PM Modi: ప్రసంగం మధ్యలో ఆపేసిన ప్రధాని మోడీ.. కారణమేంటంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఢిల్లీలో ఒక సభలో ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి అస్వస్థతకు గురై.. అక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో ప్రధాని తన ప్రసంగాన్ని మధ్యలో ఆపేసి సహాయం చేయమని వైద్య బృందాన్ని కోరారు. తాను ప్రసంగిస్తుండగా.. ఆ వ్యక్తి అనారోగ్యంగా ఉన్నట్లు గుర్తించానని.. ఆ వ్యక్తికి అవసరమైన వైద్య సహాయం అందించమని ప్రధాని తన బృందానికి తెలిపాడు. ఈ విషయాన్ని వార్తా సంస్థ ANI.. X (ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ప్రధాని మోడీ ఏమన్నారంటే.. “అతని చేతులు పట్టుకుని అతనికి సహాయం చేయండి. అతని బూట్లు తీయండి. అని తెలిపారు.
Read Also: Gannavaram Politics: నో డౌట్..! ఆయన సహకరిస్తారు.. గన్నవరంలో గెలుపు వైసీపీదే..
Also Read
- India Squads: పంత్కు షాక్.. నితీశ్కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
- Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటనల అనంతరం బెంగళూరు నుంచి ఢిల్లీకి చేరుకున్న మోడీ.. ఓ సభలో ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగినప్పుడు కొద్దిసేపు ప్రసంగాన్ని ఆపేసిన ప్రధాని.. అనంతరం పునఃప్రారంభించారు. అంతకుముందు గ్రీస్ పర్యటన నుంచి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి ఢిల్లీ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది.
Read Also: Nuh Voilence: నుహ్లో మరోసారి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత.. 144 సెక్షన్ విధింపు..!
అంతకుముందు.. చంద్రయాన్-3 విజయవంతం కావడంపై బ్రిక్స్ సదస్సు సందర్భంగా తనకు చాలా అభినందన సందేశాలు వచ్చాయని ప్రధాని తెలిపారు. చంద్రుడిపై ‘విక్రం’ ల్యాండ్ అయిన ప్రదేశానికి ‘శివశక్తి’ అని పేరు పెట్టినట్లు ప్రధాని పేర్కొన్నారు.
- Tags
- Delhi
- modi
- national news
- speech
- stop
తాజావార్తలు
-
Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
-
India Squads: పంత్కు షాక్.. నితీశ్కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!