భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం చాలా విమర్శలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. 2019 ప్రపంచ కప్ తర్వాత వెన్నుముక చికిత్స చేయించుకున్న పాండ్యా ఇప్పటికి పూర్తి ఫిట్నెస్ ను సాధించలేదు. అతను అప్పటి నుండి ఇప్పటివరకు బౌలింగ్ చేయలేకపోతున్నాడు. అయితే పాండ్యా కు ఈ సమస్య గురించి తాను ముందే చెప్పను అని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అన్నారు. నేను పాండ్యాతో పాటుగా బుమ్రాకు కూడా చెప్పను. మీరు చాలా…
భారత స్టార్ టెస్ట్ అఆటగాడు అజింక్య రహానే ఈ ఏడాది లో ఫామ్ కోల్పోయి చాలా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తాజాగా కివీస్ జరిగిన మొదటి మ్యాచ్ లో జట్టు కెప్టెన్ గా వ్యవహరించి కూడా విఫలమయ్యాడు. అయిన కూడా ఈ నెలలో టీం ఇండియా వెళ్లనున్న సౌత్ ఆఫ్రికా పర్యటనకు ఎంపికైన రహానే… తన పేలవ ప్రదర్శన కారణంగా విశ్ కెప్టెన్ గా బాధ్యలను కోల్పోయాడు. అయితే ఈ పర్యటనకు రహానే వెళ్తున్న అక్కడ తుది జట్టులో…
విరాట్ కోహ్లీ నుండి భారత వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ శర్మ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం పై చాలా విమర్శలు వచ్చాయి. అయితే ఈ వన్డే కెప్టెన్సీ పై రోహిత్ వ్యాఖ్యలను బీసీసీఐ తాజాగా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. మనం దేశం కోసం ఆడుతున్నప్పుడు ఒత్తిడి ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. అదిమంచిగా ఉండచ్చు. లేదా చెడుగా ఉండచ్చు. కానీ ఒక క్రికెటర్ ఎప్పుడు తన ఆట పై దృష్టి పెట్టడం ముఖ్యం.…
బీసీసీఐ భారత జట్టు ఇద్దరు కెప్టెన్ లను నియమించిన విషయం తెలిసిందే. ఈ మధ్యే వన్డే కెప్టెన్సీ కోహ్లీ నుండి రోహిత్ శర్మకు అప్పగించిన బీసీసీఐ టెస్ట్ ఫార్మాట్ కు మాత్రం విరాట్ కోహ్లీనే కొనసాగిస్తోంది. దాంతో ఈ నిర్ణయం మీద బీసీసీఐపై చాలా విమర్శలు రాగ.. కొంత మంది ప్రశంసించారు. ఇక తాజాగా ఈ నిర్ణయం పై భారత మాజీ స్టార్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ… ఈ నిర్ణయం భారత జట్టుకు మంచిదే అని…
బీసీసీఐ విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుండి తపిస్తూ… ఆ భాద్యతహల్ను రోహిత్ శర్మకు అప్పగించింది. అయితే కెప్టెన్ లేకపోవడం కారణంగా ఈ పరిమిత ఓవర్ల క్రికెట్ లో కోహ్లీ మరింత ప్రమాదకరకంగా మారవచ్చు అని భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నారు. అయితే తాజాగా యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచ కప్ తర్వాత ఆ పొట్టి ఫార్మటు కెప్టెన్సీ నుండి తప్పుకుంటూ… ఒత్తిడి కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటలు చెప్పాడు. అయితే ఇప్పుడు ఆ…
2019 వన్డే ప్రపంచ కప్ జట్టులో భారత ఆటగాడు అంబటి రాయుడిని తీసుకొనేందుకు చాలా విమర్శలు వచ్చాయి. టీం ఇండియా సెమీస్ లో ఓడిన తర్వాత రాయుడు ఉంటె గెలిచే వాళ్ళం అని కూడా వార్తలు వచ్చాయి. ఇక తాజాగా భారత మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి ఈ విషయం పై స్పందించారు. జట్టులోకి రాయుడిని ఎందుకు తీసుకోలేదు అనేది తనకు తెలియదు అన్నారు. అయితే ఆ సమయంలో భారత జట్టులో నాలుగో స్థానం పెద్ద…
విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు బీసీసీఐ చేసిన హఠాత్తు ప్రకటన పై చాలా విషయాలు వచ్చిన విషయం తెలిసిందే. కోహ్లీకి మద్దతుగా చాలా మంది అభిమానులు బీసీసీఐ ని తప్పు బట్టారు. ఇప్పుడు అందులో పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా కూడా చేరాడు. తాజాగా ఈ విషయం పై స్పందించిన కనేరియా… నేను కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడం పై మాట్లాడటం లేదు. కానీ తప్పించిన విధానం కరెక్ట్ కాదు అని అన్నారు.…
భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ టీ20 జట్టుతో పాటుగా వన్డే జట్టుకు కూడా కెప్టెన్ గా నియమించబడ్డాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ను 5 సార్లు టైటిల్ విజేతలుగా నిలిపిన రోహిత్ జట్టును ముందుండి నడిపించాలని… ఆ తర్వాత వెన్నకి వెళ్లిపోవాలని చెప్పాడు. అయితే ఓ కెప్టెన్ ఎప్పుడు జట్టుకు సరైన ఆటగాళ్లు ఎంపిక చేయబడ్డారా.. లేదా.. జట్టు కూర్పు సరిగ్గా ఉందా.. లేదా అనేది గమనించాలి. ఇక కెప్టెన్ వెనుక ఉండాలి ఐ…
ఈ నెలల్లో భారత జట్టు వెళ్లనున్న దక్షిణాఫ్రికా పర్యటన కోసం టెస్ట్ జట్టును ప్రకటిస్తున్న సమయంలో భారత క్రికెట్ బోర్డు రోహిత్ శర్మను వెళ్లే టీ 20 తో పాటుగా వన్డే జట్టుకు కూడా కెప్టెన్ గా నియమిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఇది అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ విరాట్ కోహ్లీ తన నాలుగేళ్ల కాలంలో ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా గెలవలేకపోయినందుకె అతను వన్డే అంతర్జాతీయ కెప్టెన్ గా తొలగించబడ్డాడని 2012లో భారత పురుషుల…
విరాట్ కోహ్లీని బీసీసీఐ వన్డే కెప్టెన్సీ నుండి తప్పిస్తున్నట్లు నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ బాధ్యతలు రోహిత్ శర్మకు అప్పగిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపింది బీసీసీఐ. దాంతో కోహ్లీ అభిమానులు బీసీసీఐ పై చాలా కోపంతో ఉన్నారు. అందుకే సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ పై చాలా విమర్శలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు బీసీసీఐ చేసిన పని వారిలో కోపాన్ని మరింత పెంచింది. అదే బీసీసీఐ కోహ్లీకి ధన్యవాదాలు చెప్పడం. అయితే ఇన్ని రోజులు వన్డే…