ఒక వ్యక్తి మరణించాక చితి పై నుంచి లేస్తున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం.. చనిపోయాడని ధ్రువీకరించిన తర్వాతే కదా అతనికి అంత్యక్రియలు చేస్తారు.. అలాంటిది చివని నిమిషంలో ఎలా లేచి వస్తారు అనే సందేహం అందరికి ఉంటుంది.. వీటికి సమాధానం అయితే ఇప్పటివరకు దొరకలేదు.. తాజాగా మరో ఘటన వెలుగుచూసింది.. ఇందుకు స�
తమిళనాడులో ఓ ఘటన కలకలం రేపుతుంది. ఏంటీ అనుకుంటున్నారా..? ఓ మృతదేహంపై అఘోరా పూజలు చేయడం కలకలం రేపాయి. మరణించిన వ్యక్తిపై కూర్చుని అఘోరా పూజలు చేయడం దేశవ్యాప్తంగా హాట్ టాఫిక్ గా మారింది.
Gandhi Hospital : గాంధీ దవాఖానలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని వదిలివెళ్లిన కేసులో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ నెల 9న అర్ధరాత్రి 1:40 గంటలకు ముగ్గురు వ్యక్తులు విగత జీవిగా ఉన్న ఓ వ్యక్తిని స్ట్రెచర్పై తీసుకువచ్చారు.
Dutch Man : పుట్టించిన తల్లిదండ్రులంటే ఎవరికి ప్రేమ ఉండదు. 9నెలలు కడుపులో పెట్టుకుని బయట ప్రపంచానికి పరిచయం చేసేది తల్లి. తల్లి 9నెలలు మోస్తే.. తండ్రి జీవితాంతం మోస్తాడు. పిల్లలను ఓ స్థాయి వరకు తీసుకొచ్చి.. వారి కాళ్ల మీద వార నిలబడే వరకు కంటికి రెప్పలా కాపాడుతాడు తండ్రి.
Dead body in sack: హైదరాబాద్లో దారుణ ఘటన వెలుగు చూసింది. గోనె సంచిలో ఓ వ్యక్తి మృతదేహం ఉండటం కలకలం రేపింది. లంగర్ హౌస్ ప్రాంతంలో రెండు బస్తాల్లో పక్షవాతానికి గురైన వ్యక్తి మృతదేహం ఛిద్రమైంది.
Aishwarya dead body: మే 6న టెక్సాస్లోని ఓ మాల్లో కాల్పుల ఘటనలో మృతి చెందిన తాటికొండ ఐశ్వర్య మృతదేహం హైదరాబాద్కు చేరుకుంది. ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తరలించడంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కీలక పాత్ర పోషించింది.
UK Pensioner : యూకేలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తికి ప్రతి నెల పింఛన్ వస్తుండేది. సడన్ గా ఆ వ్యక్తి చనిపోవడంతో మృతదేహాన్ని రెండేళ్ల పాటు ఫ్రీజర్లో ఉంచాడు.
Dead Body : కూటి కోసం కోటి విద్యలు అంటారు. కానీ ప్రస్తుతం కూటి కోసం కాకుండా కోట్ల కోసం జనం పరిగెత్తున్నారు. తానూ మనిషినే అన్న సంగతే మర్చిపోతున్నాడు. మానవత్వాన్ని వదిలి మనీ మాయలో పడిపోతున్నాడు.
Protest : ప్రాణంగా ప్రేమించిన ప్రియుడే ఆమె పాలిట యముడిగా మారాడు. నమ్మి తనతో వెళితే చంపి నదిలో పడేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియదన్నట్టు ఆత్మహత్యగా చిత్రీకరించబోయాడు. కానీ కుమార్తె మృతి పై అనుమానం వచ్చి ఆమె ప్రియుడి ఇంటి ఎదుట తల్లి ధర్నాకు దిగింది.
తమిళనాడులో కుమారుడి పెళ్లి చూసేందుకు ఓ తండ్రి తన కొడుకుకు వివాహం నిశ్చయించాడు. కానీ గత ఆదివారం వి. రాజేంద్రన్ మరణించడంతో ఆయన మృతదేహం దగ్గరే కొడుకు ప్రవీణ్ తన ప్రియురాలిని వివాహం చేసుకున్నాడు.