Share Story: స్టాక్ మార్కెట్లో చాలా స్టాక్లు కొద్ది రేటుతో మొదలయ్యాయి. వాటిని అప్పట్లో కొనుక్కొని పెట్టుకున్న వారు ప్రస్తుతం భయంకరంగా వెనకేసుకునేవారు. ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియోలో అనేక మల్టీబ్యాగర్ స్టాక్లు కూడా ఉన్నాయి.
2000Note: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే 19, 2023న చెలామణిలో ఉన్న రూ. 2000 కరెన్సీ నోటును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. దీని తర్వాత దేశంలోని అన్ని బ్యాంకుల్లో ఈ నోట్లను మార్చుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
Rupay Credit Card: ప్రస్తుతం దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరిగిపోయాయి. ప్రతి ఒక్కరూ UPI ద్వారా చెల్లింపులు చేయడానికే మొగ్గు చూపుతున్నారు. డిజిటల్ చెల్లింపు వైపు ప్రజలను ప్రోత్సహించేందుకు, అనేక బ్యాంకులు రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా UPI చెల్లింపు సౌకర్యాన్ని అందిస్తున్నాయి.
LPG Gas Cylinder: ఆగస్టు ఫస్ట్ రోజునే గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు శుభవార్తను అందించాయి. ఎల్పీజీ సిలిండర్ ధరలను చమురు భారీగా తగ్గించాయి. జూలైలో ధరలు కాస్త పెరిగినా.. ఆ తర్వాత సిలిండర్ ధర పతనం కనిపిస్తోంది.
దేశంలో ఎక్కువ ధనవంతులైన భారతీయ మహిళలు ఢిల్లీలో ఉన్నారని మీకు తెలుసా.. అవును ఢిల్లీ అలాంటి మహిళలకు నిలయంగా మారింది. దేశంలో ఉన్న ఇతర నగరాలకంటే ఢిల్లీలోనే రిచెస్ట్ విమెన్స్ ముగ్గురు ఉన్నారు. ఢిల్లీలో అత్యంత సంపన్న భారతీయ మహిళగా టాప్ ర్యాంక్ సాధించిన మహిళగా హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్, రోష్నీ నాడార్ మల్హోత్రా నిలిచారు.
ఇండియాలో బడ్జెట్ కార్లకు డిమాండ్ ఎక్కువ. తక్కువ ధర, ఎక్కువ మైలేజీనిచ్చే కార్లను వాహనదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే తమ బడ్జెట్ లో కారు కొనాలనుకుంటే.. 7 లక్షల లోపు జనాధరణ పొందిన కార్లు కొన్ని ఉన్నాయి.
బి సౌందరరాజన్, జిబి సౌందరరాజన్ భారతదేశంలోని అత్యంత ధనిక పౌల్ట్రీ రైతులు. ఈ ఇద్దరు సోదరులు 1984లో రూ.5000 పెట్టుబడితో తమ పౌల్ట్రీ వ్యాపారాన్ని ప్రారంభించారు.
భారత్ 2075 నాటికి జపాన్, జర్మనీ, అమెరికాలను అధిగమించి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మన్ శాక్స్ తన నివేదికలో పేర్కొంది. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.
భారత్ను సెమీకండక్టర్ల తయారీ కేంద్రంగా మార్చే దిశగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో.. తైవాన్కు చెందిన ఫాక్స్కాన్తో కంపెనీ కుదుర్చుకున్న డీల్ బ్రేక్ అయింది.
దక్షిణ కొరియా దేశానికి చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా.. సోమవారం తన కొత్త మోడల్ 'Xeter'ని విడుదల చేసింది. భారత్లో అధికారికంగా లాంచ్ అయిన ఈ హ్యుందాయ్ ఎక్స్టర్ బేస్ వేరియంట్ ఎక్స్షోరూమ్ ధరను రూ.5,99,900గా నిర్ణయించారు.