మారిన వాతావరణంతో గ్రేటర్ పై వైరల్ జ్వారాలు పంజా విసురుతున్నాయి. చిన్న, పెద్ద జలుబు, దగ్గు, జ్వరం ఒంటి నొప్పులతో బాధపడుతున్నారు. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షం, చల్లటి గాలులతో ఒక్కసారిగి వాతావరణం మారిపోయింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు బయట రోగుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఉస్మానియా ఆసుపత్రిలో గత రెండు రోజులుగా ఓపీ సంఖ్య 2వేలు దాటుతోది. నల్లకుంట ఫీవర్ ఆసుప్రతికి సాధారణ రోజుల్లో 200 నుంచి 300 రోగుటు వస్తే.. ప్రస్తుతం 500…
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. గత వారం అడివి శేష్కు డెంగ్యూ సోకినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆయన రక్తంలో ఉన్న ప్లేట్లెట్స్ అకస్మాత్తుగా పడిపోయాయట. దీంతో అడివి శేష్ సెప్టెంబర్ 18న ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం నిశితంగా పరిశీలిస్తోంది. శేష్ ఆరోగ్యానికి సంబంధించిన ఏ అప్డేట్ అయినా అధికారికంగా ప్రకటించబడుతుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. విషయం తెలుసుకున్న సినిమా ప్రముఖులు,…
దేశంలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజుకు 40వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కేరళలో వైరస్ తీవ్రత నియంత్రణలోకి రావడం లేదు. గత వారంలో దేశవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసుల్లో 68 శాతం ఒక్క కేరళలోనే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 24గంటల్లో దేశవ్యాప్తంగా 43వేల కేసులు వెలుగు చూడగా.. 338 మరణాలు సంభవించాయి. కరోనా వైరస్ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. కోవిడ్ మరణాలను నివారించడంలో 97శాతం…
వర్షాకాలం వచ్చింది అంటే దోమలు పెద్ద ఎత్తున దాడి చేస్తుంటాయి. జ్వరాలు, మలేరియా, డెంగ్యూ వంటి ఫీవర్లు వస్తుంటాయి. దీనికి కారణం దోమలు. చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ ఈ దోమలు ప్రాణాంతక వ్యాధులను కలుగజేసే వైరస్లకు వాహకాలుగా ఉంటాయి. దోమల నివారణ కోసం వర్షాకాలంలో అనేక చర్యలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పడుకునే తప్పనిసరిగా నిండుగా కప్పుకొని నిద్రపోవాలి. తెల్లవారుజామున ఆడ అనోఫిలిస్ దోమ కాటు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఆడ…