Vijayawada: షాకింగ్.. విజయవాడ లో ఇద్దరు పిల్లల మిస్సింగ్ కలకలం..
Vijayawada: విజయవాడ భవానీపురంలో ఇద్దరు పిల్లల మిస్సింగ్ కలకలం సృష్టిస్తోంది. ఈ మేరకు నేడు(గురువారం) భవానీపురం పోలీసు స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ భవానీపురం (R.R. దర్బార్ దగ్గర) ఉన్న ట్యూషన్కు నిన్న 6:00గంటలకు తల్లి తీసుకుని వెళ్లింది. ట్యూషన్ దగ్గర తల్లి దింపిన తరువాత ట్యూషన్ లోపలికి వెళ్లకుండా బయటకు వచ్చి ఆటోలో వెళ్లిపోయారు పిల్లలు. పిల్లల పేర్లు మేరారామ్(12), ఉమారామ్(13). భవానీపురం శ్రీ చైతన్య హై స్కూల్లో ఈ ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రెండు బృందలుగా ఏర్పడి బస్టాండ్, రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపడుతున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీలు సేకరించి దర్యాప్తు సాగిస్తున్నారు.
READ MORE: Donald Trump: 11 యుద్ధ విమానాలు కూలిపోయాయి.. ట్రంప్ నోట మళ్లీ అదే మాట..
Also Read
తాజావార్తలు
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
-
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
-
Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!