ప్రపంచంలో ఒక్కొక్కరు ఒకలా జీవిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అచ్చం ఓకేలా ఇద్దరు ఎప్పటికీ ఉండరు. ఇకపోతే కొందరు తమ శాడిజం వేరే వారిపై ప్రదర్శిస్తూ ఆనందం పొందుతుంటారు. ఇందులో భాగంగా ఆడవారిని టీజ్ చేయడం, అలాగే చిన్నపిల్లలను ఏడిపిస్తూ వారు ఆనందపడుతుంటారు. మరికొందరైతే మూగజీవాలను హింసిస్తూ వారి శునకానందా�
తాజాగా మరో కుంభకోణం బయటకు వచ్చింది. ఆవుల కొనుగోలు అక్రమాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే, ఆవుల కొనుగోలు వివరాలను సేకరించిన ఏసీబీ కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
ప్రేమికుల రోజున ప్రజలు ఆవును కౌగిలించుకోవాలన్న ప్రభుత్వ సంస్థ విజ్ఞప్తిని సోషల్ మీడియాలో మీమ్స్ పోటెత్తడంతో భారత జంతు సంరక్షణ బోర్డు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.