TDP-JSP : టీడీపీ – జనసేన మొదటి లిస్ట్ పై నేతల అసంతృప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ – జనసేన మొదటి లిస్ట్పై నేతల అసంతృప్తి వ్యక్తి చేస్తున్నారు. అవనిగడ్డ సీటు పెండింగ్లో పెట్టింది టీడీపీ అధిష్టానం. టికెట్ ఆశించిన మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ ఫేస్ బుక్ పోస్ట్ లో టీడీపీ పై, రాజకీయాలపై నైరాశ్యం వ్యాఖ్యలు చేశారు. అవనిగడ్డ సీటు జనసేనకు కేటాయిస్తారని ఇప్పటికే ప్రచారం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో.. పెడన సీటు ఆశించిన మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ చంద్రబాబు, పవన్ ను కలిసిన తర్వాత నిర్ణయం ఉంటుందని ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ.. మొదటి లిస్ట్ లో నా పేరు లేకపోవటంతో మహదానందంగా ఉన్నాన్నారు.
Electricity Demand: ఫిబ్రవరిలో గతేడాదితో పోల్చితే 6.9శాతం పెరిగిన విద్యుత్ డిమాండ్
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
పంజరం నుంచి బయటకు వచ్చిన పక్షిలా స్వేచ్చగా పొందినట్టు ఉందని, కార్యకర్తలు, నాయకులు ఇది గమనించి వ్యవహరించండని ఆయన పేర్కొన్నారు. నేను పదవుల కోసం పుట్టలేదని, పదవులు వచ్చినపుడు ప్రాంత అభివృద్ధి కోసం పనిచేశాను తప్ప దొచుకొలేదన్నారు. రాజకీయాలు మారిపోయాయని, డబ్బు రాజకీయాలకు ప్రధానం అయిందన్నారు బుద్ధ ప్రసాద్. ఓటరును కొనుగోలు వస్తువు గా రాజకీయ పక్షాలు భావిస్తున్న తరుణంలో ధనవంతుల కోసం అన్వేషిస్తున్నారని, నాలాంటి వాడు ఎన్నికల్లో నిలబడాలని భావించటం సమంజసం కూడా కాదన్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన నుంచి పోటీ చేసి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. అయితే.. ఈ జాబితాలో 24 సీట్లు జనసేన నేతలకు కేటాయించడంతో టీడీపీ శ్రేణుల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమకు తక్కువ సీట్లు కేటాయించారనే భావన జనసైనికుల్లోనూ మెదులుతోంది. దీంతో ఇరు వర్గాల నేతలు అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. దీంతో.. కొందరు పార్టీలకు రాజీనామా చేసేందుకు నిర్ణయించుకుంటుంటే.. మరి కొందరు తమ భవిష్యత్ కార్యచరణకోసం ప్లాన్ చేసుకుంటున్నారు.
Sudarshan Setu : దేశంలోనే పొడవైన కేబుల్ బ్రిడ్జిని నేడు జాతికి అంకితం ఇవ్వనున్న మోడీ
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!