రాష్ట్రంలో ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులు, కోవిడ్ థర్డ్వేవ్ సన్నద్ధత, హెల్త్ హబ్స్ ఏర్పాటుపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు కీలక సూచనలు చేశారు.. శిశువులు, చిన్నారులకు ఆక్సిజన్, ఐసీయూ బెడ్ల పెంపుదలపై కార్యాచరణ ప్రణాళికను సీఎంకు వివరించారు అధికారులు.. ఐసీయూ బెడ్లు ఇప్పుడు ఉన్నవాటితో కలిపి మొత్తంగా 1600 ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధంచేశామన్నారు.. ఆక్సిజన్ బెడ్లు ఇప్పుడున్న వాటితో కలిపి 3,777 ఏర్పాటుపై చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.. అలాగే…
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1511 కరోనా కేసులు నమోదు కాగా.. 12 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో 1.36 పాజిటివ్ రేటుగా వుంది. ప్రస్తుతం 16 శాతం బెడ్ ఆక్యుపెన్సీ ఉంది. ప్రతి రోజు 2 లక్షల మందికి వాక్సిన్ జరుగుతుందని తెలంగాణ వైద్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 80 లక్షల డోసులు వాక్సిన్ పూర్తి కాగా, 9 లక్షల 25 వేల స్టాక్ రాష్ట్రంలో ఉంది.…
రాష్ట్రంలో రక్త నిల్వలు సరిపడా లేకపోవడం ఆందోళన కలగిస్తోందన్నారు గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్… ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రెడ్క్రాస్ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె.. రక్తదానం అంటే.. జీవన దానమే అని తెలిపారు. యువతలో సరైన అవగాహన కల్పించినప్పుడు వారిని రక్తదానం వైపు ప్రోత్సహించడం సులువు అవుతుందన్నారు గవర్నర్.. కోవిడ్ సంక్షోభ సమయంలో మంచి జాగ్రత్తలతో, రక్తదానాన్ని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందని, అలాగే రక్త దాతలలో మరింత స్ఫూర్తిని పెంపొందించాల్సి ఉంటుందని సూచించారు.…
కరోనా మహమ్మారి వేలాది మంది ప్రాణాలను తీసింది.. సామాన్యులతో పాటు.. వైద్యులు, వైద్య సిబ్బంది కూడా పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారు.. దీంతో.. వందలాది కుటుంబాలు భారీగా నష్టపోయిన పరిస్థితి.. దీంతో.. వారి కుటుంబాలకు మేం ఉన్నామంటూ భరోసా ఇచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కరోనాతో చనిపోయిన ప్రభుత్వ వైద్య సిబ్బందికి ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.. కరోనా బారినపడి చనిపోయిన ప్రభుత్వ వైద్య సిబ్బంది కుటుంబాలకు ఈ పరిహారాన్ని అందించనున్నారు.. కోవిడ్తో…
బిగ్ బాస్ షో ద్వారా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న నటుడు సోహైల్. బిగ్ బాస్ హౌజ్ లో సోహైల్ ఆటతీరు కు లక్షలాది మంది ఫ్యాన్స్ గా మారారు. బిగ్ బాస్ టాప్ 3 లో ఒకడిగా నిలిచిన సోహైల్ మెగా స్టార్ చిరంజీవి ప్రశంశలు కూడా పొందారు. బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన తరువాత పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాడు సోహైల్. సోహైల్ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ద్వారా లాక్ డౌన్ లో…
సమ్మర్ వచ్చింది అంటే పర్యాటకులు హిల్ స్టేషన్లకు క్యూలు కడుతుంటారు. దేశంలో ప్రఖ్యాతిగాంచిన హిల్ స్టేషన్లలో ఒకటి సిమ్లా. గతేడాది కరోనా కారణంగా లాక్డౌన్ విధించారు. దీంతో సమ్మర్ సమయంలో పర్యాటకు పెద్దగా కనిపించలేదు. ఈ ఏడాది కూడా మార్చి నుంచి దేశంలో సెకండ్ వేవ్ మహమ్మారి విలయతాండవం చేసింది. దీంతో ఈ ఏడాది జూన్ వరకు హిమాచల్ ప్రదేశలో పలు ఆంక్షలు విధించారు. అయితే, కారోనా క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో సిమ్లాలో ఆంక్షలు సడలించారు. ఉదయం…
కరోనా నిబంధనలను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. నేను దేశాధ్యక్షుడిని నాకు ఈ రూల్స్ వర్తించవు అంటే కుదరదు. అధ్యక్షులైనా సరే నిబంధనలు పాటించకుంటే ఇదిగో ఇలా జరిమానా కట్టాల్సి ఉంటుంది. కరోనా మహమ్మారి నుంచి బ్రెజిల్ ఇంకా కోలుకోలేదు. మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నది. ప్రజారోగ్యంపై దృష్టిసారించినప్పటికీ కేసులు, మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా విజృంభిస్తున్న సమయంలో అభివృద్ధి ఆగిపోతుందనే పేరుతో పెద్దగా పట్టించుకోలేదు. ఒక్కసారిగా కరోనా విలయతాండవం చేయడంతో హడావుడిగా లాక్డౌన్ వంటివి చేసినప్పటికీ…
ఏపీలో కరోనా కేసులు ఇప్పటికి భారీగా నమోదవుతున్నా విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ చాలా కురంభల్లో విషాదం నింపింది. ఇక తాజాగా గుంటూరులో మరో దారుణం చితి చేసుకుంది. తల్లికడుపులో ఉండగా కరోనా సోకిన చిన్నారి మృతి చెందింది. గత నెల 30న నర్సరావుపేటలో మహిళ కరుణ డెలివరీ అయ్యింది. అయితే ఆ చిన్నారి అనారోగ్యంతో ఉండడంతో గుంటూరుకు తరలించారు. రక్తం గడ్డకట్టి పేగు కుళ్లినట్లు గుర్తించిన వైద్యులు… ఆపరేషన్ చేసి దెబ్బతిన్న పేగును తొలగించారు.…