ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్పై దాడి కేసులో ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన చార్జ్షీటులోని అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
Delhi : ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న పేరుమోసిన గ్యాంగ్స్టర్ నవీన్ బాలి తన మొబైల్ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ను ఉపయోగిస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్లో పలుమార్లు జైలు నుంచి ఫోటోలు కూడా అప్లోడ్ చేశాడు.
Delhi: గుండె జబ్బుతో బాధపడుతున్న రోగికి బ్రెయిన్ డెడ్తో మరణించిన మరొకరి గుండెను రికార్డు సమయంలో అమర్చారు. కాలంతో జరుగుతున్న పరుగు పందెంలో గుండెను కోల్కతా నుంచి ఢిల్లీకి తరలించారు. దీని కోసం కోల్కతా, ఢిల్లీ పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి గురుగ్రామ్లోని ఫోర్టిస్ ఆస్పత్రికి చేర్చారు. మృత్యువు అంచున ఉన్న 34 ఏళ్ల వ్యక్తికి భారీ ఆపరేషన్ నిర్వహించి, కొత్త గుండెను అమర్చారు.
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఢిల్లీ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడడమే కాకుండా.. తప్పుడు పత్రాలతో ఉద్యోగం పొందినట్లుగా ఆరోపణలు రావడంతో ఆమెపై యూపీఎస్సీ యాక్షన్ తీసుకుంది.
Kidney Sale Racket: ఐదు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కిడ్నీ విక్రయాల ముఠాను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. బంగ్లాదేశ్కి చెందిన వారి కిడ్నీలను విక్రయిస్తున్నారు. అవయవాలు అవసమున్న వారికి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు క్రైమ్ బ్రాంచ్ విచారణలో వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీలోని జీటీబీ ఆస్పత్రిలో పట్టపగలు బుల్లెట్లు పేలాయి. బైక్పై వచ్చిన ముగ్గురు దుండగులు రోగిపై కాల్పులు జరిపి పారిపోయారు. దీంతో రోగి అక్కడికక్కడే మృతి చెందాడు.
Patient Spot Dead : ఆదివారం (జూలై 14) ఢిల్లీలోని గురు తేగ్ బహదూర్ ఆసుపత్రిలో కాల్పుల కలకలం సంభవించింది. గురు తేగ్ బహదూర్ (GTB) ఆసుపత్రిలో ప్రవేశించిన తర్వాత ఒక వ్యక్తి రోగిపై కాల్పులు జరిపాడు. అక్కడికక్కడే మృతి చెందిన రోగిని 32 ఏళ్ల రియాజుద్దీన్ గా గుర్తించారు. ఇక ఆ వ్యక్తి దాదాపు 21 రోజుల ముందు నుండే ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ఆసుపత్రి అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా…
Delhi Crime : దేశ రాజధాని ఢిల్లీలోని భజన్పురాలో బుధవారం రాత్రి ముగ్గురు యువకులు దారుణ ఘటనకు పాల్పడ్డారు. ఇందులో చిన్న వివాదంపై వీధి బయట కూర్చున్న యువకుడిని దుర్మార్గులు మొదట కొట్టి,
Kidney Scandal : బంగ్లాదేశ్, భారతదేశంలో అక్రమ కిడ్నీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఈ ముఠా నాలుగేళ్లలో దాదాపు 500 మందికి అక్రమంగా కిడ్నీలు అమర్చింది.