Home
Bcci
Bcci News
-
Ashes Test in India: భారత్లో యాషెస్ టెస్టు..? సానుకూలంగా స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా.!
Ashes Test in India: ప్రపంచ క్రికెట్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన యాషెస్ (Ashes) సిరీస్కు సంబంధించి ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ చారిత్రాత్మక టెస్టు సిరీస్లోని ఒక మ్యాచ్ను భారత్లో నిర్వహించే అవకాశాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా (CA) పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) టాడ్ గ్రీన్బర్గ్ వెల్లడించారు. ప్రముఖ పోడ్కాస్ట్లో మాట్లాడిన టాడ్ గ్రీన్బర్గ్.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు… -
IND vs ZIM: ముగ్గురు ఆటగాళ్లకు గాయాలు.. బరువు పెరిగిన స్టార్ ప్లేయర్.. తీవ్ర ఆందోళనలో బీసీసీఐ!
టీమిండియా వికెట్కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ఫిట్నెస్పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇటీవల సంజు బరువు పెరగడం జట్టు యాజమాన్యాన్ని కలవరపెడుతోందని సమాచారం. అంతేకాకుండా ఆటగాళ్లు జాతీయ జట్టుకు దూరంగా ఉన్న సమయంలో వైద్య బృందం, ఆటగాళ్ల మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్ల ఫిట్నెస్ సమస్యలు మరింత పెరుగుతున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. 2026 టీ20 ప్రపంచ కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా… -
Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
Lalit Kumar Modi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2009 నిర్వహణకు సంబంధించిన విదేశీ మారక నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘన కేసులో మాజీ ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోదీకి భారీ ఊరట లభించింది. ఈ కేసులో ట్రిబ్యునల్ ఆయనపై విధించిన రూ.10.65 కోట్ల జరిమానాను పూర్తిగా రద్దు చేస్తూ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ తీర్పు వెలువడిన తర్వాత లలిత్ మోదీ ఆనందంతో డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్… -
Team India: టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. శ్రీలంక టెస్టు సిరీస్కు స్టార్ ప్లేయర్ డౌటే!
శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం భారత జట్టు సెలెక్షన్ కమిటీని ఆందోళనకు గురిచేస్తోంది. ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేకు హ్యామ్స్ట్రింగ్ గాయం కారణంగా దూరమైన సుందర్ ఫిట్నెస్పై ఇంకా స్పష్టత రాలేదు. అందుకే శ్రీలంక టెస్టు సిరీస్కు జట్టును ప్రకటించడాన్ని బీసీసీఐ సెలెక్టర్లు వాయిదా వేసినట్లు సమాచారం. సుందర్ గాయం తీవ్రతపై పూర్తి నివేదిక వచ్చిన తర్వాతే… -
Team India: టీమిండియాలో కీలక మార్పులకు శ్రీకారం.. అప్పుడే ఒక వికెట్ డౌన్!
BCCI to Move On From T Dilip: టీమిండియా సహాయ సిబ్బందిలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ కాంట్రాక్టును బీసీసీఐ మరోసారి పొడిగించే అవకాశాలు లేవని సమాచారం. ఇంగ్లండ్తో జరిగిన వైట్బాల్ సిరీస్ అనంతరం జింబాబ్వే పర్యటనకు వెళ్లే భారత జట్టుతో ఆయన ప్రయాణించలేదని తెలుస్తోంది. ఇటీవల కాలంలో భారత జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలు గణనీయంగా పడిపోవడంతో ఫీల్డింగ్ విభాగంలో కొత్త మార్పులు తీసుకురావాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.… -
BCCI New Rules: దేశీయ క్రికెట్లో కొత్త రూల్స్.. చివరి ఓవర్ నుంచి వైడ్ వరకు కీలక మార్పులు..!
BCCI New Rules: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2026-27 దేశీయ సీజన్కు సంబంధించి పలు కీలక నిబంధనల్లో మార్పులు తీసుకురానుంది. మేరీలెబోన్ క్రికెట్ క్లబ్ (MCC) ప్రతిపాదించిన కొత్త క్రికెట్ చట్టాలను బీసీసీఐ దేశీయ టోర్నీల్లో అమలు చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త నిబంధనలు రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు ఇతర దేశీయ టోర్నీల్లో అమల్లోకి రానున్నాయి. కొత్త నిబంధనలు ఈ విధంగా ఉన్నాయి. రోజు… -
Rohit Sharma: అతడితో కలిసి బ్యాటింగ్ చేయడం ఇష్టం.. నేను చాలా ఎంజాయ్ చేస్తా!
Rohit Sharma Says I Loved Batting with Viarat Kohli: ఇంగ్లండ్తో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత్ ఓటమిపాలైనప్పటికీ.. సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరోసారి తమ అనుభవంతో అద్భుత భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. వీరిద్దరూ క్రీజులో ఉన్నపుడు భారత్ విజయం సాధిస్తుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది. రో-కో పెవిలియన్ చేరిన అనంతరం మిగతా బ్యాటర్లు కూడా అవుట్ అవ్వడంతో.. భారత్ విజయానికి 27 పరుగుల దూరంలో ఆగిపోయింది. మ్యాచ్… -
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
Virat Kohli Warning to BCCI: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత్ నేడు (జూలై 19) కీలక సమరానికి సిద్ధమైంది. చారిత్రాత్మక లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య చివరి వన్డే మ్యాచ్ జరగనుంది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉండటంతో.. మూడో మ్యాచ్ డిసైడర్గా మారింది. ఈ మ్యాచ్ గెలిచి ట్రోఫీని కైవసం చేసుకోవాలని టీమిండియా చూస్తోంది. ఇప్పటికే టీ20 సిరీస్ 4-0తో గెలిచిన ఇంగ్లీష్ జట్టు.. వన్డే… -
Shubman Gill: “నా చేతుల్లో ఏం లేదు.. ఆటపైనే దృష్టి పెడతా”.. రోహిత్ రిటైర్మెంట్ వేళ కెప్టెన్ గిల్ కీలక వ్యాఖ్యలు..
Shubman Gill: టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ నుంచి ఓ క్రేజీ అడ్వైస్ వచ్చింది. మైదానంలో పరుగుల వరద పారించాలంటే, కాసేపు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలంటూ బోర్డు ఆటగాళ్లకు క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న మన ఆటగాళ్లు లండన్లోని ఇండియా హౌస్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ ఆసక్తికర ముచ్చట్లు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం జట్టును ముందుండి నడిపిస్తున్న వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఒత్తిడిని ఎలా జయిస్తాడనే… -
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
Rohit Sharma Retirement: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నేడు చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో నిర్ణయాత్మక మూడో వన్డే (3rd ODI) జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే, సిరీస్ విజేతను తేల్చే ఈ కీలక పోరు కంటే ఎక్కువగా.. భారత సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ భవితవ్యంపైనే క్రీడా వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ మ్యాచ్ తర్వాత రోహిత్ వన్డే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడంటూ…
తాజావార్తలు
-
ఏపీలో SIR పూర్తి.. 44.71 లక్షల ఓటర్లు ‘అన్ కలెక్టబుల్’గా గుర్తింపు.. తుది ఓటరు జాబితా విడుదల అప్పుడే.!
-
Blackmail Case:100 మంది మహిళలపై అత్యాచారం? కంప్లైంట్ ఇచ్చిన డాక్టర్పై నర్సు సంచలన ఆరోపణ
-
Travis Head: విరాట్తో గొడవపై తొలిసారి స్పందించిన ట్రావిస్ హెడ్.. అసలు నిజం ఇదే!
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
Maharashtra TET Paper Leak Case: టెట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. ప్రధాన నిందితుడు అరెస్టు
ట్రెండింగ్
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!