Warship vs warship: హిందూ మహాసముద్రంలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు చైనా ట్రై చేస్తుంది. డ్రాగన్ కంట్రీ యొక్క దుర్మార్గపు ప్రణాళికలను విఫలం చేయడానికి భారతదేశం కూడా విభిన్న వ్యూహాలను రచిస్తోంది.
Viral Video: ప్రతిరోజు ప్రపంచం నలుమూలల ఏదో ఒక సంఘటనకు సంబంధించిన విషయం ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వినియోగం ఎక్కువైన తర్వాత., ఏ విషయమైనా సరే కొంచెం నాలుమూలల సెకన్ల వ్యవధిలో తెలిసిపోతున్నాయి. ముఖ్యంగా మీడియా ద్వారా అనేక విషయాలను ప్రజలు ఇట్లే తెలుసుకుంటున్నారు. ఇకపోతే., ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రంగాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఆకాశంలో వింత సంఘటనకు సంబంధించిన వీడియో…
డబ్బుల కోసం మోసగాళ్లు సరికొత్త ఆలోచనలతో చోరీ చేస్తున్నారు. జనాలను మోసం చేయడమే కాకుండా.. ఇప్పుడు దేవుడు మీద కూడా పడ్డారు. టెక్నాలజీని ఉపయోగించుకుని ఓ వ్యక్తి గుడిలో ఉండే హుండీకి తన ఖాతాకు సంబంధించిన క్యూఆర్ కోడ్ ను పెట్టాడు. దీంతో.. ఆ గుడికి వచ్చే భక్తులంతా క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి కానులకు వేసేశారు. ఏకంగా క్యూఆర్ కోడ్ ద్వారా రూ. 3 లక్షలకు పైగా వచ్చాయి. అయితే.. ఈ ఘరానా దొంగ…
చైనా చాలా కాలంగా జనాభా రేటు తగ్గుదలపై ఆందోళన చెందుతోంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండో దేశమైన చైనా ఈ సమస్యను అధిగమించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ ప్రయత్నాల వల్ల సామాన్యులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనాభా రేటును పెంచడానికి చైనా అనేక చర్యలు తీసుకుంటోంది.. జనాభాకు ఆకర్షణీయమైన వాగ్దానాలు చేస్తోంది. జనాభాను పెంచేందుకు వీలుగా వివాహ ప్రక్రియను సులభతరం చేసి.. విడాకుల అంశాన్ని సంక్లిష్టం చేయాలని కమ్యూనిస్ట్ ప్రభుత్వం నిర్ణయించింది.
Maldives : 28 దీవుల నిర్వహణను భారత్కు అప్పగించాలని మాల్దీవులు నిర్ణయించింది. ఇప్పుడు ఈ 28 ద్వీపాలలో నీటి సరఫరా.. మురుగునీటి సంబంధిత ప్రాజెక్టులపై పని చేయడం
Indian Air Force : చైనా, పాకిస్తాన్ రెండూ తమ సాయుధ డ్రోన్ నౌకలను బలోపేతం చేస్తున్నాయి. అదే సమయంలో అమెరికా నుండి 31 రిమోట్తో నడిచే సాయుధ MQ-9B 'హంటర్-కిల్లర్' విమానాల కొనుగోలు కోసం భారతదేశం వేగంగా చర్చలు జరుపుతోంది.
St Martin's Island: బంగ్లాదేశ్ అల్లర్ల వెనక అగ్రరాజ్యం కుట్ర ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని మాజీ ప్రధాని షేక్ హసీనా కూడా చెబుతోంది. బంగ్లాదేశ్ అల్లర్లు, తాను పదవి కోల్పోవడానికి అమెరికా కారణమని ఆమె ఆరోపనలు చేశారు.
China: హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే ఇరాన్ గడ్డ పైనే హత్యకు గురికావడంతో ఆ దేశం ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణస్వీకారం కోసం వచ్చిన సమయంలో రాజధాని టెహ్రాన్లో హనియే హత్యకు గురయ్యాడు.
శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల మధ్య ఎనిమిది చైనా సైనిక విమానాలు, ఎనిమిది నౌకాదళ నౌకలు, మూడు విమానాలు తమ వైమానిక రక్షణ గుర్తింపు జోన్లోకి ప్రవేశించాయని తైవాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ (MND) తెలిపింది.
Bangladesh: యూకే లండన్ వేదికగా షేక్ హసీనాను బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి దించేందుకు కుట్ర రూపొందిచబడినట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నారు. ఇందుకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటా విషయం కారణమైంది. బంగ్లాదేశ్లో పాలన మార్పుపై యూకేలో బ్లూ ప్రింట్ రూపొందించబడింది.