దేశంలో ఎక్కువ ధనవంతులైన భారతీయ మహిళలు ఢిల్లీలో ఉన్నారని మీకు తెలుసా.. అవును ఢిల్లీ అలాంటి మహిళలకు నిలయంగా మారింది. దేశంలో ఉన్న ఇతర నగరాలకంటే ఢిల్లీలోనే రిచెస్ట్ విమెన్స్ ముగ్గురు ఉన్నారు. ఢిల్లీలో అత్యంత సంపన్న భారతీయ మహిళగా టాప్ ర్యాంక్ సాధించిన మహిళగా హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్, రోష్నీ నాడార్ మల్హోత్రా నిలిచారు.
ఢిల్లీలోని మాల్వియా నగర్లో దారుణం జరిగింది. ఓ కళాశాల విద్యార్థినిపై రాడ్డుతో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. బాధితురాలు కమలా నెహ్రూ కాలేజీకి చెందిన విద్యార్థిని నర్గీస్ కాగా.. ఆమెపై నిందితుడు రాడ్డుతో కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు.
దొంగల పనేంటి..? బెదిరించామా, దోపిడీ చేశామా, వెళ్లిపోయామా, అంతే. అవతల వ్యక్తుల పరిస్థితి ఏంటి? వారి ధనవంతులా, కాదా? అనేది దొంగలకు అనవసరం. దోచుకోవడమే వారి ప్రధాన లక్ష్యం. కానీ.. అందరూ దొంగలు ఇలాగే ఉండరని, అప్పుడప్పుడు కొందరు మంచి దొంగలు కూడా వెలుగు చూశారు.
దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. యమునా నది నీటి మట్టం ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. ఢిల్లీలోని పాత రైల్వే వంతెన వద్ద 206.26 మీటర్ల స్థాయికి చేరుకుంది.
ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది.. కాపురానికి ఇంటికి రమ్మని పిలవడానికి అత్తింటికి వెళ్ళిన ఓ భర్తను తన భార్య పక్కా ప్లాన్ తో అతి దారుణంగా చంపాలనుకుంది.. మాట్లాడుతుండగా పెట్రోల్ పోసి నిప్పంటించింది భార్య.. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.. ఈ దారుణ ఘటన ఆగ్రాలో వెలుగు చూసింది.. వివరాల్లోకి వెళితే.. భర్తపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించిన ఓ మహిళ, ఆమె కుటుంబ సభ్యులపై ఆగ్రా పోలీసులు కేసు నమోదు…
ఢిల్లీలో వరద ముప్పు ఇంకా కొనసాగుతుంది. హథినికుండ్ బ్యారేజీ నుంచి మరోసారి నీటిని విడుదల చేయడంతో యమునా నది నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది. బ్యారేజీ నుంచి విడుదల చేసిన నీరు రేపు సాయంత్రానికి ఢిల్లీకి చేరుకుంటుందని.. ఈ సందర్భంలో యమునా నీటిమట్టం 206.70 మీటర్లకు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఢిల్లీలో యమునా నది నీటి మట్టం శుక్రవారం మరోసారి ప్రమాద స్థాయి 205.33 మీటర్లను దాటి ప్రవహిస్తోంది. యమునా నది శాంతించిందని ఢిల్లీ ప్రజలు ఊపిరిపీల్చుకునే లోపే మరోసారి వరద ప్రవాహం పెరగడంతో ఆందోళనకు గురవుతున్నారు.
టమాట ధరలు తగ్గుముఖం పడతాయా అని ఎదురుచూస్తున్న కోట్లాది మందికి ఆందోళన కలిగించే వార్త. ఇప్పుడు టమోటా రుచిని రుచి చూడాలంటే ప్రజలు కొన్ని రోజుల పాటు అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో టమాట ధరలు తగ్గే అవకాశం లేదని తెలుస్తుంది.. ప్రస్తుతం మార్కెట్ లో ధర రూ.200 పలుకుతుంది.. ప్రభుత్వం సబ్సిడీ కింద టమోటాలను ఇస్తున్నా అవి అందరికి అందటం లేదు.. దాంతో ప్రజలు టమోట కూరలకు స్వస్తి పలుకుతున్నారు.. ఈమేరకు ప్రభుత్వం…