Pak ISI And China Forced Out Sheikh Hasina: రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం షేక్ హసీనాకు వ్యతిరేకంగా కొనసాగింది. హసీనా ప్రభుత్వాన్ని తొలగించి తమకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వాన్ని తీసుకురావాలని పాకిస్థాన్, చైనాలు చాలా కాలంగా కోరుకున్నాయి.
చైనాకు భారత్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రస్తుతం భారత్-చైనా మధ్య వాణిజ్యం స్తంభించింది. రాబోయే 10-15 సంవత్సరాలలో మనం కొన్ని వస్తువులను దిగుమతి చేసుకోబోతున్నారు.
Dowry harassment: అన్యోన్యంగా సాగాల్సిన సంసారంలో భర్త కట్న పిచాశిగా మారాడు. ఉత్తర్ ప్రదేశ్ లక్నోకి చెందిన 40 ఏళ్ల మహిళను దారుణంగా వేధించాడు. చైనాలో ఉద్యోగం చేసే భర్త, ఆ దేశంలో ఉన్న సమయంలో ఆఫ్రికా వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకోవాలని, అశ్లీల చిత్రాలను చూడాలని ఒత్తిడి చేసేవాడని ఆమె ఆరోపించింది.
Degree in marriage: చైనాలో రోజురోజుకి జననాల సంఖ్య తగ్గుతోంది. అక్కడి యువత పెళ్లిళ్లపై మొగ్గు చూపకపోవడం, పిల్లల్ని కనాలనే ఇంట్రస్ట్ లేకపోవడంతో ఈ సమస్య ఏర్పడింది.
Street Girlfriends Trend In China: ప్రస్తుతం చైనాలో ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. అదికూడా ఒంటరిగా ఉన్న అబ్బాయిల కోసమే. సాదాసీదా ఆఫర్ కాదండోయ్.. మతిపోయే ఆఫర్.. అదేంటంటే.. సింగిల్స్ కోసం అద్దెకు గర్ల్ ఫ్రెండ్ ను తీసుకోవచ్చు. ఔను.. మీరు విన్నది అక్షరాలా నిజం. కాకపోతే ఈ ఆఫర్ భారత్లో కాదండి., చైనాలో. ఆ దేశంలో స్ట్రీట్ గర్ల్ఫ్రెండ్ ట్రెండ్ ప్రస్తుతం తెగ ఊపందుకుంది. ఆ దేశ యువతులు ఏకంగా వీధుల్లో స్టాళ్లు ఏర్పాటు…
చైనాలో విదేశీ బ్రాండ్ ఫోన్ల షిప్పింగ్ 10.09% వృద్ధిని సాధించింది. ఈ లెక్కన యాపిల్ ఐఫోన్ పేరు కూడా ఉండడంతో షాకింగ్ గా ఉంది. ఓ వైపు చైనీస్ ఫోన్లకు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఆదరణ లభిస్తుండగా.. మరోవైపు చైనాలో విదేశీ ఫోన్ల రవాణా పెరుగుతోంది.
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రోన్ MQ-9B ప్రిడేటర్. ఇలాంటి 31 డ్రోన్లను అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేస్తోంది. ఈ డీల్ విలువ రూ.25,955 కోట్ల కంటే ఎక్కువ.
చైనాను వదిలిపెట్టి భారత్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారడం అంత సులువు కాదని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి తెలిపారు. 'ELCIA టెక్ సమ్మిట్ 2024'లో పాల్గొన్న ఆయన.. ప్రస్తుతం చైనా తయారీ సామర్థ్యంతో భారత్ పోటీపలేదని స్పష్టం చేశారు.
చైనాకు చెందిన జే-31 యుద్ధ విమానం ఇటీవల వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటి వరకు కేవలం టెస్టింగ్ కోసమే ఎగురుతున్న ఈ ఫైటర్ ప్లేన్ ఫోటోలు సోషల్ మీడియాలో విరివిగా షేర్ అవుతున్నాయి.
దేశంలో కొత్తగా విడుదల చేసిన ఐఫోన్ను కొనుగోలు చేసేందుకు భారతీయులు అత్యధిక మొత్తాన్ని చెల్లిస్తారు. చాలా మంది భారతీయులు యూఎస్, దుబాయ్, వియత్నాం, పన్నులు తక్కువగా ఉన్న ఇతర ప్రాంతాల నుండి తక్కువ ధరకు ఐఫోన్లను పొందడాన్ని ఎంచుకుంటారు. ఇప్పుడు, కొన్ని మీడియా నివేదికలు యాపిల్ కంపెనీ ఈ సంవత్సరం నుంచి భారతదేశంలో ఐఫోన్ 16 ప్రో మోడళ్లను తయారు చేయనుంది. యాపిల్ ఇప్పటికే భారతదేశంలో తాజా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్లతో సహా అనేక…