Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Covid 19 2

Covid 19 2 News

    • థర్డ్‌వేవ్‌ వస్తుందో లేదో తెలియదు.. వ‌స్తే ఎదుర్కోవ‌డానికి సిద్ధం కావాలి..
      #ఆంధ్రప్రదేశ్

      థర్డ్‌వేవ్‌ వస్తుందో లేదో తెలియదు.. వ‌స్తే ఎదుర్కోవ‌డానికి సిద్ధం కావాలి..

      క‌రోనా సెకండ్ వేవ్ కేసులు త‌గ్గుముఖం ప‌ట్టినా.. ఇంకా పూర్తిగా కంట్రోల్ లోకి వ‌చ్చిన ప‌రిస్థితి మాత్రం లేదు.. ఇదే స‌మ‌యంలో క‌రోనా థ‌ర్డ్ వేవ్ హెచ్చ‌రిక‌లు అంద‌రినీ క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి.. ఈ నేప‌థ్యంలో కీల‌క వ్యాఖ్య‌లుచేశారు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌.. క‌లెక్ట‌ర్ల‌తో స‌మావేశ‌మైన ఆయ‌న‌.. వివిధ అంశాల‌పై దిశ‌నిర్దేశం చేస్తూ.. కోవిడ్ థ‌ర్డ్ వేవ్‌పై కూడా స్పందించారు.. థర్డ్‌వేవ్‌ వస్తుందో, లేదో మనకు తెలియదు.. కానీ, మనం ప్రిపేర్‌గా ఉండడం అన్నది మన చేతుల్లోని అంశం..…
    • ఏపీలో మ‌ళ్లీ క‌ర్ఫ్యూ పొడిగింపు..!
      #Top Story

      ఏపీలో మ‌ళ్లీ క‌ర్ఫ్యూ పొడిగింపు..!

      క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న క‌ర్ఫ్యూ మంచి ఫ‌లితాల‌నే ఇచ్చింది.. ఓ ద‌శ‌లో రికార్డు స్థాయిలో న‌మోదైన కోవిడ్ పాజిటివ్ కేసులు.. ఇప్పుడు క్ర‌మంగా దిగివ‌స్తున్నాయి.. అయినా.. కేసుల సంఖ్య ఇంకా భారీగానే ఉంద‌ని చెప్పాలి.. దీంతో.. మ‌రోసారి క‌ర్ఫ్యూను పొడ‌గించే ఆలోచ‌న‌లో ఉన్నారు సీఎం వైఎస్ జ‌గ‌న్‌.. క‌ర్ప్యూ కొన‌సాగింపుపై ఆయ‌న సంకేతాలిచ్చారు.. ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన ప్ర‌కారం ఈ నెల 20వ తేదీ వ‌ర‌కు ఏపీలో క‌ర్ఫ్యూ అమ‌ల్లో…
    • కరోనా జీరో స్థాయికి చేరుతుందని.. ఎప్పటికీ అనుకోవద్దు : సిఎం జగన్
      #Top Story

      కరోనా జీరో స్థాయికి చేరుతుందని.. ఎప్పటికీ అనుకోవద్దు : సిఎం జగన్

      కరోనా పరిస్థితులపై సీఎం జగన్ స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా సిఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్‌ నియంత్రణ విషయంలో కలెక్టర్లు, సిబ్బంది అద్భుతంగా పనిచేశారని..మే 5 నుంచి విధించిన కర్ఫ్యూ, అనుసరించిన వ్యూహం మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు. కేసుల సంఖ్య తగ్గుతోంది, పాజిటివిటీ రేటు కూడా తగ్గుతోందని.. కోవిడ్‌ ఎప్పటికీ కూడా జీరోస్థాయికి చేరుతుందని అనుకోవద్దని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందించాలని.. కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ను కచ్చితంగా పాటించాలన్నారు. మాస్కులు, శానిటైజర్లు…
    • ఇండియా క‌రోనా అప్డేట్…
      #Top Story

      ఇండియా క‌రోనా అప్డేట్…

      ఇండియాలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతున్నాయి. పాజిటీవ్ కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో స‌డ‌లింపులు ఇస్తున్నారు.  తాజాగా కేంద్రం క‌రోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది.  ఈ బులిటెన్ ప్ర‌కారం దేశంలో కొత్త‌గా 62,224 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు 2,96,33,105కి చేరింది.  ఇందులో 2,83,88,100 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  8,65,432 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  ఇక ఇదిలా ఉంటే, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 2542 మంది మృతి చెందారు.  ఇండియాలో…
    • అసోంలో ఆంక్ష‌లు పొడిగింపు… ఎప్ప‌టివ‌ర‌కంటే…
      #Top Story

      అసోంలో ఆంక్ష‌లు పొడిగింపు… ఎప్ప‌టివ‌ర‌కంటే…

      అసోంలో ఆంక్ష‌ల‌ను పోడిగించారు. పొడిగించిన ఆంక్ష‌లు జూన్ 16 నుంచి 22 వ‌ర‌కు అమ‌లులో ఉండ‌బోతున్నాయి.  పొడిగించిన ఆంక్ష‌లు జూన్ 16 వ తేదీ ఉద‌యం 5 గంట‌ల నుంచి జూన్ 22 వ తేదీ ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు అమ‌లులో ఉంటాయని ప్ర‌క‌టించింది.  రాష్ట్రంలో కోవిడ్ 19 పరిస్థితుల‌ను స‌మీక్షించామ‌ని, క‌రోనా బాధితుల సంఖ్య‌, వ్యాప్తిరేటు క్ర‌మంగా త‌గ్గుతోంద‌ని, కానీ, తీవ్ర‌త, ప‌రిస్థితులు ఇంకా ప్ర‌మాద‌క‌రంగా ఉన్నాయ‌ని అసోం రాష్ట్ర విప‌త్తు నిర్వాహ‌ణ అధారిటీ…
    • నేటి నుంచి మ‌రిన్ని స‌డ‌లింపులు…తెరుచుకోనున్న మ్యూజియాలు…
      #Top Story

      నేటి నుంచి మ‌రిన్ని స‌డ‌లింపులు…తెరుచుకోనున్న మ్యూజియాలు…

      దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.  వ్యాక్సినేష‌న్‌ను వేగ‌వంతం చేయ‌డంతో మ‌హమ్మారి నుంచి దేశం బ‌య‌ట‌పడుతున్న‌ది.  దీంతో ఒక్కొక్క‌టిగా తిరిగి తెరుచుకుంటున్నాయి.  ఇప్ప‌టికే అనేక రాష్ట్రాలు స‌డ‌లింపులు ఇస్తున్నాయి.  దేశ‌వ్యాప్తంగా ఈరోజు నుంచి మ్యూజియాలు తిరిగి తెరుచుకోబోతున్నాయి. అటు ప్ర‌పంచ వింతల్లో ఒక‌టైన తాజ్‌మ‌హ‌ల్ కూడా ఈరోజు నుంచి తెరుచుకోబోతున్న‌ది.  సంద‌ర్శ‌కుల‌తో తిరిగి తాజ్‌మ‌హ‌ల్ సంద‌డిగా మార‌బోతున్న‌ది.  సంద‌ర్శకుల‌కు అనుమ‌తించినా త‌ప్ప‌నిస‌రిగా మ్యూజియంల‌లో క‌రోనా నిబంధ‌న‌లు పాటించాలని అధికారులు చెబుతున్నారు.  నిబంధ‌న‌లు పాటించ‌కుంటే జరిమానాలు విధిస్తామ‌ని హెచ్చ‌రిస్తున్నారు.  
    • తెలంగాణ క‌రోనా అప్‌డేట్‌.. మ‌ళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు
      #తెలంగాణ

      తెలంగాణ క‌రోనా అప్‌డేట్‌.. మ‌ళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు

      తెలంగాణ‌లో క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్న క‌రోనా పాజిటివ్ కేసులు.. ఇవాళ స్వ‌ల్పంగా పెరిగాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,20,043 మందికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 1,556 మందికి పాజిటివ్‌గా తేలింది.. మ‌రో 14 మంది క‌రోనా బాధితులు మృతిచెంద‌గా.. 24 గంట‌ల్లో 2070 మంది క‌రోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,06,436కు పెర‌గ‌గా.. రిక‌వ‌రీ కేసుల…
    • శ్రీ‌కాకుళంలో క‌రోనా క‌ల‌క‌లం.. 28 మంది విద్యార్థుల‌కు పాజిటివ్
      #ఆంధ్రప్రదేశ్

      శ్రీ‌కాకుళంలో క‌రోనా క‌ల‌క‌లం.. 28 మంది విద్యార్థుల‌కు పాజిటివ్

      క‌రోనా మ‌హ‌మ్మారి ఎక్క‌డ ఎప్పుడు ఎలా సోకుతుందో తెలియ‌ని ప‌రిస్థితి.. ముఖ్యంగా ఎక్కువ‌మంది గుమ్మిగూడే ప్రాంతాల్లో వేగంగా విస్త‌రిస్తోంది ఈ వైర‌స్‌.. తాజాగా శ్రీకాకుళం నగరంలోని వైటీసీలో కోవిడ్ క‌ల‌క‌ల‌మే సృష్టించింది.. సూపర్‌-60 కోచింగ్ తీసుకుంటున్న 28 మంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. ఇటీవలే వారం రోజులు సెలవులపై ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు తిరిగి కోచింగ్ సెంట‌ర్ చేరుకున్నారు.. ఈనెల 2వ తేదీ నుంచి శిక్షణా తరగతులు తిరిగి ప్రారంభం అయ్యాయి.. ఇళ్ల నుంచి…
    • క‌రోనా థ‌ర్డ్‌వేవ్‌.. అధికారుల‌కు ఏపీ జీవోఎం కీల‌క ఆదేశాలు..
      #ఆంధ్రప్రదేశ్

      క‌రోనా థ‌ర్డ్‌వేవ్‌.. అధికారుల‌కు ఏపీ జీవోఎం కీల‌క ఆదేశాలు..

      క‌రోనా సెకండ్ వేవ్ క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.. మ‌రోవైపు.. కోవిడ్ థ‌ర్డ్ వేవ్ ముప్పు హెచ్చ‌రిక‌లు క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి.. ఈ త‌రుణంలో కోవిడ్ పరిస్థితి, థర్డ్ వేవ్ సన్నద్ధత పై గ్రూప్ అఫ్ మిమిస్టర్స్ స‌మావేశం జ‌రిగింది.. మంత్రి ఆళ్ల‌నాని అధ్యక్షతన జ‌రిగిన ఈ స‌మావేశంలో సబ్ కమిటీ సభ్యులు, మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, బుగ్గన రాజేంద్ర‌నాథ్ రెడ్డి, కన్నబాబు, అప్పలరాజు, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామ‌కృష్ణారెడ్డితో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు…
    • దేశ ప్రజలకు భారీ ఊరట : మళ్ళీ తగ్గిన కరోనా కేసులు..
      #Top Story

      దేశ ప్రజలకు భారీ ఊరట : మళ్ళీ తగ్గిన కరోనా కేసులు..

      మన దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మొన్నటి వరకు భారీగా పెరిగిన కరోనా కేసులు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు కూడా లక్ష లోపే కేసులు నమోదయ్యాయి. తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 60,471 కి చేరింది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,95,70,881 కి చేరింది. ఇందులో 2,82,80,472 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 9,13,378…
    ←1…148149150151152…194→

తాజావార్తలు

  • Srinath Maganti : యానిమల్ సోట్ లో.. రణ్‌బీర్ తిట్టిన బూతులు.. ఎప్పటికి మర్చిపోలేను..

  • US-Israel-Iran Tensions: బాంబులు.. క్షిపణులు.. యుద్ధాలు..! భూమి వాతావరణానికి పెరుగుతున్న ముప్పు.. మరణాలు పెరుగుతాయా?

  • T20 World Cup 2026 Final: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. అభిమానుల కోసం ప్రత్యేక రైలు..!

  • Yami Gautam: హీరోయిన్ అడిగితే తప్పా? షూటింగ్ టైమింగ్స్‌పై యామీ గౌతమ్ ఫైర్!

  • Actor Vijay Divorce Case: దళపతి విజయ్‌కు భార్య బిగ్ షాక్.. కోర్టులో మరో పిటిషన్..

ట్రెండింగ్‌

  • India Playing XI vs NZ: ప్రపంచ కప్ ఫైనల్‌ జట్టులో కీలక మార్పు.. న్యూజిలాండ్ కు ఉచ్చు బిగుసుకున్నట్లే.!

  • అక్కడ వెంట్రుకలు కేవలం వయసు పెరగడం వల్లే కాదు.. వాటి వెనుక ఉన్న ప్రయోజనాలివే.!

  • Food Tips : పురుగులు పట్టకుండా పిండి 6 నెలలు ఫ్రెష్‌గా ఉండాలంటే… ఈ ట్రిక్ మిస్ చేయకు.!

  • Best Kitchen Hacks : కూర మాడిపోయిందా..? కంగారు పడకండి.. ఈ చిన్న చిట్కాలతో మాడిన వాసన మాయం.!

  • మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో Realme C83 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions