్ చాట్జీపీటీ.. ఇటీవల కాలంలో ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. ప్రముఖ కంపెనీలు సైతం ఈ కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.. ఈమేరకు చాట్జీపీటీ యూజర్ల కోసం అదిరిపోయే ఫీచర్స్ ను అందిస్తున్నారు.. తాజాగా సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. చాట్జీపీటీ యూజర్ల అందరి కోసం వాయిస్ ఫీచర్ తీసుకొచ్చింది.. ఆ ఫీచర్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం… చాట్జీపీటీని వాడే యూజర్లు ఎవరైనా సరే కేవలం టెక్స్ట్ మాత్రమే కాకుండా…
అతి పెద్ద బీమా ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ తమ కస్టమర్లకు ఎన్నో కొత్త పథకాలను అందిస్తుంది.. అందులో మహిళలకు కూడా మంచి ప్రయోజనాలున్న ప్లాన్స్ ను అందిస్తుంది.. అందులో ఒకటి ఆధార్ శిలా ప్లాన్ నాన్-లింక్డ్ స్కీమ్, అంటే ఇది స్టాక్ మార్కెట్ పనితీరు లేదా మరే ఇతర పెట్టుబడిపై ఆధారపడి ఉండదు. ఈ స్కీమ్ పాలసీ మెచ్యూర్ అయినప్పుడు పాలసీ హోల్డర్కు, లేదా పాలసీ వ్యవధిలో పాలసీదారు మరణిస్తే నామినీకి నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తుంది. ఈ…
ప్రముఖ దేశీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్ల కు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ గడువు పొడిగించింది.. బ్యాంక్ ఉయ్ కేర్ పేరుతో ప్రత్యేకమైన ఎఫ్డీ స్కీమ్ను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ఇప్పుడు మరింత కాలం అందుబాటులో ఉంటుందని చెప్పుకోవచ్చు. అందువల్ల అధిక వడ్డీ రేటు పొందాలని భావించే వారికి మంచి సమయం.. స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. ప్రస్తుతం ఎస్బీఐ ఉయ్…
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ లను విడుదల చేస్తుంది. తాజాగా స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ లో ఖాళీ పోస్టులకు దరఖాస్తులను కోసం నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 50 అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ లను భర్తీ చేయనుంది.. ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి చివరి తేదీ నవంబర్ 28. అర్హత, ఆసక్తి గల…
వరల్డ్ కప్ 2023 చివరి దశకు చేరుకుంది. తొలి సెమీ ఫైనల్ ఇండియా-న్యూజిలాండ్ తలపడగా.. భారత్ 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇక.. రెండో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఆసీస్ 3 వికెట్ల తేడాతో గెలుపొంది.. ఫైనల్లో టీమిండియాతో తలపడనుంది. ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మెగా పోరు జరుగనుంది.