2016 వరకు భారత జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న రవిచంద్రన్ అశ్విన్ ఆ తర్వాత కేవలం టెస్టులకు మాత్రమే పరిమితమయ్యాడు. అతను ప్రతి ఏడాది ఐపీఎల్ లో రాణించిన అతడిని వైట్ బల్ క్రికెట్ లోకి తిరిగి తీసుకోలేదు. కానీ ఈ ఏడాది యూఏఈలో జారీఫైనా టీ20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించినప్పుడు అందరూ షాక్ అయ్యారు. అందుకు ముఖ్య కారణం అశ్విన్ పేరు ఆ జట్టులో ఉండటమే. దాదాపుగా టీం ఇండియాకు…
భారత వన్డే జట్టుకు కాప్టెన్ గా కొనసాగాలి అనుకున్నా… తనను బీసీసీఐ తప్పించింది అనే కోపంతో భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ కారణంగానే అతను రాబోయే సౌత్ ఆఫ్రికా పర్యటనలో టెస్ట్ సిరీస్ తర్వాత జరగనున్న వన్డే సిరీస్ నుంచి వ్యక్తిగత కారణాల పేరుతో కోహ్లీ తప్పుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయం పై తాజాగా ఓ బీసీసీఐ అధికారి స్పందించారు. కోహ్లీ వన్డే సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు…
సౌత్ ఆఫ్రికా సిరీస్ లో భారత టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్ గా ఎంపికైన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నిన్న ప్రాక్టీస్ లో గాయపడ్డాడు. దాంతో ఈ సిరీస్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఈ టెస్ట్ సిరీస్ కు జట్టును ప్రకటిస్తున్న సమయంలోనే రోహిత్ ను భారత వన్డే జట్టుకు కెప్టెన్ గా నియమిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సౌత్ ఆఫ్రికా పర్యటనలో టెస్ట్ సిరీస్ తర్వాత జరగనున్న వన్డే…
సౌత్ ఆఫ్రికాలో ఓమైక్రాన్ కేసులు పెరుగుతున్న సమయంలో టీం ఇండియా అక్కడికి వెళ్తుందా లేదా అనే ప్రశ్న వచ్చింది. కానీ జట్టు అక్కడికి సౌత్ ఆఫ్రికా అని బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. కానీ అంతకంటే ముందే భారత ఏ జట్టు అక్కడికి వెళ్లి సౌత్ ఆఫ్రికా ఏ జట్టుతో మ్యాచ్ లు ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ జట్టుకు ప్రియాంక్ పంచాల్ న్యాయకత్వం వహిస్తున్నాడు. అయితే ఇక అక్కడికి మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కోసం…
జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్ పదవి మన క్రికెట్ జట్టుకు చాలా కీలకం అనేది తెలిసందే. ఏ ఆటగాడు అయిన జాతీయ జట్టులో ఆడాలి అంటే అతను ఫిట్నెస్ ను ఇక్కడ ఎన్సీఏ లోనే నిరూపించుకోవాలి. ఎన్సీఏ పెట్టె అన్ని పరీక్షలో పాస్ అయిన ఆటగాడు మాత్రమే టీం ఇండియాలో ఆడుతాడు. అయితే ఇన్ని రోజులు ఎన్సీఏ హెడ్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్ ఇప్పుడు భారత జట్టు యొక్క ప్రధాన హెడ్ కోచ్ గా…
గత వారం విరాట్ కోహ్లీ నుండి వన్డే కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించింది బీసీసీఐ. అయితే టీ20 ఫార్మాట్లో నాయకునిగా తప్పుకున్న కోహ్లీ వన్డే ఫార్మాట్ లో కెప్టెన్ గా కొనసాగాలని అనుకున్నాడు. కానీ వైట్ బల్ ఫార్మాట్ లలో ఇద్దరు కెప్టెన్లు వద్దు అని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయంతో బీసీసీఐ పై విరాట్ కోహ్లీ కోపంగా ఉన్నాడు అని తెలుస్తుంది. ఆ కారణంగానే ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కోసం…
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత టెస్ట్ జట్టు ఈ నెలలో మూడు టెస్టుల సిరీస్ కోసం సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. అయితే ఇంకా ఈ టూర్ కు వెళ్ళాక ముందే టీం ఇండియా కు షాక్ తగిలింది. అదేంటంటే… ఈ సిరీస్ లో టీం ఇండియాకు వైస్ కెప్టెన్ గా ఎంపికైన రోహిత్ శర్మ టూర్ కు దూరమయ్యాడు. నిన్న ప్రాక్టీస్ సమయంలో రోహిత్ కి గాయం అయినట్లు తెలిపిన బీసీసీఐ… ఆ…
వైట్ బాల్ ఫార్మాట్ లో భారత జట్టుకు కెప్టెన్ గా ఎంపికైన రోహిత్ శర్మ ద్రావిడ్ తో కలిసి పని చేయడం అద్భుతంగా ఉంది అని అన్నారు. అయితే యూఏఈలో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత భారత హెడ్ కోచ్ గా రవిశాస్త్రి పదవికాలం ముగియడంతో ఆ బాధ్యతలను ది వాల్ రాహల్ ద్రావిడ్ చేపట్టిన విషయం తెలిసిందే. ఇక అదే సమయంలో భారత టీ20 కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిచాడు.…
భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పనిభారం కారణంగా తాను టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు తాజాగా ముగిసిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కు ముందు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వైట్ బాల్ ఫార్మాట్ లో ఇద్దరు కెప్టెన్లు అవసరం లేదు అని వన్డే కెప్టెన్సీ నుండి కూడా కోహ్లీని తొలగించి ఆ రెండు బాధ్యతలను భారత స్టార్ ఓపెనర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు అప్పగించింది. దాంతో బీసీసీఐ పై…
కొత్తగా భారత జట్టు వన్డే కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్న రోహిత్ శర్మ.. ఇంతకముందు ఈ బాధ్యతలను నిర్వర్తించిన విరాట్ కోహ్లీని ప్రశంసించాడు. 2017లో ధోని నుండి పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్న విరాట్ కోహ్లీ ఈ మధ్య టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకోగా… బీసీసీఐ వన్డే కెప్టెన్ గా తప్పించింది. కానీ జట్టు కోహ్లీ కెప్టెన్సీ కింద చాలా అద్భుతమైన సమయాన్ని గడిపింది. నేను అతనితో చాలా రోజులుగా ఆడుతున్నాను. అందులో ప్రతి క్షణాన్ని…