New Couples killed 3 days after wedding in Tamil Nadu: తమిళనాడులోని తూత్తుకూడి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తమ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుందన్న ఆగ్రహంతో.. సొంత కుటుంబ సభ్యులే ఓ యువతి, యువకుడిని దారుణంగా చంపారు. నిద్రిస్తున్న సమయంలో ఇంటిలోకి చొరబడిన యువకులు.. కొత్త జంటను దారుణంగా చంపేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు దీనిని పరువు హత్యగా భావిస్తున్నారు. తూత్తుకూడికి చెందిన కార్తీక (20), సేల్వం (24)…
Hyderabad: ఓ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణాలను బలితీసుకుంది. అక్కను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తాతయ్యతో కలిసి సంతోషంగా వెళ్లిన ఓ చిన్నారి జీవితం విషాదంగా ముగిసింది. చిన్నారి పైన నుండి బస్సు వెళ్లడంతో ఓ ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ శివారు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివారాలోకి వెళ్తే.. లక్ష్మారెడ్డి పాలెం లోని క్యాండోర్ షైన్ స్కూల్ బస్సు కుంట్లూరు గ్రామానికి…
Nandyala Crime: అనుమానం పెనుభూతం..పట్టుకుంటే వదలడం కష్టం. అలానే మద్యం ఆరోగ్యానికే కాదు జీవితానికి కూడా ప్రమాదకరం. ఇది తెలిసి మనిషి మద్యానికి బానిస అవుతున్నాడు. లేని పోనీ అనుమానాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నాడు. మద్యం మత్తులో మనిషి విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి మృగంలా మారుతున్నాడు. గతంలో మద్యం మత్తులో వ్యక్తులు అత్యాచారలకు, హత్యచారాలకు పాల్పడిన ఘటనలు, అనుమానం తో జీవితాలను నాశనం చేసుకున్న సంఘటనలు కోకొల్లలు. అలాంటి ఘటనే తాజాగా నంద్యాల జిల్లాలో వెలుగు చూసింది.…
Relationship: చిన్న వయసులో సంబంధాలు పెట్టుకోవడం, తల్లిదండ్రుల మాట వినకపోవడంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇదిలా ఉంటే కొందరు తల్లిదండ్రులు వేరే కులానికి చెందిన వ్యక్తులను ప్రేమించారని కన్న కూతుళ్లను చంపడం కూడా చూస్తున్నాం. ఇటీవల కాలంలో కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాలో ఇలా పరువు హత్యలు చోటు చేసుకున్నాయి. కొన్ని సందర్భాల్లో తెలిసీ తెలియని వయసులో వేరే వ్యక్తిని ప్రేమించడం, వారితో సంబంధం కలిగి ఉండటం కూడా కూతుళ్ల హత్యలకు దారి తీస్తున్నాయి.
Kurnool: సోషల్ మీడియా వచ్చాక ప్రేమ వ్యవహారాలు పెరుగుతున్నాయి. పేస్ బుక్ లో పరిచయం, ఇన్స్టాగ్రామ్ లో ప్రేమ, వాట్సప్ లో అభిప్రాయాలను పంచుకుంటూ ఒకరినినొకరు అర్ధమే చేసుకోవడం.. ఆపై అర్ధాంతరంగా పెళ్లి చేసుకోవడం.. ప్రస్తుతం ట్రెండ్ గా మారింది. అయితే ఈ ట్రెండ్ కొందరికి మంచి లైఫ్ ని ఇస్తే ఎందరికో చేదు అనుభవాలని రుచిచూపించి జీవితాన్ని నాశనం చేస్తుంది. సోషల్ మీడియా ప్రేమ కథలు.. ఆ కథలు విషాద సంచికలో చేరిన ఘటనలు గతంలో…
పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు విద్యార్థి కుటుంబ సభ్యులు ట్యూషన్కు పంపించారు. ఇలా టీచర్ దగ్గర ట్యూషన్కు వెళ్తున్న 17 ఏళ్ల బాలుడిని ట్యూషన్ టీచర్ ప్రియుడు హతమార్చిన ఘటన కాన్పూర్లో చోటుచేసుకుంది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా టీచర్ ప్రేమికుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.