Cyber Fraud: ఓ మహిళకు పార్ట్ టైం జాబ్ ఆఫర్ చేసి.. రూ. 3.37 లక్షలు కొట్టేసిన స్కామర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lucknow: ఓ మహిళకు పార్ట్టైం జాబ్ ఆఫర్ చేసిన స్కామర్లు ఆమె దగ్గర నుంచి ఏకంగా 3.37 లక్షల రూపాయలను కొట్టేశారు. ఈ సంఘటన లక్నోలో వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన కుష్భు పాల్ అనే మహిళను స్కామర్లు పార్ట్ టైం జాబ్ పేరుతో మోసం చేశారు. నివాస్ పస్కర్ అనే వ్యక్తి ఆన్ లైన్ లో మహిళను పరిచయం చేసుకుని వీడియోలు, పోస్ట్ లకు లైక్ చేయడం వల్ల పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు అని బాధితురాలిని నమ్మించి మోసం చేశాడు.
Read Also: Guntur Kaaram: అమ్ము.. రమణగాడు.. గుర్తు పెట్టుకో.. గుంటూరు వస్తే పనికొస్తది
Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
- Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
ఇక, నిందితుడు కుష్బు పాల్ ను ఓ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేశాడు. ఆపై నకిలీ ట్రేడింగ్ వెబ్సైట్లో సైనింగ్ కావాలని బాధితురాలిని నమ్మించి.. బ్యాంక్ అకౌంట్ను కూడా లింక్ చేయాలని కుష్భు పాల్పై నివాస్ వస్కర్ ఒత్తిడి చేశాడు. దీంతో ఆమె ఖాతా నుంచి పెద్ద మొత్తంలో డబ్బును స్కామర్లు కొట్టేశారు. మోసపోయానని గుర్తించిన కుష్బూ పాల్ ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేసింది. ఇక, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని అమీనాబాద్ ఎస్హెచ్ఓ సునీల్ కుమార్ ఆజాద్ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేశాం.. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారని ఎస్హెచ్ఓ సునీల్ కుమార్ ఆజాద్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Simple Wave Electric Scooter: సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫుల్ ఛార్జ్తో 243KM రేంజ్.. ధర ఎంతంటే?
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!