రాజన్నసిరిసిల్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వేములవాడ రాజన్న ఆలయం వద్ద గుర్తు తెలియని దుండగులు శిశువును అపహరించారు. 28 రోజుల శిశువును అపహరించిన గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కరీంనగర్ పట్టణంలోని శాంతినగర్ చెందిన లావణ్య వేములవాడ రాజన్న ఆలయం మెట్లమీద ఇద్దరు కుమారులతో కలిసి గత నాల�
పిల్లలను కిడ్నాప్ చేస్తారు.. కొద్ది రోజులు పెంచుతారు.. లోకం పోకడ తెలియగానే.. బిచ్చగాళ్లుగా మారుస్తారు.. ఆరు నెలల పసికందుపై కన్నేసిన ఇద్దరు మాయలేడీలు.. బాలునితో బిక్షాటన చేయించాలని పథకం రచించి.. సికీ ఫక్కీలో కిడ్నాప్ చేశారు. తల్లి ఒడికి దూరమైన 24 గంటల వ్యవధిలో నిజామాబాద్ పోలీసులు కేసును చేధించి.. కిడ్
ఆస్ట్రేలియాకు చెందిన ఒక బాలిక కిడ్నాప్ కేసు సుఖంతామైంది. 18 రోజుల తరువాత చిన్నారి క్షేమంగా తల్లిదండ్రులను చేరుకోవడంతో పోలీసులు, అధికారులు, స్థానికులు సంతోషంతో గంతులు వేశారు. ఉత్తర ఆస్ట్రేలియా ప్రాంతానికి చెందిన క్లియో కిడ్నాప్ సోషల్ మీడియాలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గత నెల తల్లిదండ్రులత