Dengue Outbreak: మారిన వాతావరణం- గ్రేటర్ పై వైరల్ పంజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మారిన వాతావరణంతో గ్రేటర్ పై వైరల్ జ్వారాలు పంజా విసురుతున్నాయి. చిన్న, పెద్ద జలుబు, దగ్గు, జ్వరం ఒంటి నొప్పులతో బాధపడుతున్నారు. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షం, చల్లటి గాలులతో ఒక్కసారిగి వాతావరణం మారిపోయింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు బయట రోగుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఉస్మానియా ఆసుపత్రిలో గత రెండు రోజులుగా ఓపీ సంఖ్య 2వేలు దాటుతోది. నల్లకుంట ఫీవర్ ఆసుప్రతికి సాధారణ రోజుల్లో 200 నుంచి 300 రోగుటు వస్తే.. ప్రస్తుతం 500 దాటుతోంది. ఇంట్లో ఒకరి నుంచి మరొకరికి వేగంగా వైరల్ జ్వారాలు సోకుతున్నాయి. రోగుల్లో 70 నుంచి 80 శాతం మంది ముక్కు కారటం, ముక్కు దిబ్బడ, గొంగు నొప్పి, తుమ్ములు, దగ్గు, కళ్ల వెంటనీరు కారడం, ఒళ్లు నొప్పులు, జ్వరం తదితర లక్షణాలతో వైద్యులను ఆశ్రయిస్తున్నారు.
read also: YS Sharmila: వైఎస్ షర్మిల పాదయాత్రకు బ్రేక్.. హైదరాబాద్కు షర్మిల..
Also Read
- Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్కు భారీ రద్దీ.. ట్రాఫిక్ పోలీసుల బిగ్ ప్లాన్
- Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
- Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
అయితే.. ఏజెన్సీ ప్రాంతాల్లో డెంగీ చుక్కలు చూపిస్తోంది. కాగా.. 9 ట్రైబల్ జిల్లాల్లో ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో శాంపిలే సేకరణ జరుగుతుంది. ఈనేపథ్యంలో.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ రికార్డుల ప్రకారం కేసులు సంఖ్య తక్కువగా కనిపించినప్పటికీ, లెక్కల్లో ఎక్కని డెంగీ కేసులు భారీగా ఉన్నట్లు స్వయంగా డిపార్ట్మెంట్ లోనే చర్చ, ఏజెన్సీ ఏరియాల్లో ప్రతీ గ్రామంలో డెంగీ బారిన పడి బాధితులు మంచం ఎక్కుతున్నారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం డెంగీ కేసులు ఎక్కువగా తేలుతున్నాయి. మరో స్థానంలో మహబూబాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, ములుగు, నిర్మల్ జిల్లాలున్నాయి. కాగా.. ఈ ఏడాది ఇప్పటికే 114 కేసులు అధికారికంగా రికార్డు చేశారు. కానీ అనధికారికంగా కేసులు భారీగా ఉంటాయని అధికారులఅంచనా..
అయితే.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వర్షాకాలంలో అంటు , కాలానుగుణ వ్యాధుల వ్యాప్తిని అరికట్టడానికి నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలను కోరింది. పరిసరాలు ఇంటితోపాటు ఉంటే అంటువ్యాధులు సోకే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే దోమలు డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి తీవ్రమైన వ్యాధులను వ్యాప్తి చేయగలవు కాబట్టి అంటువ్యాధుల వ్యాప్తిని తగ్గించడానికి ముందస్తు నివారణ చర్యలు తీసుకోవడం మంచిదని జిహెచ్ ఎంసీ హెచ్చరించింది.
తాజావార్తలు
-
UIDAI App: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంట్లో కూర్చునే నిమిషాల్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు! ఓ లుక్ వేయండి..
-
Su-57E Stealth Fighter: భారత్కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్కు చెక్..
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!