దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్య కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత తరచుగా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఇంటి యజమాని ఇంట్లో అద్దెకు ఉండే పీహెచ్డీ విద్యార్థిని దారుణం హత్య చేసి.. మృతదేహాన్ని ముక్కలుగా చేసి నిర్మానుష్య ప్రాంతంలో పడేశాడు.
Karnataka Headmaster Brutally Thrashed By Schoolgirls For Harassing Minor: విద్యార్థులతో దురుసుగా ప్రవర్తిస్తున్న ఓ స్కూల్ ప్రధానోపాధ్యాయుడికి బుద్ధి చెప్పారు విద్యార్థినులు. కర్ణాటకలోని శ్రీరంగపట్నంలోని కట్టేరి గ్రామంలో చోటు చేసుకుంది. స్కూల్ హెడ్ మాస్టర్ గత కొంత కాలంగా మైనర్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.
దేశరాజధాని ఢిల్లీలోని ద్వారకలో ఇవాళ ఉదయం 17 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేయడంతో పోలీసులు కేసును ఛేదించినట్లు ద్వారక డీసీపీ ఎం.హర్షవర్ధన్ బుధవారం తెలిపారు.
దేశంలో ఏదో ఓ మూలన మహిళలపై దారుణాలు, అఘాయిత్యాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఢిల్లీలోని శ్రద్ధా వాకర్ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా అటువంటి ఘటనలు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా హర్యానాలోని రేవారిలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.
Crime News: ఘజియాబాద్లో పట్టపగలే రాబరీ జరిగింది. సోమవారం మధ్యాహ్నం లోని ఏరియాలో ఓ మహిళను యువకుడు తుపాకీతో బెదిరించి ఆమె దగ్గరున్న సొమ్మును దోచుకెళ్లాడు.
Australia: మామూలుగా రోడ్డుపై వెళ్తుంటే పదిరూపాయలు దొరికితే చటుక్కున తీసుకుని జేబులో వేసుకునే రోజులివి. అలాంటిది నిద్రలేచి చూసే సరికి కోట్ల కొద్ది డబ్బు బ్యాంకులో జమైతే ఇంకా ఏమైనా ఉందా..
UP Man Hides Mother's Body In House For Days: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. తల్లి మరణించి రోజులు గడుస్తున్నా.. ఆమె మృతదేహంతోనే రోజుల తరబడి ఉన్న కుమారుడి వార్త వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని గుల్రిహా ప్రాంతంలో 45 ఏళ్ల వ్యక్తి మరణించిన తన తల్లి మృతదేహాన్ని రోజుల తరబడి ఇంట్లోనే దాచిపెట్టాడని పోలీసులు మంగళవారం వెల్లడించారు. తన వద్ద డబ్బులు లేకపోవడంతోనే తల్లి అంత్యక్రియలను నిర్వహించలేకపోయానని ఆ వ్యక్తి పోలీసులకు…