Ashok Leyland share: ఈ కంపెనీకి 1225 బస్సుల ఆర్డర్ .. రాకెట్ లా ఎగిసిన షేర్ ధర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashok Leyland share: వాణిజ్య వాహనాల తయారీ దిగ్గజం అశోక్ లేలాండ్కు కర్ణాటక ప్రభుత్వం నుంచి భారీ ఆర్డర్ లభించింది. ఏప్రిల్ 2024 నాటికి పూర్తిగా నిర్మించిన 1225 వైకింగ్ బస్సులను డెలివరీ చేయడానికి అశోక్ లేలాండ్కు కర్ణాటక స్టేట్ ట్రాన్స్పోర్ట్ ఆర్డర్ ఇచ్చింది. ఈ ఆర్డర్ విలువ దాదాపు రూ.522కోట్లు.
ఆర్డర్ వివరాలు
ఈ ఆర్డర్ ప్రకారం వైకింగ్ బస్సులు AIS153 ప్రమాణాలను అనుసరిస్తాయి. బస్సుల రూపకల్పనలో ప్రయాణీకుల సౌకర్యం, ప్రయాణీకులు, డ్రైవర్ భద్రతపై దృష్టి పెడుతుంది. అశోక్ లేలాండ్ MD & CEO షేను అగర్వాల్ మాట్లాడుతూ, “కర్ణాటక స్టేట్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్తో మా దీర్ఘకాల అనుబంధాన్ని కొనసాగించినందుకు మేము సంతోషిస్తున్నాము. ఆర్థికాభివృద్ధిలో స్థానిక చలనశీలత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సాంకేతికంగా అప్గ్రేడ్ చేయబడిన, నైపుణ్యం కలిగిన ఉత్పత్తులను అభివృద్ధి చేసి అందిస్తాం. రవాణా పరిష్కారాలను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాం. ప్రస్తుతం అశోక్ లేలాండ్ ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద బస్సుల తయారీదారు. దేశంలోనే అతిపెద్ద బస్సు తయారీదారు.
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
Read Also:Salaar OTT Release Date: అభిమానులకు శుభవార్త.. ‘సలార్’ ఓటీటీ డేట్ వచ్చేసింది!
రాకెట్ లా స్టాక్
ఈ వార్తల బయటకు రావడంతో గురువారం అశోక్ లేలాండ్ షేర్లు భారీగా పెరిగాయి. వారంలోని నాల్గవ ట్రేడింగ్ రోజున ఈ షేరు 3 శాతం పెరిగి రూ.174.50కి చేరుకుంది. ఈ షేర్ ముగింపు ధర రూ. 173.65, ఇది 1.34శాతం పెరుగుదలను చూపుతుంది.
రూ.200 దాటనున్న షేర్ ధర
బ్రోకరేజ్ షేర్ఖాన్ గత నెలలో అంటే డిసెంబర్లో అశోక్ లేలాండ్కు టార్గెట్ ధరను నిర్ణయించింది. ఈ షేర్ ధర రూ. 221 వరకు ఉంటుంది. 52 వారాల గరిష్ట షేర్ ధర రూ.191.. కంపెనీ బస్సు విభాగంలో కొత్త ఆర్డర్లను పొందుతోంది. 2024ఆర్థిక సంవత్సరంలో రక్షణ వ్యాపారం నుండి రూ. 800-1000 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా చేసుకుంది.
Read Also:BJP: బీజేపీ కీలక నిర్ణయం.. 12 మంది జిల్లా అధ్యక్షుల మార్పు..!
గమనిక: షేర్ పనితీరు సమాచారం మాత్రమే ఇక్కడ ఇవ్వబడింది. ఇది పెట్టుబడి సలహా కాదు. పెట్టుబడి పెట్టే ముందు మీ విచక్షణను ఉపయోగించండి.
తాజావార్తలు
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
-
AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!