Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Covid 19 2

Covid 19 2 News

    • క‌రోనా పాజిటివిటి రేటు 5 శాతం దాటితే…
      #Top Story

      క‌రోనా పాజిటివిటి రేటు 5 శాతం దాటితే…

      దేశంలో క‌రోనా కేసులు భారీ స్థాయిలో న‌మోద‌వుతున్నాయి.  కేసులు పెరుగుతుండ‌టంతో ఇప్ప‌టికే అనేక రాష్ట్రాల్లో నైట్ క‌ర్ఫ్యూలు, అమ‌లు చేస్తున్నారు.  పాజిటివిటి రేటు పెరుగుతుండటంతో ఢిల్లీ, హ‌ర్యానా, ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో విద్యాసంస్థ‌ల‌ను మూసివేశారు.  సినిమా హాళ్లు బంద్ చేశారు.  ఇక 50 శాతం సీటింగ్‌లో రెస్టారెంట్లు, మెట్రోలు న‌డుస్తున్నాయి.  కార్యాల‌యాలు సైతం 50 శాతం మంది ఉద్యోగుల‌తోనే న‌డుస్తున్నాయి.  మిగ‌తా రాష్ట్రాల కంటే ఢిల్లీలో వేగంగా కేసులు పెరుగుతుండ‌టంతో కేజ్రీవాల్ స‌ర్కార్ ఆంక్ష‌ల‌ను క‌ఠినం చేసేందుకు…
    • భార‌త్‌లో భారీగా పెరిగిన క‌రోనా కేసులు… కొత్త‌గా ఎన్నంటే…
      #Top Story

      భార‌త్‌లో భారీగా పెరిగిన క‌రోనా కేసులు… కొత్త‌గా ఎన్నంటే…

      భార‌త్‌లో క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.  రోజు రోజుకు తీవ్ర‌స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి.  తాజాగా భార‌త్‌లో 33,750 క‌రోనా కేసులు న‌మోదైన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది.   దేశంలో మొత్తం 3,42,95,407 మంది కోలుకున్నార‌ని, నిన్న ఒక్క‌రోజులో 10,846 మంది కోలుకున్న‌ట్టు బులిటెన్‌లో పేర్కొన్నారు.  ప్ర‌స్తుతం దేశంలో 1,45,582 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.  ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 123 మంది మృతి చెందారు.  దీంతో భార‌త్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మృతి…
    • న‌లందా మెడిక‌ల్ కాలేజీలో క‌రోనా క‌ల‌క‌లం: 87 మంది వైద్యుల‌కు క‌రోనా…
      #Top Story

      న‌లందా మెడిక‌ల్ కాలేజీలో క‌రోనా క‌ల‌క‌లం: 87 మంది వైద్యుల‌కు క‌రోనా…

      బీహార్‌లో క‌రోనా కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి.  పాట్నాలోని న‌లందా మెడిక‌ల్ కాలేజీ, ఆసుప‌త్రిలో ప‌నిచేస్తున్న 87 మంది వైద్యుల‌కు క‌రోనా సోకింది.  క‌రోనా సోకివ వైద్య‌లుకు ల‌క్ష‌ణాలు చాలా త‌క్కువ‌గా ఉన్నాయ‌ని, వారంతా ఆసుప‌త్రి క్యాంప‌స్‌లోనే ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్టు పాట్నా డిస్టిక్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ చంద్ర‌శేఖర్ సింగ్ పేర్కొన్నారు. ఇటీవ‌లే పాట్నాలో జ‌రిగిన ఇండియన్ మెడిక‌ల్ అసోసియేష‌న్ కార్య‌క్ర‌మంలో అనేక మంది వైద్యులు పాల్గొన్నారు.  ఇందులో న‌లందా మెడిక‌ల్ కాలేజీ వైద్యులు కూడా ఉన్నారు.   Read:…
    • పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి కరోనా
      #Top Story

      పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి కరోనా

      తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు.. మళ్లీ క్రమంగా పెరుగుతూ పోతున్నాయి.. మరోవైపు ఒమిక్రాన్‌ కూడా టెన్షన్‌ పెడుతోంది.. ఇక, ఎవ్వరినీ వదిలేదు అనే తరహాలో సామాన్యులు, నేతలు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, పీఎంలు.. అధికారులు.. ఎవరైతే నాకేంటి అనే విధంగా.. అందరినీ టచ్ చేస్తోంది మాయదారి కరోనా.. తాజాగా, టి.పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. ఆ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.. కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. నిర్ధారణ…
    • కోవిడ్ ఎఫెక్ట్‌: జ‌న‌వ‌రి 10 వ‌ర‌కు నుమాయిష్ నిలిపివేత‌…
      #తెలంగాణ

      కోవిడ్ ఎఫెక్ట్‌: జ‌న‌వ‌రి 10 వ‌ర‌కు నుమాయిష్ నిలిపివేత‌…

      జ‌న‌వ‌రి 1 వ తేదీ నుంచి నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ గ్రౌండ్స్ లో నుమాయిష్ ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే.  క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో ఎగ్జిబిష‌న్‌కు ఎలా అనుమ‌తులు ఇస్తార‌ని అనేక మంది ఫిర్యాదులు చేస్తున్నారు.  ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా, ప్ర‌తిరోజూ ల‌క్ష‌లాది మంది నుమాయిష్‌ను చూసేందుకు వ‌స్తార‌ని,  కోవిడ్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న త‌రుణంలో ఎగ్జిబిష‌న్‌ను నిర్వ‌హిస్తే వైర‌స్ మ‌రింత తీవ్రంగా వ్యాపించే అవ‌కాశం ఉంటుంద‌ని అనేక మంది ఫిర్యాదులు చేశారు.  బ‌హిరంగ స‌భ‌లు, ర్యాలీల‌పై ఇప్ప‌టికే ప్ర‌భుత్వం…
    • నేటి నుంచి వీరికి కూడా వ్యాక్సినేషన్‌
      #Top Story

      నేటి నుంచి వీరికి కూడా వ్యాక్సినేషన్‌

      ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారికి చెక్‌ పెట్టేందుకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్‌.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్‌ సాగుతోంది.. భారత్‌లోనూ ఈ ప్రక్రియ వేగంగా సాగుతోంది.. కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్‌ డోస్‌ వంద శాతం పూర్తిచేశారు.. సెకండ్‌ డోస్‌ వేస్తున్నారు.. ఇక, టీనేజర్లకు కూడా టీకా వేసేసేందుకు సిద్ధం అయ్యింది ప్రభుత్వం.. ఇవాళ్టి నుంచి దేశవ్యాప్తంగా 15 – 18 ఏళ్ల వయసు పిల్లలకు కోవిడ్‌ వ్యాక్సినేషన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు…
    • కలవరపెడుతున్న ఒమిక్రాన్… తెలంగాణలో 84కి చేరిన కేసులు
      #Top Story

      కలవరపెడుతున్న ఒమిక్రాన్… తెలంగాణలో 84కి చేరిన కేసులు

      ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఒమిక్రాన్ తెలంగాణలోనూ తన ప్రతాపం చూపిస్తోంది. తెలంగాణలో ఆదివారం నాడు కొత్తగా 5 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 84కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 32 మంది బాధితులు కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆస్పత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు, మందులు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను ఆదేశించింది. Read Also: ప్రజల అజెండానే మా ఎజెండా: భట్టి…
    • ఏపీలో కొత్తగా 165 కరోనా కేసులు, 2 మరణాలు నమోదు
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో కొత్తగా 165 కరోనా కేసులు, 2 మరణాలు నమోదు

      ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో… కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 165 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,77, 486 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో ఇద్దరు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 497 కి…
    • 85 మంది విద్యార్థులకు కరోనా
      #జాతీయం

      85 మంది విద్యార్థులకు కరోనా

      కరోనా ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. ఇప్పుడిప్పుడే కోలుకోని మాములు స్థితిలోకి వచ్చినా ..మళ్లీ ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్‌ విజృంభిస్తుంది. దీంతో ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతునే ఉంది. అయినా ఏదో రూపంలో ఈ మహమ్మారి విరుచుకుపడుతునే ఉంది. పెద్ద చిన్న అన్న తేడా లేకుండా తన పంజా విసురుతుంది. మరోవైపు ఐసీఎంఆర్‌, కేంద్ర ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు నియమ నిబంధనలు పాటించాలని ప్రజలను హెచ్చరిస్తునే ఉన్నాయి. తాజాగా..ఉత్తరఖండ్‌-నైనిటాల్‌ నవోదయ విద్యాలయంలో 85 మంది విద్యార్థులకు కోరానాపాజిటివ్‌…
    • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కేజ్రీవాల్‌
      #జాతీయం

      ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కేజ్రీవాల్‌

      దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. కేసులు పెరుగుతున్నా భయపడాల్సిన అవసరం లేదని, ఒమిక్రాన్ తీవ్రత తక్కువేనని అన్నారు. కాగా, రోజురోజుకు కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నాయని, ఈ మూడు రోజుల్లోనే యాక్టివ్ కేసులు మూడింతలయ్యాయని హెచ్చరించారు. మూడు రోజుల కిందట ఢిల్లీలోని యాక్టివ్‌ కేసులు 2,291 ఉన్నాయని, ఇప్పుడవి 6,360కి పెరిగాయని పేర్కొన్నారు. డిసెంబర్ 29న కొత్తగా 923 కరోనా…
    ←1…4849505152…194→

తాజావార్తలు

  • Spectre I: మైక్రోఫోన్‌లను గుర్తించి ఆడియోను తక్షణమే బ్లాక్ చేసే డెవిలెన్స్ స్పెక్టర్ I.. ప్రైవసీకి ఢోకా లేదు!

  • Bengaluru Shocker: భార్య ప్రాణం తీసిన ‘‘సాంబార్’’ గొడవ..

  • S Jaishankar : ఆధిపత్య కాలం ముగిసింది.. ప్రపంచానికి కొత్త దారి చూపుతున్న భారత్..!

  • IND vs NZ Final: గంభీర్ కాస్త జాగ్రత్త! అహ్మదాబాద్ పిచ్‌పై టీమిండియాను ముంచే ‘ముల్లు’ ఇతనే!

  • Telangana: పాఠశాల ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెండ్.. ఆ పని చేసినందుకే ఇలా..

ట్రెండింగ్‌

  • 50MP+50MP+50MP కెమెరాలు, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ తో vivo X300 FE విడుదల.. ఫీచర్స్, ధర ఇలా..!

  • Summer Family Vacations: ఫ్యామిలీ ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా? సమ్మర్‌లో 5 బెస్ట్ ట్రావెల్ స్పాట్స్ ఇవే!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, Sony సెన్సర్‌తో కెమెరా సెటప్ తో Motorola Edge 70 Fusion భారత్‌లో లాంచ్..!

  • T20 World Cup 2026 Final: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. అభిమానుల కోసం ప్రత్యేక రైలు..!

  • India Playing XI vs NZ: ప్రపంచ కప్ ఫైనల్‌ జట్టులో కీలక మార్పు.. న్యూజిలాండ్ కు ఉచ్చు బిగుసుకున్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions