రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజనుకు అవసర మైన ఎరువులు పుష్కలంగా ఉన్నాయని వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్. హరికిరణ్ చెప్పారు. ఈ సీజన్లో పంటలకు 15 లక్షల టన్నుల ఎరువులు అవసరమ వుతాయని అంచనా వేశామని, ఇప్పటికే 10 లక్షల టన్ను లను రైతుభరోసా కేంద్రాల్లో (ఆర్బీకేల్లో) అందుబాటులో ఉంచామని తెలిపారు... Fertilizers ready for farmers in ap. breaking news, latest news, telugu news, big news, Fertilizers,
విజయవాడలో నేడు ఇస్కాన్ జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నట్లు ఇస్కాన్ మందిర అధ్యక్షులు చక్రధారి దాస్ వెల్లడించారు. ఈ రథయాత్రకి గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే.. ఈ రథయాత్ర ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు బందర్ రోడ్డులోని డి అడ్రస్ మాల్ నుంచి ప్రారంభమై.. breaking news, latest news, telugu news, big news, Jagannath Ratha Yatra
Top Headlines @1PM 23.06.2023, Top Headlines @1PM, Telugu news, big news, rahul gandhi, cm jagan, ram charan, game changer, purnananda swamy, shruti haasan
కొన్నేళ్లుగా భక్తి పేరిట మభ్యపెట్టి కబుర్లు చెప్పిన పూర్ణానంద స్వామి, ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్నాడు. బాలికను రెండేళ్ల పాటు నిర్బంధించి లైంగికంగా వేధించిన కేసులో, ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో.. breaking news, latest news, telugu news, purnananda swamy, big news,