Lizard in mouth kills child in Chhattisgarh: నోట్లో బల్లిపడి రెండున్నరేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లాలో సోమవారం (జులై 24) ఉదయం చోటుచేసుకుంది. బల్లి నోట్లో పడిన సమయంలో బాలుడు గాఢ నిద్రలో ఉన్నాడు. బల్లి విషం వల్ల బాలుడు మరణించే అవకాశం లేదని జంతు నిపుణులు అంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి… కోర్బా జిల్లా…
స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంది. ప్రతి ఒక్కరి నట్టింట్లోకి వచ్చింది.. చివరికి బెడ్రూమ్.. బాత్రూమ్లోకి సైతం చేరింది. స్మార్ట్ ఫోన్ను ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉపయోగించుకుంటున్నారు.
ఇతను చిన్న ధోని, అద్భుతమైన హెలికాప్టర్ షాట్ భలే కొడుతున్నాడు. అచ్చం మహేంద్ర సింగ్ ధోనీలా దంచేస్తున్నాడు.. ఇప్పుడీ ఈ బుడ్డోడు ఆడే షాట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నౌకా దళం రాత్రిపూట సాహసం చేయడంతో రెండున్నరేళ్ల చిన్నారి బాలుడు రక్షించబడ్డాడు. రాత్రి వేళలో 500 కిలోమీటర్ల మేర విమానం నడిపి చిన్నారి బాలుడు ప్రాణాలు కాపాడటంలో తమ సహకారం అందించారు.
ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. యూపీ రాష్ట్రం మీరట్లోని షాజన్పూర్లో ఓ మామిడి తోటలో ఓ పదేళ్లబాలుడు పెంపుడు కుక్కతో ఆడుకున్నట్లు చిరుత పిల్లతో ఆటలాడుతున్నాడు. ఆ చిరుత కూన మెడలో తాడు కట్టి ఉంది.. ఆ కూన మామిడిచెట్టు కింద ఉండగా బాలుడు దాన్ని పట్టుకోడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాను పిచ్చి పిచ్చిగా వాడేస్తున్నారు.. ఇక కొంతమంది రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫెమస్ అవుతున్నారు.. మరికొంతమంది మాత్రం రీల్స్ కోసం నానా తంటాలు పడుతున్నారు.. ఫెమస్ అవ్వాలి అనే ఒక్క మాట తప్ప వేరే ఆలోచన లేకుండా ఉన్నారు..ఈ క్రమంలో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా చేస్తున్నారు.. కొన్ని ప్రయోగాలు జనాలకు తీవ్రంగా కోపాన్ని కూడా తెప్పిస్తున్నాయి.. తాజాగా అలాంటి ఘటన…
Boy Complain against Mother: పిల్లలు దేనికి ఎలా రియాక్ట్ అవుతారే తెలియడం లేదు.. తమ్మ తనకు నచ్చిన చొక్కా ఇవ్వలేదంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడో బుడతడు.. పట్టుమని పదేళ్లు కూడా లేవు.. కానీ, పీఎస్కు వెళ్లి అమ్మపై ఫిర్యాదు చేశాడు.. స్నేహితుడి పుట్టిన రోజుకు వెళ్లాలి.. అందుకోసం తెల్ల చొక్కా అడిగాను.. అమ్మ ఇవ్వడం లేదంటూ పోలీసులకు తెలిపాడు.. అసలు బాలుడు.. ఆపై పీఎస్కు వచ్చి.. ఇలా అమ్మపై ఫిర్యాదు చేయడం కంగుతున్న పోలీసులు..…
Guntur Crime: చిన్నారులు, పెద్దలు అనే తేడా లేకుండా అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఈ మధ్య ఈ కేసులో మైనర్లు ఉండడం ఆందోళన కలిగిస్తోంది.. తాజాగా, గుంటూరులో మరో దారుణమైన ఘటన వెలుగుచూసింది.. ఆరేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ బాలుడు.. వర్షంలో తడవకుండా గొడుగు ఇస్తానని చెప్పి బాలికపై దారుణానికి ఒడిగట్టాడు.. అభశుభం తెలియని ఆ బాలికను పాడుచేశాడు.. తనపై జరిగిన దారుణానికి తల్లిదండ్రులకు చెప్పడంతో.. పెదకాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.. బాధితురాలిని ఆస్పత్రికి…