దేశంలో ఈ మధ్య ప్రేమోన్మాదులు ఎక్కువ అవుతున్నారు.. ప్రేమను కాదాన్నారనో.. లేదా అనుమానం తోనే విచక్షణా రహితంగా అమ్మాయిలను చంపుతున్న ఘటనలు జరుగుతున్నాయి.. నిన్న ఢిల్లీలో మైనర్ బాలికను కత్తితో పొడిచి చంపేసిన ఘటన మరువక ముందే ఛత్తీస్గడ్లో మరో దర్ఘటన జరిగింది. ఓ యువతిని ఆయన బాయ్ఫ్రెండ్ స్క్రూ డ్రైవర్తో 51 సార్లు పొడిచి చంపేశాడు.. ఆ యువతి మరో వ్యక్తితో సన్నిహితంగా ఉందని అనుమానంతో ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఛత్తీస్గడ్లోని కోర్బా…
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పసివేదల గ్రామంలో దారుణ హత్య జరిగింది. ఆర్థిక వ్యవహారాల విషయంలో అత్తమామలతో ఘర్షణకు దిగిన అల్లుడు ఆగ్రహంతో వారిపై దాడి చేశాడు.
ప్రస్తుతం దేశంలో దాదాపు 140 కోట్ల జనాభాలో ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఎన్ని నేరాలు జరుగుతున్నాయి. మన దేశంలో జరుగుతున్న నేరాలకు సంబంధించి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ( NCRB ) 2021కి సంబంధించిన తాజా గణాంకాలను పరిశీలిస్తే, ప్రజలు ప్రేమలో ప్రాణాలు ఇవ్వరని, ప్రాణాలను తీసుకుంటారని తెలిసింది.
Aunty Video Call: ప్రస్తుతం సమాజంలో డబ్బులు సంపాదించే పద్ధతులు మారిపోయాయి. ఒకప్పుడు కష్టపడితేనే డబ్బు అనుకునేవారు. కానీ, ఇప్పుడు టెక్నాలజీని అడ్డం పెట్టుకొని ఎదుటివారిని మోసం చేసి సింపుల్ గా డబ్బు గుంజడం అలవాటు చేసుకున్నారు చాలామంది.