Aishwarya dead body: హైదరాబాద్కు చేరిన తాటికొండ ఐశ్వర్య మృతదేహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aishwarya dead body: మే 6న టెక్సాస్లోని ఓ మాల్లో కాల్పుల ఘటనలో మృతి చెందిన తాటికొండ ఐశ్వర్య మృతదేహం హైదరాబాద్కు చేరుకుంది. ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తరలించడంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కీలక పాత్ర పోషించింది. అయితే అందుకు అవసరమైన లాంఛనాలు పూర్తి చేసి మృతదేహాన్ని భారత్కు పంపినట్లు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతినిధి కొల్లా అశోక్ బాబు తెలిపారు.
Read also: Ustaad: ఫస్ట్ లుక్ అదిరింది… హరీష్ శంకర్ కి గుడి కట్టినా తప్పులేదు రా…
Also Read
- Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
- Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
- KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
- Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
శనివారం మధ్యాహ్నం టెక్సాస్లోని ప్రీమియం అవుట్లెట్ మాల్లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 9 మంది మృతి చెందగా, చిన్నారులు సహా పలువురు గాయపడ్డారు. ఈ కాల్పుల్లో తెలంగాణకు రంగారెడ్డి జిల్లాకు చెందిన తాటికొండ ఐశ్వర్య మృతి చెందినట్లు అమెరికా అధికారులు నిర్ధారించారు. ఐశ్వర్య కుటుంబం హైదరాబాద్లోని కొత్తపేటలో నివాసం ఉంటోంది. ఆమె తండ్రి నర్సిరెడ్డి రంగారెడ్డి జిల్లా కోర్టు మెజిస్ట్రేట్. కొన్నేళ్ల క్రితం ఐశ్వర ఉన్నత చదువుల కోసం అమెరికాలోని టెక్సాస్ వెళ్లింది. మే 18 ఐశ్వర్య పుట్టినరోజు. దీంతో ఆమె బర్త్ డే పార్టీని గ్రాండ్ గా చేయాలని కంపెనీ ప్లాన్ చేసింది. అయితే… ఆ పార్టీకి డ్రెస్ కొనుక్కోవడానికి ఐశ్వర్య మే 6న అలెన్ మాల్కు వెళ్లింది. ఇంతలో ఆమె వెళ్లిన మాల్ లో ముష్కరులు కాల్పులు జరిపారు. మాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో ఆమె తీవ్రంగా గాయపడింది. ఐశ్వర్య ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఐశ్వర్య కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. డల్లాస్కు ఉత్తరాన 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాలమైన షాపింగ్ కాంప్లెక్స్లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 9 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. కాల్పుల అనంతరం షాపింగ్ మాల్లోని కస్టమర్లు, ఉద్యోగులు ప్రాణాల కోసం పరుగులు తీశారు. అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని హతమార్చారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Jeevan Case: ఇన్స్టా పోస్ట్ పెట్టిన 8 గంటల్లోనే.. అనుమానాస్పద స్థితిలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
తాజావార్తలు
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..