కరోనా వేళ ఢిల్లీ ప్రజలకు సీఎం కేజ్రీవాల్ భరోసా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి ఢిల్లీలో పెద్ద ఎత్తున విజృంభిస్తోంది. ఆర్ ఫ్యాక్టర్ ఇప్పటికే 2 గా నమోదంది. ఆర్ ఫ్యాక్టర్ 1 ఉంటేనే వైరస్ తీవ్రంగా ఉంటుందని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈరోజు రాష్ట్రప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయని, కానీ ప్రజలెవరూ ప్యానిక్ కావొద్దని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6360 యాక్టీవ్ కేసులు ఉన్నాయని, ఈరోజు 3100 కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
Read: థర్డ్ వేవ్ అనివార్యం… ఫైట్ చేయక తప్పదు…
Also Read
ఢిల్లీలో 246 బెడ్స్లో కరోనా పేషెంట్స్ చికిత్స పొందుతున్నారని, కేంద్ర ఆరోగ్య శాఖ సూచనల మేరకు కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నట్టు కేజ్రీవాల్ తెలిపారు. కొత్త కేసుల్లో చాలా వరకు లక్షణాలు చాలా తక్కువగా ఉంటున్నాయని, భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో అన్ని ఆసుపత్రుల్లో ఆక్సీజన్ సిలీండర్లను ఏర్పాటు చేసుకున్నామని, ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదని అన్నారు.
COVID19 cases are increasing rapidly in Delhi, but there is no need to panic. Currently, the active cases in the city are 6360. Today, 3100 new cases expected to be reported today. Only 246 hospital beds were occupied y'day. All cases are mild & asymptomatic: Delhi CM Kejriwal pic.twitter.com/ejPLGXYvpL
— ANI (@ANI) January 2, 2022
తాజావార్తలు
-
Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
-
Genelia: “నా సమస్య కూడా సాల్వ్ చేయండి”.. బిగ్ బిని కోరిన జెనీలియా
-
చైనాకు షాక్ ఇచ్చిన భారత మహిళల ఆర్చరీ జట్టు.. Archery World Cup 2026లో స్వర్ణ పతకం కైవసం.!
-
Vishwambhara Two Parts : రెండు భాగాలుగా విశ్వంభర.. కన్ఫమ్ చేసిన దర్శకుడు
-
IPL 2026 Playoffs: ఒకే రోజు రెండు జట్లు ఇంటికి.. టాప్ లేపిన ఆర్సీబీ.. ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరం!