Good news : కేంద్రం అదిరిపోయే న్యూస్.. ఆడపిల్ల పుడితే రూ.6వేలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో రకాల పథకాలను అందిస్తున్నారు.. ఇప్పటికే ఎన్నో పథకాల ద్వారా ప్రజలు లబ్ది పొందారు.. ఇప్పుడు మరోసారి మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. ముఖ్యంగా ఆడ పిల్లలు కన్నా వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ ను తాజాగా చెప్పింది.. ఆడ పిల్లల కోసం ఒక కొత్త పథకాన్ని ప్రారంభించారు.. ఆడ పిల్లల్నికంటున్న వారికి రూ. 6 వేల నగదును అందిస్తుంది.. ఇక ఆడపిల్లలను కనాల నే ఉద్యేశ్యం తో ఈ తాజాగా కేంద్రం అలాంటి ఆఫర్ ఒకటి ప్రకటించింది. ఇప్పటివరకు మొదటి కాన్పులో మాత్రమే నాగదును ఇచ్చేవారు..
ప్రస్తుతం రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే.. అర్హులైన వారికి రూ. 6,000 ఆర్థిక సాయం ఇస్తున్నట్లు ప్రకటించింది.. మిషన్ శక్తి పథకం కింద ఆ ఆఫర్ ఇస్తోంది.. అయితే మరో విషయం ఏంటంటే.. ప్రధానమంత్రి మాతృ వందన యోజన కింద తొలి కాన్పులో… మగ లేదా ఆడ బిడ్డ పుడితే.. మూడు దశల్లో కేంద్రం రూ. 5,000 ఇస్తోంది.. రెండో బిడ్డ పుడితే ఎవ్వరు ఇవ్వలేదు.. కానీ ఇప్పుడు రెండో బిడ్డ పుడితే కూడా నగదును అందిస్తున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం..
Also Read
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
- US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
- IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
ఒకవేళ కవలలు పుడితే.. అనే డౌట్ మీకు రావచ్చు. కవలల్లో ఒక ఆడపిల్ల అయినా కూడా ఈ పథకం వర్తిస్తుంది.. ఇద్దరికీ కాకుండా ఒక్కరికి మాత్రమే ఈ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు.. పథకం కింద ఒక్క ఆరువేలు మాత్రమే అందుకోవచ్చు.. మన దేశంలో ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉంది. ఈ సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.. ఇందులో భాగంగానే ఈ ప్రయోజనాన్ని అందిస్తున్నారని సమాచారం.. దీని గురుంచి పూర్తి సమాచారం కోసం సంబంధిత కార్యాకయాల్లో సంప్రదరించగలరు.. ఒక్క పథకం కాదు.. ఎన్నో బహుళ ప్రయోజనాలు కలిగిన పథకాలను మోదీ ప్రభుత్వం అందిస్తున్నారు.. ముఖ్యంగా ఆడపిల్లలలకు సంబందించిన పథకాలకు విపరీతమైన స్పందన వస్తుందని అనడంలో సంహదేహం లేదు..
తాజావార్తలు
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!