Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Covid 19 2

Covid 19 2 News

    • హైదరాబాదీలకు కొత్త టెన్షన్‌.. ట్రావెల్‌ హిస్టరీ లేకున్నా ముగ్గురికి ఒమిక్రాన్..
      #తెలంగాణ

      హైదరాబాదీలకు కొత్త టెన్షన్‌.. ట్రావెల్‌ హిస్టరీ లేకున్నా ముగ్గురికి ఒమిక్రాన్..

      సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఇప్పటికే తెలంగాణను టచ్ చేసింది.. రోజురోజుకీ ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య రాష్ట్రంలో పెరిగిపోతూనేఉంది.. ఇవాళ రాష్ట్రంలో కొత్తగా 6 ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 62కు చేరింది.. మరో విషయం ఏంటంటే.. ఆ 62 మందిలో 46 మంది వ్యాక్సిన్‌ తీసుకోనివారే ఉన్నారు.. దీంతో.. వ్యాక్సిన్‌ తీసుకోనివారిపై ఈ కొత్త వేరియంట్‌ త్వరగా ఎటాక్‌ చేస్తున్నట్టు…
    • తెలంగాణ‌లో కొత్త‌గా 7 ఒమిక్రాన్ కేసులు….
      #Top Story

      తెలంగాణ‌లో కొత్త‌గా 7 ఒమిక్రాన్ కేసులు….

      తెలంగాణ‌లో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.  తాజాగా 7 ఒమిక్రాన్ కేసులు న‌మోదైన‌ట్టు తెలంగాణ ఆరోగ్య‌శాఖ స్ప‌ష్టం చేసింది.  దీంతో తెలంగాణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 62 ఒమిక్రాన్ కేసులు న‌మోదైన‌ట్టు ఆరోగ్య‌శాఖ స్ప‌ష్టం చేసింది.  నిన్న‌టి రోజున 12 కొత్త కేసులు న‌మోద‌య్యాయి.  కాగా ఈరోజు 7 కేసులు న‌మోద‌య్యాయి. కేసులు పెరుగుతుండ‌టంతో ఆరోగ్య‌శాఖ అప్ర‌మ‌త్తం అయింది.  ఇప్ప‌టికే జ‌న‌వ‌రి 2 వ‌ర‌కు ఆంక్ష‌లు విధించిన సంగ‌తి తెలిసిందే.  బ‌హిరంగ స‌భ‌లు, ర్యాలీల‌పై నిషేధం…
    • నార్సింగిలో కరోనా కలకలం… ఓ కాలేజీలో 25 మంది విద్యార్థులకు పాజిటివ్‌
      #తెలంగాణ

      నార్సింగిలో కరోనా కలకలం… ఓ కాలేజీలో 25 మంది విద్యార్థులకు పాజిటివ్‌

      కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తి చెందుతోన్న సమయంలో.. హైదరాబాద్‌ శివారులోని రంగారెడ్డి జిల్లా నార్సింగిలో కరోనా కలకలం సృష్టించింది.. ఒకే కాలేజీలో 25 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.. దీంతో.. భయభ్రాంతులకు గురయ్యారు తోటి విద్యార్థులు.. గత రెండు రోజులుగా తీవ్ర చలి, జ్వరంతో బాధపడుతున్నారు విద్యార్థులు… అప్రమత్తమైన కళాశాల యాజమాన్యం.. ఇవాళ ఉదయం విద్యార్దులకు వైద్య పరీక్షలు చేయించారు.. అందులో భాగంగా కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 25 మంది విద్యార్థులకు…
    • కేసులు ఇలానే పెరిగితే… ఇండియాలో…
      #Top Story

      కేసులు ఇలానే పెరిగితే… ఇండియాలో…

      దేశ రాజ‌ధాని ఢిల్లీలో కేసులు పెరుగుతున్నాయి.  ఢిల్లీతో పాటుగా అటు ముంబైలోనూ రోజువారి కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి.  ఈ కేసుల్లో పెరుగుద‌ల మ‌రో రెండువారాల పాటు క‌నిపిస్తే థ‌ర్డ్ వేవ్ వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండ‌టంతో క‌రోనా కేసుల్లో వృద్ధి క‌నిపిస్తున్న‌ది.  ప్ర‌తిరోజు దేశంలో వంద వ‌ర‌కు ఒమిక్రాన్ కేసులు న‌మోద‌వుతున్నాయి.  ఈరోజు అత్య‌థికంగా కేసులు న‌మోద‌య్యాయి.  20కి పైగా రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు న‌మోదు కావ‌డం, ఢిల్లీ, ముంబైలో…
    • రాత్రి కర్ఫ్యూ.. పగలు ర్యాలీలా..?: వరుణ్‌గాంధీ
      #జాతీయం

      రాత్రి కర్ఫ్యూ.. పగలు ర్యాలీలా..?: వరుణ్‌గాంధీ

      దేశంలో ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న వేళ బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న ఎన్నికల ర్యాలీలతో ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నాయని ఆ పార్టీ ఎంపీ వరుణ్‌ గాంధీ ట్విట్టర్‌ వేదికగా ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాత్రి కర్ఫ్యూ పెట్టి, పగలు ర్యాలీలకు లక్షల మందిని పోగు చేయడంతో సాధారణ ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుందన్నారు. Read Also:ఒమిక్రాన్‌పై యుద్ధానికి.. ఆ దేశంలో నాలుగో డోసు దీని వల్ల కేసుల సంఖ్య…
    • ఆస్ట్రేలియాలో తొలి ఒమిక్రాన్ మ‌ర‌ణం… ఆ రాష్ట్రంలో ఒక్క‌రోజే 6 వేల‌కు పైగా కేసులు…
      #Top Story

      ఆస్ట్రేలియాలో తొలి ఒమిక్రాన్ మ‌ర‌ణం… ఆ రాష్ట్రంలో ఒక్క‌రోజే 6 వేల‌కు పైగా కేసులు…

      ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా, ఒమిక్రాన్ కేసులు న‌మోద‌వుతున్నాయి.  కేసులు పెరిగిపోతుండ‌టంతో అనేక దేశాల్లో ఆంక్ష‌లు అమ‌లు చేస్తున్నారు.  యూర‌ప్‌తో పాటుగా ఆస్ట్రేలియాలోనూ కేసులు భారీగా పెరుగుతున్నాయి.  ఆస్ట్రేలియాలోని అత్య‌ధిక జ‌నాభా క‌లిగిని న్యూసౌత్‌వేల్స్‌లో కేసులు భారీగా పెరుగుతున్నాయి.  న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రంలో ఒక్క‌రోజులో 6 వేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.  ఈ స్థాయిలో కేసులు న‌మోదుకావ‌డం ఇదే మొద‌టిసారి.  క‌రోనా కేసుల‌తో పాటుగా ఒమిక్రాన్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి.  తాజాగా ఆస్ట్రేలియాలో తొలి ఒమిక్రాన్ మ‌ర‌ణం న‌మోదైంది.…
    • కేంద్రం కీలక నిర్ణయం.. జనవరి 31 వరకు ఆంక్షలు పొడిగింపు
      #Top Story

      కేంద్రం కీలక నిర్ణయం.. జనవరి 31 వరకు ఆంక్షలు పొడిగింపు

      దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. మరోవైపు న్యూ ఇయర్ వేడుకలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన కరోనా ఆంక్షలను దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రకటించింది. అన్ని రాష్ట్రాలలో తప్పనిసరిగా కరోనా నిబంధనలను అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కావాలంటే సీఆర్‌పీసీ 144 సెక్షన్‌లోని నిబంధనలను రాష్ట్రాలు ఉపయోగించవచ్చని సూచించింది. Read Also: రాజన్న…
    • రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో ముగ్గురికి ఒమిక్రాన్
      #Top Story

      రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో ముగ్గురికి ఒమిక్రాన్

      తెలంగాణలో ఒమిక్రాన్ కరోనా వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో ముగ్గురికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని అధికారులు వెల్లడించారు. ఇటీవల దుబాయ్ నుంచి ముస్తాబాద్ మండలానికి వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ సోకింది. అయితే అతడి భార్య, తల్లితో పాటు స్నేహితుడికి కూడా ఒమిక్రాన్ లక్షణాలు కనిపించడంతో అధికారులు టెస్టులు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది. Read Also: తీన్మార్ మల్లన్నపై ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు తాజాగా నమోదైన మూడు…
    • రెండు డోసులు వేయించుకున్నవారు బూస్టర్ డోస్ ఎప్పుడు తీసుకోవాలి?
      #Top Story

      రెండు డోసులు వేయించుకున్నవారు బూస్టర్ డోస్ ఎప్పుడు తీసుకోవాలి?

      దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో కరోనా బూస్టర్ డోస్‌ వేసుకుంటే సురక్షితంగా ఉండొచ్చని పలు అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోని కొన్ని దేశాలు బూస్టర్ డోస్ ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాయి. భారత్‌లోనూ త్వరలో బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. తొలుత హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్లకు బూస్టర్ డోస్ ఇస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. హెల్త్ వర్కర్లకు బూస్టర్ డోస్ ఇచ్చిన తర్వాతే సామాన్యులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. Read Also: రూపాయి విలువ తగ్గడానికి…
    • భారత్ లో నేడు తగ్గిన కరోనా కేసులు…
      #జాతీయం

      భారత్ లో నేడు తగ్గిన కరోనా కేసులు…

      ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు నిన్నటి కంటే ఇవాళ కాస్త తగ్గాయి. అయితే.. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం… గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో కొత్తగా 6,987 కేసులు న‌మోద‌య్యాయి. ఇక ఇప్పటి వ‌ర‌కు దేశంలో 76,766కేసులు యాక్టీవ్‌ గా ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 162 మంది మృతి చెందారు. ఇక గడిచిన 24 గంటల్లో 7,091 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.…
    ←1…5152535455…194→

తాజావార్తలు

  • Donald Trump: ‘‘ఈ రోజు ఇంకా గట్టిగా కొడుతాం’’.. ఇరాన్ క్షమాపణలపై ట్రంప్ స్పందన..

  • ViralVideo: ఛీఛీ చదువు చెప్పాల్సిన గురువే.. వీడియో వైరల్!

  • Testosterone: పురుషుల ఆరోగ్య సీక్రెట్.. టెస్టోస్టిరాన్ పెంచే బెస్ట్ ఆహారాలు ఇవే!

  • Ustaad Bhagat Singh: ఉగాదికి ‘ఉస్తాద్’ ఊచకోత.. డబ్బింగ్ మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్!

  • CM Revanth Reddy: 130 మంది మావోయిస్టుల లొంగుబాటుకు అధికారులు చాలా కృషిచేశారు

ట్రెండింగ్‌

  • Adulterated Rice : మీరు తింటున్నది ఒరిజినల్ బియ్యమేనా.? నీటితో కల్తీ బియ్యాన్ని గుర్తించే సులభమైన చిట్కా..!

  • 50MP+50MP+50MP కెమెరాలు, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ తో vivo X300 FE విడుదల.. ఫీచర్స్, ధర ఇలా..!

  • Summer Family Vacations: ఫ్యామిలీ ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా? సమ్మర్‌లో 5 బెస్ట్ ట్రావెల్ స్పాట్స్ ఇవే!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, Sony సెన్సర్‌తో కెమెరా సెటప్ తో Motorola Edge 70 Fusion భారత్‌లో లాంచ్..!

  • T20 World Cup 2026 Final: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. అభిమానుల కోసం ప్రత్యేక రైలు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions