భద్రాచలం విలీన గ్రామ పంచాయితీల పై చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కి మంత్రి తుమ్మల లేఖ రాశారు. ఇద్దరు సీఎం లు రేవంత్ రెడ్డి చంద్రబాబు ఆరో తేదీన భేటీ నేపథ్యంలో ఏపీ లో విలీనమైన ఎటపాక గుండాల పురుషోత్తమ పట్నం ..కన్నాయిగూడెం పిచుకుల పాడు గ్రామ పంచాయితీలను భద్రాచలం లో కలపాలని విన్నవించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ లో విలీనమైన ఏడు మండలాలు.. భద్రాచలం పట్టణం మినహా మిగతా గ్రామాలు ఏపీ…
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు సైబర్ క్రైమ్ ఘటనలకు సంబంధించి 10,000 ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టులు (ఎఫ్ఐఆర్లు) బుక్ అయ్యాయని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బంజారాహిల్స్లోని తెలంగాణ కమాండ్ & కంట్రోల్ సెంటర్ (టిజిసిసిసి) ని సందర్శించిన సందర్భంగా తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసుల అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడి సైబర్ నేరాలను అరికట్టేందుకు, తెలంగాణను సైబర్ సేఫ్ రాష్ట్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సైబర్క్రైమ్లను ఉక్కు హస్తంతో ఎదుర్కోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన…
CM Revanth Reddy: సినిమా ఇండస్ట్రీ పై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు. మాదకద్రవ్యాలపై మెగాస్టార్ చిరంజీవి ఉచితంగా నటించి వీడియోను విడుదల చేశారు.
Ponnam Prabhakar: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)లో ఖాళీగా ఉన్న 3035 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు.
Harish Rao: పల్లె ప్రగతి మీద ప్రతీ నెలా 3,300 కోట్లు బీఆర్ఎస్ ఖర్చు చేసిందని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో పరిశుద్ధం నిలిచి పోయి మలేరియా డెంగ్యూతో ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు.
CM Revanth Reddy: అధిష్టానం పిలుపు మేరకు నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పయనం కానున్నట్లు సమచారం. ఇవాళ సాయంత్రానికి కేబినెట్ విస్తరణ పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుందని తెలుస్తుంది.
Telangana Bandh: నిరుద్యోగుల సమస్యలపై పోరాటంలో భాగంగా నేడు తెలంగాణలో బంద్ నిర్వహించనున్నట్లు నిరుద్యోగ సంఘ నేతలు ప్రకటించారు. గాంధీ ఆస్పత్రిలో గ్రూప్-2 పోస్టులు పెంచాలని..
మంత్రివర్గ విస్తరణపై సందడి కొనసాగుతుండగా, ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సోమవారం ఇక్కడ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను కలిశారు. అయితే రానున్న బడ్జెట్ సమావేశాలతోపాటు ఇతర అంశాలపై చర్చించేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు అధికారులు తెలిపారు. బడ్జెట్ సెషన్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్న కొత్త బిల్లులపై కూడా ముఖ్యమంత్రి చర్చించినట్లు సమాచారం. ఇది కాకుండా, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై కూడా చర్చించినట్లు వర్గాలు తెలిపాయి, మంత్రివర్గ విస్తరణపై చర్చ జరిగిందా లేదా అనేది వెల్లడించలేదు. ముఖ్యమంత్రి…
ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురి మృతి..హత్య, ఆత్మహత్య అనే కోణాల్లో దర్యాప్తు మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్లో దారుణ ఘటన వెలుగు చూసింది. రౌడీ గ్రామంలో భర్త, భార్య, ముగ్గురు పిల్లల మృతదేహాలు ఉరివేసుకుని కనిపించాయి. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులుసంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎఫ్ఎస్ఎల్ బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. అలీరాజ్పూర్ ఎస్పీ రాజేష్ వ్యాస్ సమాచారం ప్రకారం.. గునేరి పంచాయతీ రౌడీ గ్రామంలోని…
గవర్నర్ రాధాకృష్ణన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ రాజ్భవన్లో గవర్నర్ రాధాకృష్ణన్తో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణ, బిల్లులు, పెండింగ్ ఎమ్మెల్సీల నియామకంపై గవర్నర్తో సీఎం రేవంత్ చర్చ జరిపారు. జులై మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలపై చర్చించినట్లు తెలిసింది. మరోవైపు కేబినెట్ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా బిల్లుల కోసమే గవర్నర్తో సీఎం సమావేశమైనట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. మాది మాటల ప్రభుత్వం కాదు……