వీర్ సావర్కర్ వర్ధంతి సందర్భంగా కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి కాచిగూడలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలు గుర్తు చేసుకున్నారు. అనంతరం విజయ సంకల్ప యాత్రకు బయలుదేరారు. బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభం సందర్భంగా పద్మారావు నగర్ స్వరాజ్య ప్రెస్ చేరుకున్న కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. వీర తిలకం దిద్ది విజయం కాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన పద్మారావు నగర్,…
బీజేపీ విజయ సంకల్ప యాత్రలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే సనత్ నగర్, ఎర్రగడ్డ మీదుగా నేడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి అమీట్ పేట్ లో మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో మళ్లీ మోదీ మళ్ళీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. విజయ సంకల్ప యాత్ర పేరుతో రాష్ట్రంలో 5 యాత్రలను ప్రారంభించడం జరిగిందని, ఈ రోజు విజయ సంకల్ప యాత్రలో భాగంగా…
కాకినాడ జిల్లాలోని జగ్గంపేట టికెట్టు టిడిపికి కేటాయించడంపై జనసేన పార్టీలో అసంతృప్తి నెలకొంది . టిక్కెట్ ఆశించి భంగపడిన. జనసేన జగ్గంపేట ఇన్ ఛార్జీ పాఠం శెట్టి సూర్యచంద్ర అంతిమ నిరాహార దీక్షకు దిగారు. తనకు జనసేన నాయకత్వం జగ్గంపేట అసెంబ్లీ స్థానానికి టికెట్ కేటాయించకపోవడంతో తీవ్ర అసంతృప్తితో గోకవరం మండలం అచ్చుతాపురం గ్రామంలో ఉన్న దుర్గమ్మ ఆలయానికి చేరుకుని అంతిమ దీక్ష ప్రారంభించారు. పాఠం శెట్టి దంపతులు ఆలయంలోనే ఉండి దీక్ష కొనసాగిస్తున్నారు. . ప్రజలకు…
ఛలో విజయవాడకు బ్రేకులు వేయనున్నాయి ఏపీఎన్జీఓ, అనుబంధ సంఘాల జేఏసీ. ఎల్లుండు జరగాల్సిన ఛలో విజయవాడకు బ్రేకులు వేసేందుకు సిద్ధమయ్యారు. అరెస్టులు, పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఒక మెట్టు దిగి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం లోని అంశాలు వ్రాతపూర్వక మినిట్స్ ఇస్తాం అన్నారన్నారు. 27న జరగాల్సిన ఛలో విజయవాడ ఆలోచనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామన్నారు. మా 49…
గుంటూరు టీడీపీలో లెక్క చిక్కులకు దారి తీసింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ, జనసేన ప్రకటించిన 12 స్థానాలు ఒక లెక్క ఉంటే.. ప్రకటించాల్సిన ఐదు స్థానాలు మరో లెక్కగా ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా వర్గ పోరు, ఆశావాహుల లిస్టు పెద్ద ఎత్తున ఉన్న నియోజకవర్గాల అభ్యర్థుల లిస్టును పెండింగ్ లో పెట్టింది టీడీపీ అధిష్టానం. ఈ నేపథ్యంలో.. ఆచితూచి అడుగులు వేస్తోంది టీడీపీ. పలనాడు జిల్లాలోని కీలక నేత యరపతినేని శ్రీనివాసరావు కు సీటును మొదటి…
టీడీపీ – జనసేన మొదటి లిస్ట్పై నేతల అసంతృప్తి వ్యక్తి చేస్తున్నారు. అవనిగడ్డ సీటు పెండింగ్లో పెట్టింది టీడీపీ అధిష్టానం. టికెట్ ఆశించిన మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ ఫేస్ బుక్ పోస్ట్ లో టీడీపీ పై, రాజకీయాలపై నైరాశ్యం వ్యాఖ్యలు చేశారు. అవనిగడ్డ సీటు జనసేనకు కేటాయిస్తారని ఇప్పటికే ప్రచారం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో.. పెడన సీటు ఆశించిన మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ చంద్రబాబు, పవన్ ను కలిసిన తర్వాత…
మాజీ ఉప ముఖ్యమంత్రి, పెద్దాపురం నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప శనివారం రాత్రి తృటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుంచి రాజప్ప సురక్షితంగా బయటపడ్డాడు. శనివారం రాత్రి తెలుగుదేశం, జనసేన పార్టీలు సంయుక్తంగా ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల తొలిజాబితాలో పెద్దాపురం స్థానానికి ఎంపికైన చినరాజప్పకు మద్దతుగా పార్టీ మద్దతుదారులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాజప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన…
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో నాలుగు రోజుల పాటు జరిగిన మేడారం జాతరగా ప్రసిద్ధి చెందిన గిరిజన కుంభమేళా.. సమ్మక్క సారలమ్మ జాతర శనివారం ముగియడంతో లక్షలాది మంది గిరిజన భక్తులు గిరిజనుల అమ్మవారిని దర్శించుకుని తమతమ గ్రామాలకు, గ్రామాలకు బయలుదేరారు. వెర్మిలియన్ పేటికను తిరిగి చిలుకలగుట్టకు తీసుకువెళ్లి తదుపరి జాతర వరకు అక్కడే ఉంచడంతో అమ్మవారి “తల్లుల వనప్రవేశం” (అడవిలోకి ప్రవేశం)తో జాతర ముగిసింది. సమ్మక్క దేవిని చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును…
సామాన్యుని గమ్యానికి చేర్చేది సైకిల్. సాధకుడుని విజయానికి చేర్చేది సైకిల్. శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేది సైకిల్. ఆరోగ్యమైన రాజకీయాలకు ఉజ్వల భవిష్యత్తుకు నమ్మకమైన సైకిల్. ఎమ్మిగనూరు నియోజకవర్గం రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే నారా చంద్రబాబు నాయుడు తోనే సాద్యం అని బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అనే కార్యక్రమంలో భాగంగా మాచాని సోమనాథ్ గారు ఎమ్మిగనూరు నుండి సైకిల్ యాత్ర ప్రారంభించి నందవరం మండలంలోని ముగతి, నందవరం, కనకవీడు, త్సళ్లకుడ్లుర్, తిమ్మాపురం లో ఇంటింటికి వెళ్లి టీడీపీ…