Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Congress

Congress News

    • కొల్లాపూర్‌ను దున్నండి.. కాంగ్రెస్‌ విత్తనాలు నాటుదాం: రేవంత్‌ రెడ్డి
      #తెలంగాణ

      కొల్లాపూర్‌ను దున్నండి.. కాంగ్రెస్‌ విత్తనాలు నాటుదాం: రేవంత్‌ రెడ్డి

      టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ పై విమర్శల వర్షం కురిపించారు. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో అభిలాష్‌ రావు చేరారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ కేసీఆర్‌పై విమర్శల బాణాలను ఎక్కుపెట్టారు. కొల్లాపూర్‌ను దున్నండి.. కాంగ్రెస్‌ విత్తనాలు నాటుదాం ఎవ్వరు ఆపుతారో చూస్తామంటూ వ్యాఖ్యానించారు. ఒక్క కొల్లాపూరే కాదు.. వనపర్తి కోట మీద కూడా ఎగిరేది కాంగ్రెస్‌ జెండానే అన్నారు. కొల్లాపూర్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తలు కష్టపడి పని చేసి గెలిపిస్తే ఆ సన్నాసి పార్టీ వదిలిపోయిండన్నారు.…
    • మ‌ళ్లీ పంజాబ్‌లో లొల్లి… నిరాహార దీక్ష చేస్తానంటున్న సిద్దూ…
      #Top Story

      మ‌ళ్లీ పంజాబ్‌లో లొల్లి… నిరాహార దీక్ష చేస్తానంటున్న సిద్దూ…

      పంజాబ్‌లో పాల‌న స‌వ్యంగా నాలుగు రోజులు సాగితే రెండు రోజుల‌పాటు ర‌గ‌డ జ‌రుతుంది.  పీసీసీ అధ్య‌క్షుడిగా సిద్ధూని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన త‌రువాత ముఖ్య‌మంత్రుల‌ను నిద్ర‌పోకుండా చేస్తున్నారు. ప‌క్క‌లో బ‌ల్లెంమాదిరిగా మారిపోయాడు.  ఇటీవ‌లే ఇసుక విష‌యంలో ముఖ్య‌మంత్రి ఇసుక విష‌యంలో తప్పుడు లెక్క‌లు చెప్ప‌బోతుంటే, వారించి ప్ర‌భుత్వం ఇప్ప‌టికీ ఇసుక‌ను రూ. 20 కి అమ్ముతున్న‌ట్టు చెప్పారు.  ప్రజల ముందు స‌ర్కార్‌ను త‌క్కువ చేసి చూపడంతో ప‌రువు పోయింది.  ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌ను ప్ర‌భుత్వం ముందుకు…
    • వరి సేద్యంపై ఆంక్షలు విధించడం సరైంది కాదు: ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి
      #తెలంగాణ

      వరి సేద్యంపై ఆంక్షలు విధించడం సరైంది కాదు: ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

      వరి సేద్యం పై ఆంక్షలు విధించడం సరైంది కాదని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పై విమర్శల దాడికి దిగారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు వారి ప్రాథమిక బాధ్యతను విస్మరించాయన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి వరి వద్దు.. పామాయిల్‌ పంట వేసుకోమ్మంటాడని, పామాయిల్‌ లాంగ్‌ టర్మ్‌ పంట అని ఆయన అన్నారు. వరి రైతు లకు…
    • మనోభావాలు దెబ్బతింటే, ఇంకేదైనా చదవండి:ఢిల్లీ హైకోర్టు
      #జాతీయం

      మనోభావాలు దెబ్బతింటే, ఇంకేదైనా చదవండి:ఢిల్లీ హైకోర్టు

      కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ కొత్త పుస్తకంపై నిషేధం కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. మనోభావాలను దెబ్బతీస్తే, ప్రజలు ఇంకేదైనా చదవాలని పేర్కొంది. కోర్టు పిటిషనర్‌తో, “ప్రజలను కొనుగోలు చేయవద్దని లేదా చదవవద్దని మీరు ఎందుకు అడగరు? పుస్తకం తప్పుగా రచించబడిందని దానిని చదవవద్దని అందరికీ చెప్పండి. మనోభావాలు దెబ్బతింటుంటే, వారు ఇంకేదైనా చదువుతారని కోర్టు పేర్కొంది. కాగా, ఈ పుస్తకం మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, దీనిపై నిషేధం విధించాలని, వాక్, భావప్రకటనా స్వేచ్ఛను…
    • పంటకొనే ధ్యాసే ప్రభుత్వానికి లేదు: దాసోజు శ్రవణ్‌
      #తెలంగాణ

      పంటకొనే ధ్యాసే ప్రభుత్వానికి లేదు: దాసోజు శ్రవణ్‌

      ఖరీఫ్ పంట రోడ్డు మీద ఉంటే పంట కొనే ధ్యాస ఈ ప్రభుత్వానికి లేదని నారాయణపేట కలెక్టర్ కార్యాలయం ఆవరణలో కాంగ్రెస్‌ నేత దాసోజు శ్రావణ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తు వ్యాఖ్యలు చేశారు. మా పంట కొనండి అని రైతులు ఎంత మొత్తుకున్నా ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వానపడ్డట్టు కూడా లేదని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ బీజేపీలు రెండు కుమ్మకై నాటకాలు ఆడుతున్నారన్నారు. కేంద్రం ఖరీఫ్‌లో పండించింది మేము తీసుకుంటామని చెప్పిన, మనం పండించిన పంటను ఎందుకు కొనరో…
    • రైతులపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు: పొన్నాల
      #తెలంగాణ

      రైతులపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు: పొన్నాల

      సీఎం కేసీఆర్‌కు రైతుల సమస్యలపై చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. టీఆర్‌ఎస్‌ పై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన.. వరి కల్లాల్లో ధాన్యం ఉన్న కొనకుండా కేసీఆర్‌ సర్కార్‌ ఏం చేస్తుందంటూ ఫైర్‌ అయ్యారు. ఢిల్లీ వెళ్లిన కేసీఆర్‌కు ప్రధాని అపాయింట్‌ మెంట్‌ ఇవ్వకపోవడం తెలంగాణ ప్రజలను అవమానించడమే అన్నారు. కేసీఆర్‌.. ప్రధాని మోడీ ఇంటి ముందు ఎందుకు ధర్నా చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్రం, టీఆర్‌ఎస్‌ డ్రామాలు ఆడుతూ రైతులను…
    • కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌.. పార్టీ మారనున్న మాజీ సీఎం..
      #Top Story

      కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌.. పార్టీ మారనున్న మాజీ సీఎం..

      గత రెండు అసెంబ్లీ ఎన్నికల నుంచి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు తెగ ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద షాక్‌ తగిలింది. మేఘాలయ కాంగ్రెస్‌లో చీలికలు మొదలయ్యాయి. మేఘాలయలో మొత్తం 60 సీట్లకు కాంగ్రెస్‌ అభ్యర్థులు 21 స్థానాల్లో గెలుపొందారు. అయితే కాంగ్రెస్‌ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న మేఘాలయ మాజీ సీఎం ముకుల్‌ సంగ్మా తన అనచరులు 12 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాకుండా టీఎంసీ పార్టీలో చేరుతున్నట్లు స్పీకర్‌కు లేఖ రాసినట్లు ఆయన…
    • రాజస్థాన్‌లో పంజాబ్‌ తరహా కాంగ్రెస్‌ రాజకీయం !
      #వీడియోలు

      రాజస్థాన్‌లో పంజాబ్‌ తరహా కాంగ్రెస్‌ రాజకీయం !

      దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ ప్రభ కోల్పోయింది. ఉత్తరాదిలో పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. గత రెండు పర్యాయాల్లో లోక్‌సభ ఎన్నికల్లో ప్రదర్శన అత్యంత పేలవంగా ఉంది. ప్రస్తుతం కేవలం రెండు హిందీ రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. అవి రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌. ఇంటిపోరుతో మధ్యప్రదేశ్‌ను పోగొట్టుకుంది. ఉన్న రెండింటిలో చత్తీస్‌గఢ్‌ చిన్న రాష్ట్రం. మిగిలింది రాజస్థాన్‌. లోకసభ సీట్ల పరంగా చూసినపుడు ఇది మధ్యస్థ రాష్ట్రం. అంటే 20-39 ఎంపీ సీట్లున్న రాష్ట్రాలను మీడియం సైజ్‌ రాష్ట్రాలు…
    • నగరం నడిబొడ్డున ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది: రేవంత్‌రెడ్డి
      #తెలంగాణ

      నగరం నడిబొడ్డున ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది: రేవంత్‌రెడ్డి

      టీఆర్ఎస్ పార్టీపై టీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి ఫైరయ్యారు. నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్లు వేస్తున్న సందర్భంలో రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షురాలి నామినేషన్‌ పత్రాలను టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు చించివేయడంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన ఘటనలపై ట్విట్టర్​​ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు. నగరం నడిబొడ్డున ప్రజాస్వా మ్యం ఖూనీ అయ్యిందన్నారు. పోలీసుల సమక్షంలో ఎంపీటీసీల సం ఘం అధ్యక్షురాలి నామినేషన్‌ పత్రాలు చించివేత జరుగుతున్నా పోలీ సులు…
    • వరి వేస్తే ఉరి.. మరీ సగటు రైతన్న దారేటు..?
      #తెలంగాణ

      వరి వేస్తే ఉరి.. మరీ సగటు రైతన్న దారేటు..?

      రాష్ర్టంలో గత కొన్ని రోజులుగా ధాన్యం కొనుగోలు, యాసంగి వరి పంటపైన తీవ్ర చర్చ జరుగుతుంది. అసలు వరిపంట కొనుగోలుపై ఎప్పుడు రానీ కష్టం.. ఇప్పుడేందుకు వచ్చింది. ఈ విషయం పై ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షాన్ని విమర్శిస్తుంటే, అధికార టీఆర్‌ఎస్‌ మాత్రం నెపాన్ని కేంద్రం మీద తోస్తుంది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. దీనిపై రాజకీయాలు ఎలా ఉన్న చివరికి నష్ట పోయేది మాత్రం సగటు రైతన్నలే.. కేంద్రం దీనిపై ఏం చెబుతుంది…
    ←1…678679680681682…731→

తాజావార్తలు

  • IPL 2026 Flops: వేలంలో మతిపోగోట్టే ధరలు, ఫలితం మాత్రం శూన్యం.. ఐపీఎల్ 2026లో నిరాశపరిచిన స్టార్ ఆటగాళ్లు వీరే!

  • Rajya Sabha: ఇండియా కూటమి కీలక నిర్ణయం.. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక బహిష్కరణ

  • Satyadev: మహేష్ బాబుతో సీన్ చేశానని ఊరంతా చెప్పిన.. కానీ కట్ చేస్తే..!

  • RCB-POTM: ఆర్‌సీబీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ల వర్షం.. అయితే ఎవ్వరూ మనోళ్లు కాదు సుమీ!

  • Beach: హద్దులు దాటిన జంట.. అందరూ చూస్తుండగా బీచ్‌లో అసభ్య ప్రవర్తన

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions