జనగామ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయక పోవడం వల్ల ప్రజలు బాధపడుతున్నారన్నారు. breaking news, latest news, telugu news, Ponnala Lakshmaiah, congress
తెలంగాణలో సంచలనం రేపిన టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో 19 మంది అరెస్ట్ చేశారు సిట్ పోలీసులు... breaking news, latest news, telugu news, big news, tspsc
మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సీఎం కేసీఆర్ ను కలిశారు. ముస్లీం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులతో కలిసి ఆయన సోమవారం ప్రగతి భవన్ కు వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ఉమ్మడి పౌర స్మృతిని వ్యతిరేకించాలని వారు కేసీఆర్ ను కోరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... breaking news, latest news, telugu news, big news, cm kcr, asaduddin owaisi
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఇవాళ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఓ పిల్లగాడు ఆయనకు ఏం తెలవదంటూ వ్యాఖ్యానించారు. వరంగల్ సభలో 4వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని ప్రకటన చేశాడని, నాలుగు వేల పెన్షన్ ఇస్తే సంతోషమే కానీ వారు నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు.. breaking news, latest news, telugu news, koppula eshwar, rahul gandhi,
ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రాజయ్య. పద్మశాలి కులంలో పుట్టిన తర్వాత బైండ్ల కులంలో పెరిగాడంటూ కడియం శ్రీహరిపై తాటికొండ రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి చేసేవి మొత్తం బ్లాక్మెయిల్ రాజకీయాలు అంటూ, ఘనపూర్ నియోజకవర్గంలో రాజకీయంగా దళితులు ఎదిగితే ఏదో కేసు పెట్టి చిత్రహింసలకు గురి చేశాడని ఆయన ఆరోపించారు. .. breaking news, latest news, telugu news, kadiyam srihari, thatikonda rajaiah,…
ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ మాత్రం కేసీఆర్ బీఆర్ఎస్దే అని ఉద్ఘాటించారు మంత్రి హరీష్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలో కొంత మంది చేరుతున్నారని, వాళ్ళు కేసీఆర్ పక్కన పెట్టిన వాళ్ళేనని వెల్లడించారు. మాజీ సీఎం చంద్రబాబు తెలంగాణ వస్తే మీరు అగమైతరు అన్నారని.. breaking news, latest news, telugu news, harish rao, bjp, cm kcr, bjp, brs
కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ పై రవీంద్ర నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15లోపు కేసీఆర్పై చర్యలు తీసుకోవాలని కేంద్రని డిమాండ్ చేశారు రవీంద్ర నాయక్. నరేంద్ర మోడీ సభకు నాకు ఆహ్వానం లేదని, నరేంద్ర మోడీ సభ సందర్భంగా నాకు అవమానం జరిగింది అన్నమాట వాస్తవమన్నారు. నరేంద్ర మోడీ అవినీతి జరిగింది చెపుతున్నాడు. వెంటనే సుమాటోగా తీసుకోవాలి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.. breaking news, latest news, telugu news, forment mp…