Man kills wife: హర్యానాలో దారుణం జరిగింది. ఢిల్లీ శ్రద్ధావాకర్ హత్యను తలపించే విధంగా ఓ వ్యక్తి అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. సొంత భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు. మనేసర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే 34 ఏళ్ల వ్యక్తి తన మొదటి భార్య చేతులు నరికి, ఆపై శరీరం నుంచి తలను వేరు చేసి మృతదేహానికి నిప్పటించాడు. తన భార్యను తానే హత్య చేసినట్లు పోలీసులు ముందు అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు…
The dancers who pushed the watchman down from the fourth floor: హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. స్పైసీ రెస్టారెంట్ కు నలుగురు డాన్సర్లు వచ్చారు.
Thailand: థాయ్ లాండ్ లో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ ఏకంగా 12 మంది స్నేహితులను సైనైడ్ ఇచ్చి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన వ్యక్తులంతా 33 నుంచి 44 ఏళ్ల వయసు ఉన్న వారేనని పోలీసులు వెల్లడించారు. డిసెంబర్ 2020 నుంచి ఏప్రిల్ 2023 మధ్య ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యలకు డబ్బులే కారణమని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
విశాఖ తీరంలో కిడ్నీ రాకెట్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవాళ్లను టార్గెట్ చేసిన గ్యాంగ్.. డబ్బు ఆశచూపి అమాయకుల కిడ్నీ తీసుకుని మోసం చేస్తోంది. బాధితుడి ఫిర్యాదుతో ఈ గ్యాంగ్ అరాచకాలు బయటపడ్డాయి.
Cyber Fraud: మహారాష్ట్ర థానే నగరానికి చెందిన ఓ వ్యక్తి తన పర్యటనకు సంబంధించిన టికెట్ క్యాన్సలేషన్ తర్వాత రీఫండ్ కోసం గూగుల్ సెర్చ్ చేశారు. అయితే ఆ తరువాత దాదాపుగా రూ. 5 లక్షలు సైబర్ మోసంలో కోల్పోయాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. బాధితుడు, అతని స్నేహితుడు కెన్యాలోని మొసాంబా నగారాన్ని సందర్శించాలనుకున్నారు. అయితే దీని కోసం కెన్యా రాజధాని నైరోబీ నుంచి రిటర్న్ టి
Uttar Pradesh: ప్రియురాలి పెళ్లి ఆపేందుకు ఓ యువకుడు పెద్ద డ్రామానే క్రియేట్ చేశాడు. ఏకంగా తనను కిడ్నాప్ చేసి, హత్య చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చాడు. ఈ వీడియోను తన కుటుంబీకులకు పంపి టెన్షన్ పెట్టాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు వ్యక్తి తన కాళ్లను, చేతులను కట్టేసుకుని, నాలుకను బయటకు తెరిచి, ముఖంగాపై రక్తపు మరకలతో ప్రమాదంలో…