Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Covid 19 2

Covid 19 2 News

    • యూపీలో కొత్త టెన్ష‌న్‌… అఖిలేష్ భార్య‌కు క‌రోనా పాజిటివ్‌…
      #Top Story

      యూపీలో కొత్త టెన్ష‌న్‌… అఖిలేష్ భార్య‌కు క‌రోనా పాజిటివ్‌…

      యూపీలో ఎన్నిక‌ల వేడి ర‌గులుకున్న సంగ‌తి తెలిసిందే.  వ‌చ్చే ఏడాది యూపీకి ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉన్న‌ది.  దీంతో ప్ర‌తిప‌క్ష పార్టీలు ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నాయి.  ప్ర‌చారంలో భాగంగా స‌మాజ్‌వాదీ పార్టీ  నేత‌, మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాద‌వ్ రాష్ట్రం మొత్తం సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేస్తూ ప్ర‌చారం చేస్తున్నారు.  అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బ‌హిరంగ స‌భ‌ల‌ను నిర్వ‌హించారు. ఇక ఇదిలా ఉంటే, తాజాగా అఖిలేష్ యాద‌వ్ భార్య డింపుల్ యాద‌వ్‌కు క‌రోనా సోకింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా…
    • తెలంగాణలో కొత్తగా 4 ఒమిక్రాన్‌ కేసులు
      #తెలంగాణ

      తెలంగాణలో కొత్తగా 4 ఒమిక్రాన్‌ కేసులు

      తెలంగాణ‌లో కొత్తగా మరో 4 ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కు చేరింది. గ‌డిచిన 24 గంట‌ల్లో ఎట్ రిస్క్ దేశాల నుంచి 726 మంది శంషాబాద్ విమానాశ్రాయానికి చేరుకున్నారని, వారదందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు.దీంతో వారి శాంపిల్స్‌ను అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్రయానికి 9,122 మంది ప్రయాణికులు వచ్చారు.…
    • ఏపీలో 95.. తెలంగాణలో 172… కరోనా కేసుల లెక్క..!!
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో 95.. తెలంగాణలో 172… కరోనా కేసుల లెక్క..!!

      ఏపీలో గడిచిన 24 గంటల్లో 27,233 శాంపిల్స్‌ను పరీక్షించగా 95 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజా కేసులతో ఏపీలో ఇప్పటివరకు మొత్తం 20,75,974 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఒకరు (కృష్ణా జిల్లా) మరణించగా ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 14,481కి చేరింది. నిన్న 179 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు 20,60,061 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఇంకా 1,432 కరోనా కేసులు యాక్టివ్‌గా…
    • ఒమిక్రాన్ ఎఫెక్ట్.. న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు
      #Top Story

      ఒమిక్రాన్ ఎఫెక్ట్.. న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు

      దేశంలో కరోనా వైరస్, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. క్లబ్స్, షాపింగ్ మాళ్లు, రెస్టారెంట్లలో 50% కెపాసిటీతోనే సెలబ్రేషన్స్ జరుపుకోవాలని, డీజేకు అనుమతి లేదని స్పష్టం చేసింది. టీకా తీసుకోని వారికి వేడుకల్లో పాల్గొనేందుకు పర్మిషన్ ఉండదని తెలిపింది. ఈ ఆంక్షలు డిసెంబర్ 30 నుంచి జనవరి 2, 2022 వరకు అమలులో ఉంటాయని పేర్కొంది. Read Also: 20 యూట్యూబ్…
    • క‌రోనా ప్రభావం:  మ‌హిళ‌ల‌కు పెరుగుతున్న అవ‌కాశాలు…
      #Top Story

      క‌రోనా ప్రభావం: మ‌హిళ‌ల‌కు పెరుగుతున్న అవ‌కాశాలు…

      క‌రోనా మ‌హమ్మారి కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారు.  క‌రోనా త‌రువాత నిరుద్యోగం భారీగా పెరిగిపోయింది.  ఆత్మ‌హ‌త్య‌లు పెరిగిపోతున్నాయి.  అయితే, ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఉద్యోగాల్లో మ‌హిళ‌ల ప్రాధాన్యం పెరిగింద‌ని నెట్‌వ‌ర్కింగ్ ప్లాట్‌ఫామ్ అప్నాడాట్‌కో తెలియ‌జేసింది.  ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనూ మ‌హిళ‌లు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేసి రాణిస్తున్నార‌ని, ప‌రిస్థితుల‌కు త‌గిన విధంగా అవ‌కాశాలు ద‌క్కించుకుంటున్నార‌ని నెట్‌వ‌ర్కింగ్ ప్లాట్‌ఫామ్ తెలియ‌జేసింది.   Read: ప్ర‌ధాని మోడీకి పుతిన్ ఫోన్‌… దీనిపైనే చ‌ర్చ‌… అప్నాడాట్ కో యూజ‌ర్ల సంఖ్య 2021లో…
    • విశాఖ‌లో మ‌ళ్లీ పుంజుకుంటున్న విమానయాన‌ సేవ‌లు…
      #Top Story

      విశాఖ‌లో మ‌ళ్లీ పుంజుకుంటున్న విమానయాన‌ సేవ‌లు…

      క‌రోనా త‌రువాత విశాఖ‌లో విమాన‌యాన రంగం సేవ‌లు క్ర‌మంగా పుంజుకుంటున్నాయి. స్పైస్ జెట్‌, స్కూట్ ఎయిర్ స‌ర్వీసులు తిరిగి ప్రారంభం అయ్యాయి.  జ‌న‌వ‌రి 1 నుంచి విశాఖ-తిరుప‌తి, కోల్‌క‌తా-విశాఖ స్పైస్ జెట్ విమానాలు న‌డ‌వ‌బోతున్నాయి.  అదేవిధంగా డిసెంబ‌ర్ 29 నుంచి విశాఖ‌-సింగ‌పూర్ మ‌ధ్య స్కూట్ ఎయిర్ స‌ర్వీసులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. Read: నేడు త‌ణుకులో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌… దీనికి సంబంధించిన టికెట్ల విక్రయాల‌ను విమాన‌యాన సంస్థ‌లు ప్రారంభించింది.  క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలో ఈ స‌ర్వీసుల‌ను…
    • రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒమిక్రాన్ కలకలం
      #Top Story

      రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒమిక్రాన్ కలకలం

      తెలంగాణలో దక్షిణాఫ్రికా కరోనా వేరియంట్ ఒమిక్రాన్ మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈనెల 16న దుబాయ్ నుంచి స్వగ్రామం గూడెంకు వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్ లక్షణాలు కనిపించడంతో వెంటనే హైదరాబాద్ టిమ్స్ ఆస్పత్రికి తరలించారు. టెస్టులు నిర్వహించగా అతడికి ఒమిక్రాన్ పాజిటివ్ అని నిర్ధారించారు. దీంతో వైద్యులు బాధితుడికి చికిత్స అందిస్తున్నారు. Read Also:…
    • ఒమిక్రాన్ టెన్ష‌న్‌:  క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ జ‌రిగితే ఏంచేయాలి…!!
      #Top Story

      ఒమిక్రాన్ టెన్ష‌న్‌: క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ జ‌రిగితే ఏంచేయాలి…!!

      ప్ర‌పంచం మొత్తం మీద ఒమిక్రాన్ కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి.  కేసులు పెరుగుతుండ‌టంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు.  డెల్టా నుంచి కోలుకోక ముందే ఒమిక్రాన్ వేరియంట్ ఎటాక్ చేస్తున్న‌ది.  శీతాకాలం కావ‌డంతో సాధార‌ణంగానే చ‌లి తీవ్ర‌త పెరిగింది.  ఫ‌లితంగా జ్వ‌రం, త‌ల‌నొప్పి వంటి వాటితో ఇబ్బందులు ప‌డుతున్నారు.  అనారోగ్యం బారిన ప‌డిన‌ట్టు అనిపించినా, క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ జ‌రిగినా భ‌య‌ప‌డిపోతాం.   పాజిటివ్‌గా నిర్ధార‌ణ జ‌రిగితే ఏం చేయాలి, ఏం చేయ‌కూడ‌దో తెలుసుకుందాం.   Read: భార‌త్‌లో జీరో…
    • ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ నాదల్‌కు కరోనా పాజిటివ్
      #క్రీడలు

      ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ నాదల్‌కు కరోనా పాజిటివ్

      కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సామాన్యులే కాకుండా పలువురు సెలబ్రిటీలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా స్టార్ టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని నాదల్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఇటీవల అబుదాబిలో జరిగిన ఎగ్జిబిషన్ ఈవెంట్‌లో​పాల్గొని నాదల్ తన స్వదేశం స్పెయిన్‌కు​చేరుకున్నాడు. ఈ సందర్భంగా చేసిన పరీక్షల్లో ఇతడికి కరోనా సోకినట్లు స్పష్టమైంది. దీంతో ‘నేను కొంత బాధలో ఉన్నాను. ఈ సమస్య నుంచి త్వరగా…
    • ఒమిక్రాన్‌పై కేంద్రం కీల‌క వ్యాఖ్య‌లు…
      #Top Story

      ఒమిక్రాన్‌పై కేంద్రం కీల‌క వ్యాఖ్య‌లు…

      దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.  ఈరోజు ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో కొత్త‌గా 15 కేసులు న‌మోద‌య్యాయి.  అంతేకాదు, ఒమిక్రాన్ వేరియంట్‌లో మ‌ర‌ణాల రేటు త‌క్కువ‌గానే ఉంటుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్న స‌మ‌యంలోనే బ్రిట‌న్‌లో ఒమిక్రాన్ మ‌ర‌ణాల సంఖ్య పెరిగిపోతున్న‌ది.  ఆసుప‌త్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతున్న‌ది.  దీంతో ప్ర‌పంచ‌దేశాల‌న్నీ అప్ర‌మ‌త్తం అయ్యాయి.  భార‌త ప్ర‌భుత్వం ఇప్ప‌టికే దీనిపై రాష్ట్రాల‌ను హెచ్చ‌రించింది.   Read: టెస్లా కారుపై ఆగ్ర‌హం… 30 కేజీల డైన‌మైట్‌తో… త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించింది.  అర్హులైన…
    ←1…5455565758…194→

తాజావార్తలు

  • Nepal Elections: నేపాల్ ఎన్నికల్లో బాలెన్ షా చేతిలో “భారత వ్యతిరేకి” ఘోర ఓటమి..

  • Veg Fish Curry: చేప లేని ‘చేపల పులుసు’.. అదిరిపోయే టేస్ట్! ఇలా చేసుకోండి..

  • T20 World Cup 2026 ఫైనల్‌కు ముందే సంబరాలు.. ఆకట్టుకోనున్న స్టార్ల ప్రదర్శనలు..

  • CM Chandrababu: గ్లోబల్ లీడర్లుగా భారతీయులు.. త్వరలోనే రివర్స్ మైగ్రేషన్..

  • Super Six Schemes: ‘సూపర్ సిక్స్’ పథకాలను ప్రకటించిన టీవీకే అధినేత విజయ్.. వారికి నేరుగా అకౌంట్లోకి రూ.2,500..

ట్రెండింగ్‌

  • Adulterated Rice : మీరు తింటున్నది ఒరిజినల్ బియ్యమేనా.? నీటితో కల్తీ బియ్యాన్ని గుర్తించే సులభమైన చిట్కా..!

  • 50MP+50MP+50MP కెమెరాలు, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ తో vivo X300 FE విడుదల.. ఫీచర్స్, ధర ఇలా..!

  • Summer Family Vacations: ఫ్యామిలీ ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా? సమ్మర్‌లో 5 బెస్ట్ ట్రావెల్ స్పాట్స్ ఇవే!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, Sony సెన్సర్‌తో కెమెరా సెటప్ తో Motorola Edge 70 Fusion భారత్‌లో లాంచ్..!

  • T20 World Cup 2026 Final: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. అభిమానుల కోసం ప్రత్యేక రైలు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions