7 Dead in Plane Crash in Brazil: బ్రెజిల్లో విమానం కుప్పకూలింది. చిన్న విమానం కుప్పకూలిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. బ్రెజిల్లోని ఆగ్నేయ మినాస్ గెరైస్ రాష్ట్రంలో ఆదివారం ఉదయం 10:30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. పొరుగున ఉన్న సావోపాలో రాష్ట్రంలోని క్యాంపినాస్ నగరం నుంచి బయల్దేరిన కాసేపటికే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు వెల్లడించారు. Also Read: IND vs ENG: మేం ఓటములకు భయపడం.. మైదానంలో దిగి సత్తాచాటుతాం:…
Plane Crash in Brazil’s Amazon: బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఉత్తర అమెజాన్ రాష్ట్రంలోని బార్సిలోస్ ప్రావిన్స్లో శనివారం జరిగిన విమాన ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని అమెజాన్ రాష్ట్ర గవర్నర్ విల్సన్ లిమా ఎక్స్లో తెలిపారు. మృతుల్లో 12 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ఇక మరణించిన వారిలో అమెరికా పౌరులు కూడా ఉన్నారని కొన్ని బ్రెజిల్ మీడియా సంస్థలు నివేదించాయి. మరణించిన కుటుంబ సభ్యులకు లిమా…
G20 Summit: భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా జీ20 సమావేశాలను నిర్వహించింది. జీ 20 సభ్యదేశాలతో పాటు ఆహ్వానిత దేశాలకు చెందిన అధ్యక్షుడు, ప్రధానులు, ఇతర అధికారులు మొత్తం 40 మందికి పైగా ఈ సమావేశాలకు హాజరయ్యారు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, కెనడా ప్రధాని ట్రూడో వంటి అగ్రనేతలు సమావేశాలకు వచ్చారు. రష్యా, చైనా అధ్యక్షులు పుతిన్, జిన్ పింగ్ మాత్రం ఈ సమావేశాలకు హాజరుకాలేదు.
Rio G20 meet: నేటిలో భారత్ నిర్వహిస్తున్న జీ20 సమావేశాలు పూర్తవుతున్నాయి. వచ్చే ఏడాది బ్రెజిట్ రియో డి జనీరోలో జీ20 సమావేశాలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే భారత్ నిర్వహించిన సమావేశాలు రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరుకాలేదు. ఆయన స్థానంలో ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ వచ్చారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది బ్రెజిల్ నిర్వహిస్తున్న జీ 20 సమావేశాలకు పుతిన్ వస్తారా..? అని ఆ దేశ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ…
G20 Summit: భారతదేశంలో జరిగే G-20 సదస్సు గొప్ప కార్యక్రమం తదుపరి ఆర్గనైజింగ్ దేశమైన బ్రెజిల్కు పెద్ద సవాల్ లాంటిదే. వచ్చే ఏడాది 2024లో లాటిన్ అమెరికా దేశం ప్రపంచంలోనే అతిపెద్ద దేశాల సమూహానికి ఆతిథ్యం ఇవ్వాలి.
15వ బ్రిక్స్ సమ్మిట్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణాఫ్రికా రాజధాని జొహన్నస్బర్గ్లో ఉన్నారు. ఈ క్రమంలో బ్రిక్స్ దేశాల అధినేతలను గ్రూప్ ఫోటోకు పోజులివ్వడానికి పిలిచారు. ఆ సమయంలో ప్రధాని మోదీ వ్యవహరించిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి.
బ్రెజిల్కు చెందిన ఓ మోడల్ బికినీ డ్రెస్లో ఎయిర్పోర్టుకు వచ్చింది. ఆ మోడల్ విపరీత స్వభావానికి ఎయిర్ పోర్ట్ సిబ్బంది ఖంగుతిన్నారు. దీంతో ఆమెను బోర్డింగ్ ఎంట్రీ దగ్గర అడ్డుకున్నారు. సరైన దుస్తులు ధరిస్తేనే విమానంలోకి వెళ్లాల్సి ఉంటుందని వారి క్లారిటీ ఇచ్చారు. సెక్యూరిటీ సదరు మోడల్ డ్రెస్ ఛేంజ్ చేసుకోని రావాలని పట్టువీడకపోవడంతో ఆ మోడల్ ఎట్టకేలకు వెనుదిరిగిపోయింది.
పురుషుల శరీరాన్ని లైంగిక ఆకర్షణకు కేంద్రంగా ఉపయోగిస్తానని పేర్కొంది. ఇదే టైంలో మనుషులతో పోలిస్తే జంతువుల్లో మగవి చాలా అందంగా ఉంటాయని యుషిలీ చెబుతోంది. సింహం, నెమలి లాంటివాటిని ఉదాహరణలుగా తీసుకుంది.