Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Covid 19 2

Covid 19 2 News

    • ఇక‌పై క్యాబ్‌లో ప్ర‌యాణం చేయాలంటే ఆ స‌ర్టిఫికెట్ ఉండాల్సిందే…
      #Top Story

      ఇక‌పై క్యాబ్‌లో ప్ర‌యాణం చేయాలంటే ఆ స‌ర్టిఫికెట్ ఉండాల్సిందే…

      దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్త‌రిస్తుండ‌టంతో కీల‌క బెంగ‌ళూరు న‌గ‌ర‌పాల‌క సంస్థ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  ఇప్ప‌టికే మాల్స్‌, థియేట‌ర్ల‌లో ప్ర‌వేశానికి రెండు డోసుల వ్యాక్సిన్ స‌ర్టిఫికెట్‌ను త‌ప్ప‌నిస‌రి చేసిన సంగ‌తి తెలిసిందే.  ఇదే విధానాన్ని ప‌బ్‌లు, రెస్టారెంట్‌ల‌తో పాటుగా క్యాబ్‌ల‌కు కూడా విస్త‌రింప‌జేయాల‌ని బెంగ‌ళూరు న‌గ‌ర‌పాల‌క సంస్థ చూస్తున్న‌ది.  రాబోయే రోజుల్లో కేసులు భారీగా పెరుగుతుండ‌టంతో ఈ నిర్ణ‌యం తీసుకోనున్న‌ది.  ప్ర‌స్తుతం అందరివ‌ద్ద స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.   Read: క‌రోనా వేళ…
    • క‌రోనా వేళ ఢిల్లీ ప్ర‌జ‌ల‌కు సీఎం కేజ్రీవాల్ భ‌రోసా…
      #Top Story

      క‌రోనా వేళ ఢిల్లీ ప్ర‌జ‌ల‌కు సీఎం కేజ్రీవాల్ భ‌రోసా…

      క‌రోనా మ‌హ‌మ్మారి ఢిల్లీలో పెద్ద ఎత్తున విజృంభిస్తోంది.  ఆర్ ఫ్యాక్ట‌ర్ ఇప్ప‌టికే 2 గా న‌మోదంది.  ఆర్ ఫ్యాక్ట‌ర్ 1 ఉంటేనే వైర‌స్ తీవ్రంగా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్న సంగ‌తి తెలిసిందే.  ఈ నేప‌థ్యంలో ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ ఈరోజు రాష్ట్ర‌ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు.  రాష్ట్రంలో క‌రోనా కేసులు భారీగా న‌మోద‌వుతున్నాయ‌ని, కానీ ప్ర‌జ‌లెవ‌రూ ప్యానిక్ కావొద్ద‌ని అన్నారు.  ప్ర‌స్తుతం రాష్ట్రంలో 6360 యాక్టీవ్ కేసులు ఉన్నాయ‌ని, ఈరోజు 3100 కొత్త కేసులు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని…
    • Live: దేశంలో ఆందోళనకర స్థాయిలో ఒమిక్రాన్ వ్యాప్తి..
      #Top Story

      Live: దేశంలో ఆందోళనకర స్థాయిలో ఒమిక్రాన్ వ్యాప్తి..

    • తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శం-గవర్నర్‌
      #Top Story

      తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శం-గవర్నర్‌

      తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది అంటూ ప్రశంసలు కురిపించారు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్.. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ఆయన.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇవాళ చాలా సంతోషంగా ఉంది.. కరోనా నేపథ్యంలో అందరూ భౌతికదూరం తోపాటు మాస్క్ ను ధరించాలని సూచించారు.. Read Also: నేరుగా గవర్నర్‌ దృష్టికి సమస్యలు.. రాజ్‌ భవన్‌లో…
    • రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు.. ఈ లక్షణాలుంటే వెంటనే టెస్ట్..
      #Top Story

      రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు.. ఈ లక్షణాలుంటే వెంటనే టెస్ట్..

      భారత్‌లో మళ్లీ కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నాయి.. మూడు రోజుల క్రితం పదివేలకు దిగువన ఉన్న కేసులు.. ఇవాళ ఏకంగా 22 వేల మార్క్‌ను కూడా దాటేశాయి… ఇక, భారత్‌లో కేసుల పెరుగుదల చాలా వేగంగా, పెద్ద సంఖ్యలో అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఛీఫ్ సెంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ చేసిన హెచ్చరికలు కలకలం సృష్టిస్తున్నాయి.. ఈ సమయంలో.. రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. Read Also: భారత్‌లో కరోనా…
    • ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌.. మరో రాష్ట్రంలో కఠిన ఆంక్షలు
      #Top Story

      ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌.. మరో రాష్ట్రంలో కఠిన ఆంక్షలు

      సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్‌ కేసులు క్రమంగా ఇతర దేశాలకు వ్యాపిస్తూనే ఉన్నాయి.. భారత్‌లోని పలు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు టెన్షన్‌ పెడుతున్నాయి.. అప్రమత్తమైన పలు రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షల బాట పడుతున్నాయి.. ఇక, తమిళనాడులో ఇప్పటికే 120కి పైగా ఒమిక్రాన్‌ కేసులు నమోదు అయ్యాయి.. దీంతో.. ఆ రాష్ట్రం కూడా కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయానికి వచ్చింది.. Read Also: ఒమిక్రాన్‌ వెలుగుచూసిన చోట ఆంక్షలు ఎత్తివేత.. ఇవాళ్టి నుంచి కఠిన ఆంక్షలు అమలు చేయాలని…
    • మ‌హారాష్ట్ర‌లో క‌రోనా విల‌య‌తాండ‌వం…ముంబైలో 47 శాతం పెరిగిన కేసులు
      #Top Story

      మ‌హారాష్ట్ర‌లో క‌రోనా విల‌య‌తాండ‌వం…ముంబైలో 47 శాతం పెరిగిన కేసులు

      మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.  తాజాగా మ‌హారాష్ట్ర‌లో 8,067 కేసులు న‌మోద‌య్యాయి.  భారీ స్థాయిలో కేసులు పెర‌గ‌డంతో అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు.  ఇక ముంబై న‌గ‌రంలో ప‌రిస్థితి అత్యంత దారుణంగా మారిపోయింది.  ముంబై న‌గ‌రంలో కొత్త‌గా 5428 కేసులు న‌మోద‌య్యాయి.  రోజువారి కేసుల్లో పెరుగుద‌ల 47 శాతం అధికంగా ఉన్న‌ది.  క‌రోనా కేసుల‌తో పాటుగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి.  త్వ‌ర‌లోనే ఒమిక్రాన్ వేరియంట్ డెల్టాను డామినెట్ చేసే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.   Read:…
    • కరోనా నుంచి కోలుకున్న గంగూలీ.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
      #క్రీడలు

      కరోనా నుంచి కోలుకున్న గంగూలీ.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

      టీమిండియా మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కోల్‌కతాలోని ఉడ్‌ల్యాండ్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన తాజాగా కోలుకున్నారు. శుక్రవారం గంగూలీకి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన ఈరోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది బయటిదాకా వచ్చి గంగూలీకి వీడ్కోలు పలికారు. నాలుగు రోజుల క్రితం కొంచెం అలసటగా ఉండటంతో గంగూలీ…
    • కరోనా బారిన పడిన ‘పాగల్’ హీరో..
      #సినిమా న్యూస్

      కరోనా బారిన పడిన ‘పాగల్’ హీరో..

      సినీ పరిశ్రమ పై కరోనా కోరలు చాస్తోంది. ఇప్పుడిప్పుడే థియేటర్లు రిలీజ్ అవుతున్నాయి అని సంబరపడుతున్నలోపే స్టారలందరు కరోనా బారిన పడడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇక తాజాగా టాలీవుడ్ లోను కరోనా కాలుపెట్టింది. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని విశ్వక్ సేన్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. “ఇటీవలే నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం…
    • బ్రేకింగ్… ఇండియాలో తొలి ఒమిక్రాన్ మరణం
      #Top Story

      బ్రేకింగ్… ఇండియాలో తొలి ఒమిక్రాన్ మరణం

      ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ భారత్‌లోనూ తన ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌కు చెందిన 73 ఏళ్ల వ్యక్తి ఒమిక్రాన్ కరోనా వేరియంట్ కారణంగా మరణించినట్లు అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ సోకిన అతడు కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం నాడు మరణించినట్లు వారు పేర్కొన్నారు. Read Also: వస్త్రాలపై జీఎస్టీ పెంపు నిర్ణయం వాయిదా అయితే ఒమిక్రాన్ కారణంగా చనిపోయిన వృద్ధుడికి హైపర్‌టెన్షన్‌తో పాటు డయాబెటిస్…
    ←1…4950515253…194→

తాజావార్తలు

  • నిరుద్యోగులకు నెలకు రూ.1500.. పది పాసై ఉద్యోగం లేని వారికి మాత్రమే.. సీఎం ప్రకటన..

  • Rajamouli: హాలీవుడ్ రేంజ్‌లో ‘వారణాసి’ మేనియా.. జక్కన్న బ్రాండ్ వాల్యూకు ఎగబడుతున్న ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్!

  • Best Bikes: లీటరుకు 70KM మైలేజ్.. రూ. 70,000 కంటే తక్కువ ధర.. ఈ బైక్స్ పైనే అందరి ఫోకస్

  • India On Russian Oil: ‘‘మీ పర్మిషన్ ఎవడికి కావాలి.?’’ చమురు కొనుగోలుపై యూఎస్‌కు భారత్ కౌంటర్..

  • Adulterated Rice : మీరు తింటున్నది ఒరిజినల్ బియ్యమేనా.? నీటితో కల్తీ బియ్యాన్ని గుర్తించే సులభమైన చిట్కా..!

ట్రెండింగ్‌

  • 50MP+50MP+50MP కెమెరాలు, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ తో vivo X300 FE విడుదల.. ఫీచర్స్, ధర ఇలా..!

  • Summer Family Vacations: ఫ్యామిలీ ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా? సమ్మర్‌లో 5 బెస్ట్ ట్రావెల్ స్పాట్స్ ఇవే!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, Sony సెన్సర్‌తో కెమెరా సెటప్ తో Motorola Edge 70 Fusion భారత్‌లో లాంచ్..!

  • T20 World Cup 2026 Final: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. అభిమానుల కోసం ప్రత్యేక రైలు..!

  • India Playing XI vs NZ: ప్రపంచ కప్ ఫైనల్‌ జట్టులో కీలక మార్పు.. న్యూజిలాండ్ కు ఉచ్చు బిగుసుకున్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions