Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Breaking News

Breaking News News

    • Minister KTR : డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్, నికోమాక్ తైకిషా కంపెనీలకు శంకుస్థాపన చేసిన కేటీఆర్
      #తెలంగాణ

      Minister KTR : డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్, నికోమాక్ తైకిషా కంపెనీలకు శంకుస్థాపన చేసిన కేటీఆర్

      Nicomac Taikisha companies, Daifuku Intralogistics, minister ktr, breaking news, telugu news,
    • Boora Narsaiah Goud : కేసీఆర్‌ బీసీలను అష్ట దిగ్బంధనం చేస్తున్నారు
      #ఖమ్మం

      Boora Narsaiah Goud : కేసీఆర్‌ బీసీలను అష్ట దిగ్బంధనం చేస్తున్నారు

      బీసీ గోస పోస్టర్‌ను బీజేపీ బీసీ నేతలు అవిష్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్‌ బీసీల మీద కక్ష పెంచుకున్నాడని ఆరోపించారు. అయన డీఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉందని, కేసీఆర్‌ బీసీలను అష్ట దిగ్బంధనం చేస్తున్నారన్నారు. తెలంగాణలో 15 లక్షల బీసీ కుటుంబాలు అత్యంత పేదరికంలో ఉన్నాయని, .. breaking news, latest news, telugu news, bjp, brs, Boora Narsaiah Goud,
    • Minister KTR : సుఖేష్‌ ఆరోపణలపై స్పందించిన మంత్రి కేటీఆర్‌
      #తెలంగాణ

      Minister KTR : సుఖేష్‌ ఆరోపణలపై స్పందించిన మంత్రి కేటీఆర్‌

      minister ktr comments on sukhesh chandrashekar, breaking news, latest news, telugu news, minister ktr, sukhesh chandrashekar
    • GHMC  :  పచ్చదనాన్ని పెంపొందించేందుకు మిషన్‌ మోడ్‌లో జీహెచ్‌ఎంసీ
      #తెలంగాణ

      GHMC : పచ్చదనాన్ని పెంపొందించేందుకు మిషన్‌ మోడ్‌లో జీహెచ్‌ఎంసీ

      గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) నగరంలో గ్రీన్ కవర్‌ను పెంచే మిషన్ మోడ్‌లో పార్కులను అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలకు మరిన్ని వినోద ప్రదేశాలను అందిస్తుంది. సనత్‌నగర్‌లోని SRT కాలనీలోని నెహ్రూ పార్క్ 2,300 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది, ఇది పచ్చదనాన్ని పెంపొందించే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా అభివృద్ధి చేయబడింది. ప్రజలు నాణ్యమైన సమయాన్ని గడపగలిగే ప్రదేశాలను ఏకకాలంలో అభివృద్ధి చేసింది. breaking news, latest news, ghmc, greenery in…
    • YSR Awards : వైఎస్సార్ అవార్డులకు స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు
      #అమరావతి

      YSR Awards : వైఎస్సార్ అవార్డులకు స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు

      దివంగత వైఎస్ఆర్ పేరిట లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులను ఏటా రెండు సార్లు ఇవ్వాలన్న కీలక నిర్ణయాన్ని ఏపీ కేబినెట్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ వైఎస్సార్‌ లైఫ్‌ టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం హైపవర్‌ స్క్రీనింగ్‌ కమిటీ ఏర్పాటు చేసింది breaking news, latest news, telugu news, ysr awards, cm jagan, ap cabinet,
    • BJP Vishnuvardhan Reddy : రేపు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించనున్న పురందేశ్వరి
      #ఆంధ్రప్రదేశ్

      BJP Vishnuvardhan Reddy : రేపు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించనున్న పురందేశ్వరి

      బీజేపీ అధిష్టానం ఇటీవల తెలుగు రాష్ట్రాల అధ్యక్షులతో పాటు.. మరికొన్ని రాష్ట్రాల అధ్యక్షులను మార్చుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఏపీ బీజేపీ చీఫ్‌గా దగ్గుబాటి పురందేశ్వరిని నియమించింది బీజేపీ అధిష్టానం. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. రేపు 11 గంటలకు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించారు. BJP Vishnuvardhan Reddy, latest news, telugu news, Breaking news, Daggubati Purandeswari,…
    • AP Cabinet Meeting : ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. ఆర్‌5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి ఆమోదం
      #అమరావతి

      AP Cabinet Meeting : ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. ఆర్‌5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి ఆమోదం

      సీఎం జగన్‌ అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు ఆదిమూలపు సురేష్‌, బొత్స సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అయితే.. ఆర్థిక శాఖ మంత్రి ఢిల్లీలో ఉండటంతో ఈ సమావేశంలో పాల్గొనలేదు. అయితే.. ఈ కేబినెట్‌ భేటీలో మంత్రి మండలి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్‌5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది మంత్రి మండలి... breaking news, latest news, telugu news, big news, ap cabinet meeting, cm jagan,…
    • Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌
      #ఆంధ్రప్రదేశ్

      Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌

      Top Headlines @1PM 12.07.2023, Top Headlines @1PM, telugu news, breaking news, latest news, Top News, CM Jagan
    • Ambati Rayudu : నేను చూసినంతవరకు ప్రభుత్వంపై వ్యతిరేకత లేదు
      #ఆంధ్రప్రదేశ్

      Ambati Rayudu : నేను చూసినంతవరకు ప్రభుత్వంపై వ్యతిరేకత లేదు

      గుంటూరు ఏటి అగ్రహారం లో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పర్యటిస్తున్నారు. ఆటో డ్రైవర్ యూనియన్ తో అంబటి రాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా Ntv తో అంబటి రాయుడు మాట్లాడుతూ.. విద్య వ్యవస్థ, వ్యవసాయ, కార్మిక సమస్యల పై ప్రజలని కలుస్తున్నానని తెలిపారు. ప్రభుత్వంపై కార్మికులు, రైతుల్లో మంచి స్పందన వస్తుందని ఆయన వెల్లడించారు. నేను చూసినంతవరకు ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని ఆయన వెల్లడించారు. మంచిపనులు జరగాలంటే కొంత ఓపిక కావాలని ఆయన అన్నారు. breaking…
    • CI Swarnalatha : సీఐ స్వర్ణలత నోట్ల మార్పిడి కేసులో ట్విస్ట్.. రిమాండ్ రిపోర్టులో షాకింగ్ నిజాలు
      #అమరావతి

      CI Swarnalatha : సీఐ స్వర్ణలత నోట్ల మార్పిడి కేసులో ట్విస్ట్.. రిమాండ్ రిపోర్టులో షాకింగ్ నిజాలు

      నోట్ల మార్పిడి వ్యవహారంలో కొందరిని బెదిరించి డబ్బులు గుంజిన కేసులో ఏఆర్‌ సీఐ స్వర్ణలత అరెస్టు కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. రూ.2వేల నోట్ల మార్పిడి కేసులో విశ్రాంత నేవీ అధికారులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో పోలీసులు కోర్టుకు అందజేసిన రిమాండ్‌ రిపోర్టులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. రూ.90 లక్షలు విలువ చేసే రూ.500 నోట్లను ఇస్తే రూ.కోటి విలువ చేసే రూ.రెండు వేల నోట్లను ఇచ్చేందుకు విశ్రాంత నేవీ అధికారులతో గ్యాంగ్‌ ఒప్పందం…
    ←1…363364365366367…840→

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions