మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వేదాళం’ రీమేక్ ‘భోళా శంకర్’ మొదటి రోజు షూటింగ్ స్టార్ట్ అయిందన్న విషయాన్నీ తెలియజేస్తూ దర్శకుడు ఎగ్జైటింగ్ అప్డేట్ ఇచ్చారు. చిరంజీవి ఎంతగానో ఎదురుచూస్తున్న “భోళా శంకర్” షూటింగ్ ఈరోజు ఉదయం హైదరాబాద్లో ప్రారంభమైంది. చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ తొలిరోజు షూటింగ్కు ముందు పెద్దమ్మ తల్లి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ ను పంచుకున్నారు. Read Also : రియల్ చినతల్లికి…
తెలుగు సూపర్ స్టార్ చిరంజీవి ‘ఆచార్య’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పుడు ఆయన నెక్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’కి రీమేక్. ఇటీవలే ఈ చిత్రం షెడ్యూల్ను ఊటీలో పూర్తి చేశారు. అయితే మెగాస్టార్ చేతికి చిన్న గాయం కావడంతో సినిమా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది. కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లోనే ఉంటుందని…
17 ఏళ్ళ కెరీర్… 7 సినిమాలు. వాటిలో రెండు కన్నడ చిత్రాలు. తెలుగులో ఐదు సినిమాలు. కన్నడలో రెండు సినిమాలు బాగా ఆడినవే. అయితే తెలుగులో తీసిన ఐదు సినిమాలూ ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. ఈ ఉపోద్ఘాతం అంతా దర్శకుడు మెహర్ రమేశ్ గురించే. దాదాపు 9 సంవత్సరాల తర్వాత మెహర్ మళ్ళీ మెగా ఫోన్ పట్టాడు. ఈ సారి ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా గురువారం హైదరాబాద్ లో ఆరంభం అయింది.…
టాలీవుడ్ హాట్ బ్యూటీస్ శ్రుతి హాసన్, తమన్నా భాటియా ఇద్దరూ అటు గ్లామతో ఇటు నటనతో ఆకట్టుకుంటూ వస్తున్నారు. ఇక ఈ ఇద్దరి మధ్య చక్కటి అనుబంధం, స్నేహం కూడా ఉంది. తాజాగా ఈ బ్యూటీలు ఇద్దరు బడా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. శ్రుతి హాసన్ మలినేనిగోపిచంద్ దర్శకత్వంఓ బాలకృష్ణ నటిస్తున్న సినిమా సైన్ చేయగా, తమన్నా మెహర్ రమేశ్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ లో చిరంజీవి సరసన ‘భోళా శంకర్’లో నటిస్తోంది. నిజానికి బాలకృష్ణ…
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వేదాళం’ రీమేక్ ‘భోళా శంకర్’ ఈ రోజు ఉదయం హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో చిరు అయ్యప్ప మాలలో ప్రత్యేక పూజలు చేశారు. మ్యూజిక్ కంపోజర్ మణిశర్మ, దర్శకులు వివి వినాయక్, గోపీచంద్ మలినేని, హరీష్ శంకర్ తదితరులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు తొలి క్లాప్ కొట్టి ఈ చిత్రాన్ని ప్రారంభించారు. వివి వినాయక్ కెమెరా స్విచాన్ చేశారు. అంతకు ముందు…
సినిమా తారల ప్రచారంతో పబ్బం గడుపుకోవచ్చుననే సంస్థలు బోలెడున్నాయి. ఒకప్పటి కంటే ఇప్పుడు మన తెలుగు సినిమా తారలు సైతం పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్స్ గా పనిచేస్తూ, బాగానే వెనకేసుకుంటున్నారు. ఇది జగద్విదితం. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘ర్యాపిడో’ బైక్స్ ప్రచార చిత్రంలో నటించేసి టి.ఎస్.ఆర్.టి.సి. ఎమ్.డి సజ్జనార్ నుండి నోటీసులు అందుకున్నారు. అల్లు అర్జున్ నటించిన ‘ర్యాపిడో బైక్ యాడ్’లో టి.ఎస్.ఆర్.టి.సి.ని కించపరిచే విధంగా…
మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “భోళా శంకర్” చిత్రాన్ని నిన్న సాయంత్రం ప్రారంభించారు మేకర్స్. హైదరాబాద్లోని ఓ స్టూడియోలో చిరు తన పాత్ర కోసం ఫోటోషూట్, లుక్ టెస్ట్ చేశారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. “భోళా శంకర్” ముహూర్త వేడుక నవంబర్ 11న ఉదయం 7:45 గంటలకు జరుగుతుందని, నవంబర్ 15 నుండి రెగ్యులర్ షూట్ జరుగుతుందని ట్వీట్ చేశారు.…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న సినిమా ప్రారంభోత్సవం సినీ రంగానికి చెందిన అతిరథ మహారథుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భం విడుదల చేసి మూలవిరాట్ దర్శనం పోస్టర్ సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అయిపోయింది. చిరంజీవి నటిస్తున్న ఈ 154వ సినిమా ప్రారంభోత్సవానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, వి.వి. వినాయక్, పూరి జగన్నాథ్, కొరటాల శివ, ఛార్మి, హరీశ్…
‘ మా కుటుంబ సభ్యులందరికీ ఇది నిజమైన పండుగ అని ట్వీటర్ వేదికగా చిరంజీవి ఒక ఫోటోను పోస్ట్ చేశారు. అందులో మెగాస్టార్ చిరంజీవీ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో పాటు కుటుంబ సభ్యులు ఉన్నారు. అందరి ఆశీ స్సులు, దీవెనలు ఫలించి సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడని చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. అందులో మెగాస్టార్ చిరంజీవీ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ భుజంపై చేయి వేసి ఉండగా, పవన్ కల్యాణ్, నాగబాబు,…
మిల్కీ బ్యూటీ తమన్నా మరో మంచి అవకాశం పట్టేసింది. మెగాస్టార్ సరసన మరో సినిమాలో నటించే ఛాన్స్ ఈ అమ్మడి సొంతమైంది. వరుసగా విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న తమన్నా “భోళా శంకర్”తో రొమాన్స్ చేయనుంది. గతంలో తమన్నా, చిరు “సైరా” చిత్రంలో కలిసి నటించిన విషయం తెలిసిందే. తాజాగా మరోమారు చిరంజీవితో జోడి కట్టడానికి తమన్నా ఓకే చెప్పిందని సన్నిహిత వర్గాల సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం తమన్నాకు నిర్మాతలు భారీగా అడ్వాన్స్ చెల్లించారనే వార్తలు…