Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Covid 19 2

Covid 19 2 News

    • ఒమిక్రాన్ టెన్ష‌న్‌:  ఢిల్లీ, ముంబైలో పెరుగుతున్న క‌రోనా కేసులు…
      #Top Story

      ఒమిక్రాన్ టెన్ష‌న్‌: ఢిల్లీ, ముంబైలో పెరుగుతున్న క‌రోనా కేసులు…

      దేశంలో ఒమిక్రాన్ టెన్ష‌న్ రోజురోజుకు పెరుగుతున్న‌ది.  ఒమిక్రాన్ కేసులు పెరిగే కొల‌ది క‌రోనా కేసులు భారీ స్థాయిలో న‌మోద‌వుతున్నాయి.  ఆరునెల‌ల త‌రువాత మ‌ర‌లా ఢిల్లీ, ముంబై లో కేసులు పెరుగుతుండ‌టంతో దేశం అప్ర‌మ‌త్తం అయింది.  శ‌నివారం రోజున ఢిల్లీలో 38శాతం కేసులు పెర‌గ్గా, ముంబైలో 10శాతం కేసులు పెరిగాయి.  ఢిల్లీలో శ‌నివారం రోజున 249 కొత్త కేసులు న‌మోద‌వ్వ‌గా, ముంబైలో 757 కేసులు న‌మోద‌య్యాయి. ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర‌లో నైట్ క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తున్నారు.  ముంబైలో నైట్ క‌ర్ఫ్యూతో…
    • 48 గంటల్లో రూ.1.5కోట్ల జరిమానాలు.. ఎక్కడంటే..?
      #జాతీయం

      48 గంటల్లో రూ.1.5కోట్ల జరిమానాలు.. ఎక్కడంటే..?

      ఓవైపు కరోనా మహమ్మారి రూపం మార్చుకుని ఒమిక్రాన్‌తో విజృభింస్తుంటే చాలా మంది కరోనా నిబంధనలు పాటించకుండా ఇష్టా రాజ్యంగా తిరుగుతున్నారు. అలాంటి వారికి ఇప్పుడు ఢిల్లీ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఎక్కడ ఎవరూ మాస్క్‌ ధరించకపోయినా చేతుల్లో ఉన్న సెల్‌ ఫోన్‌ కెమెరాలకు పని చెబుతున్నారు. ఫోటో తీయడం వారికి జరిమానా విధించడం .. ఎక్కడ లాఠీలకు పనిచెప్పాల్సిన అవసరం లేదు. గడిచిన రెండు రోజుల్లో కోవిడ్‌ ప్రోటోకాల్‌ ఉల్లంఘించిన వారి నుంచి సుమారు 1.5 కోట్ల…
    • ఒమిక్రాన్‌కు మందు పంపిణీ చేస్తున్న ఆనందయ్య
      #Top Story

      ఒమిక్రాన్‌కు మందు పంపిణీ చేస్తున్న ఆనందయ్య

      కరోనాకు మందు తయారుచేసి సంచలనం సృష్టించిన ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య తాజాగా ఒమిక్రాన్ వేరియంట్‌కు కూడా మందు తయారు చేశారు. సుమారు 22 రకాల దినుసులతో ఈ మందును తయారుచేసినట్లు ఆనందయ్య వెల్లడించారు. ఒమిక్రాన్ సోకకుండా అందరూ ముందు జాగ్రత్తగా బూస్టర్ డోస్ మాదిరి ఈ మందును వేసుకోవాలని ఆనందయ్య సూచించారు. ఈ మందును ఒకేరోజు రెండు పూటలా తీసుకుంటే సరిపోతుందన్నారు. ఈ మేరకు ఒమిక్రాన్ మందును పంపిణీ చేస్తున్నట్లు ఆనందయ్య పేర్కొన్నారు. ఒమిక్రాన్ సోకిన వారు…
    • ఒమిక్రాన్‌ కేసులున్న పదిరాష్ట్రాలకు కేంద్ర బృందాలు
      #జాతీయం

      ఒమిక్రాన్‌ కేసులున్న పదిరాష్ట్రాలకు కేంద్ర బృందాలు

      దేశంలో రోజు రోజుకు పెరిగిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. భారత్‌లో ఇప్పటికే 245 కేసులకుపైగా ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం పదిహేడు రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. అయితే వీటి తీవ్రత మాత్రం పది రాష్ట్రాల్లోనే ఉండటంతో రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక బృందాలను పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా రాష్ట్రాల్లో ఈ బృందాలు పర్యటించి కేసులను అధ్యయనం చేయడంతో పాటు ఒమిక్రాన్‌ కేసుల రోజువారి నమోదు, కోవిడ్‌నిబంధనల అమలు వంటి వాటిపై ఈ బృందం…
    • షాకింగ్ న్యూస్‌:  లండ‌న్‌ లో ప్ర‌తి 10 మందిలో ఒక‌రికి క‌రోనా…
      #Top Story

      షాకింగ్ న్యూస్‌: లండ‌న్‌ లో ప్ర‌తి 10 మందిలో ఒక‌రికి క‌రోనా…

      ఒమిక్రాన్ వేరియంట్‌తో బ్రిట‌న్ ఉక్కిరిబిక్కిరి అవుతున్న‌ది.  ప్ర‌తిరోజూ ల‌క్ష‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి.  గ‌డిచిన 24 గంట‌ల్లో బ్రిట‌న్‌లో 1,22,186 కేసులు న‌మోద‌య్యాయి.  ప్ర‌తిరోజు ల‌క్ష‌కు పైగా కేసులు న‌మోద‌వుతుండటంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు.  ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి త‌రువాతనే క‌రోనా వ్యాప్తి ఈ స్థాయికి చేరింది.  మ‌రికొన్ని రోజుల్లో కేసుల సంఖ్య మ‌రింతగా పెరిగే అవ‌కాశాలు ఉన్నాయని బ్రిట‌న్ వైద్యారోగ్య‌శాఖ వెల్ల‌డించింది.   Read: ఇంత‌కంటే ఆనందం ఇంకేంకావాలి… ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్‌… డిసెంబ‌ర్…
    • ఇండియాలో నేడు పెరిగిన కరోనా కేసులు…
      #జాతీయం

      ఇండియాలో నేడు పెరిగిన కరోనా కేసులు…

      దేశంలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య దేశవ్యాప్తంగా పెరుగుతూ వస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా 7,189 కరోనా కేసులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ఒక్కరోజులో 387 మంది కరోనా సోకి చనిపోయినట్లు తెలిపారు. వీరితో పాటు 7,286 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 77,032 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దీనితో పాటు దేశంలో 141.01 కోట్లకు పైగా కోవిడ్‌ టీకా డోసులు…
    • అల‌ర్ట్‌:  ప్ర‌పంచంలో నాలుగో వేవ్ న‌డుస్తోంది… నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే…
      #Top Story

      అల‌ర్ట్‌: ప్ర‌పంచంలో నాలుగో వేవ్ న‌డుస్తోంది… నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే…

      ఒక‌వైపు క‌రోనా, మ‌రోవైపు ఒమిక్రాన్ దాడులు చేస్తున్నాయి.  ఒమిక్రాన్ వేరియంట్‌లు వేగంగా విస్త‌రిస్తున్నాయి.  ఒమిక్రాన్ దెబ్బ‌కు దేశాల‌కు దేశాలు ఇబ్బందులు ప‌డుతున్నాయి.  ప్ర‌స్తుతం ఈ వేరియంట్ యూర‌ప్‌, అమెరికా దేశాల్లో వేగంగా వ్యాపిస్తోంది.  ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచం మొత్తంమీద ల‌క్ష‌న్న‌ర కేసులు న‌మోద‌య్యాయి.  రాబోయే రోజుల్లో వ్యాప్తి అధికంగా ఉండే అవ‌కాశం ఉన్న‌ది.  ఇక ఇదిలా ఉంటే, ఇండియాలోనూ ఒమిక్రాన్ కేసులు పెద్ద సంఖ్య‌లోనే న‌మోద‌వుతున్నాయి.  ప్ర‌పంచంలో అతిపెద్ద వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌ను ఇండియాలో నిర్వ‌హించారు.  అయిన‌ప్ప‌టికీ కేసులు…
    • ఒమిక్రాన్‌ నేపథ్యంలో మహారాష్ట్రలో ఆంక్షలు
      #జాతీయం

      ఒమిక్రాన్‌ నేపథ్యంలో మహారాష్ట్రలో ఆంక్షలు

      కరోనా మహమ్మారి రూపం మార్చుకుని ఒమిక్రాన్‌ రూపంలో విస్తరిస్తుండటంతో కఠిన చర్యలు చేపట్టే దిశగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులతో ఆయా రాష్ట్రాలు ఆంక్షల బాట పట్టాయి. ఓవైపు దేశ వ్యాప్తంగా కరోనా నివారణకు టీకా కార్యక్రమం వేగంగా కొనసాగుతున్నప్పటికీ ముందు జాగ్రత్తగా కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ను ఆయా ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. లాక్‌ డౌన్‌ లాంటి పరిస్థితులు తలెత్తకుండా ముందుగానే నిర్ణయం తీసుకుని ఒమిక్రాన్‌ ముప్పును ఎదుర్కొవాలని భావిస్తున్నాయి.…
    • 99 శాతం మందికి మొదటి డోసు పూర్తి చేశాం: డాక్టర్‌ హైమవతి
      #ఆంధ్రప్రదేశ్

      99 శాతం మందికి మొదటి డోసు పూర్తి చేశాం: డాక్టర్‌ హైమవతి

      ఆంధ్రప్రదేశ్‌ ఏపీ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డా. హైమవతి ఒమిక్రాన్‌ కేసులపై ప్రస్తుతం రాష్ర్టంలో ఉన్న పరిస్థితులపై మీడియాతో మాట్లాడారు. రాష్ర్టంలో ప్రస్తుతం రెండు ఒమిక్రాన్‌ యాక్టివ్‌ కేసులు ఉన్నాయని తెలిపారు.కేంద్రం డిసెంబర్ మొదటి తేదీ నుంచి కోవిడ్ నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చిందని తెలిపారు. రాష్ర్టంలో 99శాతం మందికి మొదటి డోసు వేయడం పూర్తయిందని వెల్లడించారు. మేము నవంబర్ చివరి వారం నుంచే ప్రయాణికులను ట్రేస్ చేయటం ప్రారంభించడంతో కేసులు పెరగకుండా చూడగలిగామని పేర్కొన్నారు. 72 శాతం…
    • ఫిబ్రవరి నాటికి ఇండియాలో కరోనా థర్డ్ వేవ్
      #Top Story

      ఫిబ్రవరి నాటికి ఇండియాలో కరోనా థర్డ్ వేవ్

      దేశంలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 3, 2022 నాటికి భారత్‌లో గరిష్ట స్థాయికి కేసులు చేరుకోవచ్చని ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఫిబ్రవరి నాటికి కరోనా థర్డ్ వేవ్ వస్తుందని వారు అంచనా వేశారు. థర్డ్ వేవ్‌ను అంచనా వేయడానికి పరిశోధకుల బృందం గాస్సియన్ మిక్సర్ మోడల్‌ను ఉపయోగించింది. Read Also: ఒమిక్రాన్ పై యూపీ స‌ర్కార్‌ కీలక నిర్ణయం…
    ←1…5253545556…194→

తాజావార్తలు

  • Surya Kumar Yadav: బిగ్‌షాక్.. రేపు రిటైర్‌మెంట్ ప్రకటించనున్న సూర్యకుమార్ యాదవ్..!?

  • Double Bedroom: తెలంగాణలో వారి డబుల్ బెడ్రూం ఇళ్లు రద్దయ్యే అవకాశం.. కారణం ఇదే..

  • Oppo K14 5G: 7000mAh మాన్‌స్టర్ బ్యాటరీ.. OPPO K14 5G రిలీజ్ కు రెడీ.. ఫీచర్స్ రివీల్

  • IPS Love Stroy: ఐపీఎస్ అధికారుల లవ్ స్టోరీ.. బిష్ణోయ్, అన్షిక వర్మలు ఎవరు.?

  • Donald Trump: ‘‘ఈ రోజు ఇంకా గట్టిగా కొడుతాం’’.. ఇరాన్ క్షమాపణలపై ట్రంప్ స్పందన..

ట్రెండింగ్‌

  • Adulterated Rice : మీరు తింటున్నది ఒరిజినల్ బియ్యమేనా.? నీటితో కల్తీ బియ్యాన్ని గుర్తించే సులభమైన చిట్కా..!

  • 50MP+50MP+50MP కెమెరాలు, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ తో vivo X300 FE విడుదల.. ఫీచర్స్, ధర ఇలా..!

  • Summer Family Vacations: ఫ్యామిలీ ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా? సమ్మర్‌లో 5 బెస్ట్ ట్రావెల్ స్పాట్స్ ఇవే!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, Sony సెన్సర్‌తో కెమెరా సెటప్ తో Motorola Edge 70 Fusion భారత్‌లో లాంచ్..!

  • T20 World Cup 2026 Final: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. అభిమానుల కోసం ప్రత్యేక రైలు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions