ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడం చాలా మంచిది. వాకింగ్ చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల రిస్కు తగ్గుతుంది. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది. రోజూ వాకింగ్ చేయడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. టైప్ 2 డయాబెటిస్, ఆస్తమా, కొన్ని రకాల కేన్సర్ ను తగ్గిస్తుంది. అంతేకాకుండా ప్రతీ రోజూ వాకింగ్ చేయడం వల్ల ఎముకలు గట్టిపడతాయి. కండరాలకు బలం చేకూరుతుంది. బరువు తగ్గడానికి చాలా సులువైన మార్గం నడవడం. అయితే మీరు వాకింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు…
భారత దేశంలో అతి పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ ఎన్నో పథకాల ను అందిస్తుంది. అందులో కొన్ని పథకాలు మంచి వడ్డీని ఇస్తున్నాయి.. ఇప్పుడు మరో కొత్త పాలసీని ప్రవేశ పెట్టింది.. ఆ పథకం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఎల్ఐసీ జీవన్ ఉమంగ్ ప్లాన్ అనేది ముఖ్యంగా కుటుంబానికి ఆర్థిక భద్రత, రక్షణను అందించడానికి ఎల్ఐసీ రూపొందించింది. ప్రీమియం-చెల్లింపు వ్యవధి ముగింపు నుంచి మెచ్యూరిటీ సమయం వరకూ ఈ ప్లాన్ వార్షిక సర్వైవర్ ప్రయోజనాల ను…
ప్రముఖ ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసి ఎన్నో పథకాలను అందిస్తూ ప్రజల నమ్మకానికి పొందింది.. అందుకే రోజూ రోజుకు పాలసీలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుంది.. ఎల్ఐసి అందిస్తున్న పథకాలలో ఎల్ఐసీ ధన్ సంచయ్ పాలసీ కూడా ఒకటి. ఇది బీమా కవరేజీని అందించడంతో పాటు భవిష్యత్ ఆదాయ వనరులను కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఎల్ఐసీ ధన సంచయ్ పాలసీ గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం.. నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ ఇండివిడ్యువల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది…
దేశంలోని ప్రతి ఒక్కరు బాగుండాలి.. ఆర్థికంగా అభివృద్ధి చెండాలని ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్ లను అందుబాటు లో కి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం.. ఇందులో ఉద్యోగుల రాష్ట్ర బీమా పథకం కూడా ఉంది. దీని కింద లక్షలాది మంది ఉద్యోగులు పెన్షన్, ఉచిత వైద్యం పొందుతున్నారు. ఈ పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం ఈఎస్ఐ కార్డుల ను మంజూరు చేస్తుంది.ఈ కార్డు ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. * .ఈ కార్డుతో ప్రభుత్వ ఆసుపత్రులలో మీరు…
మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్ లను ప్రవేశ పెడుతుంది.. అందులో కొన్ని స్కిమ్ లు అధిక రాబడితో పాటు రిస్క్ తక్కువగా ఉండేలా ఉన్నాయి.. ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్ లలో మహిళా సమ్మాన్ పొదుపు పథకం ఒకటి..ఈ పథకం మహిళలకు మాత్రమే. ఒకేసారి చెల్లింపు తర్వాత.. హామీ మొత్తం లబ్ధిదారుని ఖాతాలో జమ చేయబడుతుంది. ఈ పథకాన్ని భారత ప్రభుత్వం కేవలం మహిళల కోసం మాత్రమే ప్రారంభించింది. ఇది మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత…
డబ్బులను పొదుపు చెయ్యడం చాలా ఉత్తమం.. మార్కెట్ లో ఎన్నో పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి.. అందులో ఎల్ఐసి అందిస్తున్న పథకాలకు మంచి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది..ప్రతి నెల డబ్బులను పొందే పథకాలు కూడా ఎన్నో ఉన్నాయి.. ఇలా ప్రతి నెల డబ్బులను పొందాలని అనుకొనేవారికి గుడ్ న్యూస్..చాలా అప్షన్లు ఉన్నాయి.. అందులో ఎల్ఐసీ పాలసీ కూడా ఒకటి ఉంది. ఇందులో చేరితే నెల నెలా క్రమం తప్పకుండా డబ్బులు పొందొచ్చు.. ఇక ఆలస్యం…
ప్రతి వ్యక్తి డబ్బులను పొదుపు చేసుకోవడం చాలా మంచిది.. యుక్తవయస్సు లో డబ్బులను పొదుపు చేస్తే వృద్ధాప్యంలో ఎటువంటి డోకా ఉండదు.. అందుకే చాలా మంది పొదుపు పథకాల వైపు మొగ్గు చూపిస్తున్నారు..ఈమేరకు ఎల్ఐసీ సరికొత్త పాలసిని అందుబాటులోకి తీసుకొని వచ్చింది..అదే సరళ్ పెన్షన్’ స్కీమ్..ఎటువంటి రిస్క్ లేకుండా ఖచ్చితమైన రాబడి రావడంతో చాలామంది వీటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు..ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి రాబడిని పొందడంతో పాటు పదవీ విరమణ తరువాత నెలకు…
కేంద్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో రకాల పథకాలను అందిస్తున్నారు.. ఇప్పటికే ఎన్నో పథకాల ద్వారా ప్రజలు లబ్ది పొందారు.. ఇప్పుడు మరోసారి మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. ముఖ్యంగా ఆడ పిల్లలు కన్నా వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ ను తాజాగా చెప్పింది.. ఆడ పిల్లల కోసం ఒక కొత్త పథకాన్ని ప్రారంభించారు.. ఆడ పిల్లల్నికంటున్న వారికి రూ. 6 వేల నగదును అందిస్తుంది.. ఇక ఆడపిల్లలను కనాల నే ఉద్యేశ్యం తో…
ఈ మధ్య వయస్సు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కిడ్నీల సమస్యలతో భాధపడుతున్నారు.. అందులో ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు రావడం.. ఈ సమస్య రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. తక్కువ నీరు త్రాగడం, ఎక్కువ మాంసం తినడం, అధిక యూరిక్ యాసిడ్, ఊబకాయం, గౌట్, డయాబెటిస్ మొదలైనవి కూడా కిడ్నీ స్టోన్కు కారణం కావచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. కిడ్నీలలో రాళ్లను తొలగించడానికి అనేక మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కిడ్నీలో రాళ్లను…
ప్రస్తుతం అందరు డిజిటల్ పేమెంట్స్ ను చేస్తున్న సంగతి తెలిసిందే.. ఆన్ లైన్ పేమెంట్స్ ను ఎక్కువగా చేస్తున్నారు.. అందులో ఒకటి ఫోన్ పే.. ఈ యాప్ ను ఎక్కువ మంది వినియోగిస్తున్న సంగతి తెలిసిందే.. ఆన్లైన్లో మనీని ట్రాన్స్ఫర్ చెయ్యడం మాత్రమే కాదు.. లోన్ ను కూడా పొందవచ్చు.. తాజాగా మరో కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది..Account Aggregator services సేవలను ప్రారంభించింది. ఇక ఈ కొత్త సేవ వినియోగదారులు తమ ఆర్థిక డేటాను, బ్యాంక్…