Bank Robbery: కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లాలో దొంగలు ఒక బ్యాంకులోకి చొరబడి ఏకంగా 59 కిలోల బంగారం దోచుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది. ఈ సంఘటన విజయపుర తాలూకాలోని మంగోలీ గ్రామంలోని కెనరా బ్యాంక్ బ్రాంచ్లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. Read Also: Crime News: ప్రేమను తిరస్కరించిందని 18 సార్లు స్క్రూడ్రైవర్తో దాడి.. చివరకి..? బ్యాంక్ మే 23న సాయంత్రం బ్యాంకు తాళం వేసి మూసివేయబడింది. మే 24, 25 తేదీల్లో…
Bank Robbery : ఇప్పటి దొంగలకి టెక్నాలజీ స్పూర్తి కలిసొచ్చిందో ఏమో కానీ, బ్యాంకు తాళం పగలగొట్టడం పాత ఫ్యాషన్ అయిపోయిందట. “తాళాలు వదిలేయండి సార్… డైరెక్ట్ గోడే తీసేద్దాం” అన్న కొత్త ట్రెండ్ మొదలైంది. డిసెంబర్ 12న రామాయి గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఓ వినూత్న దొంగతన యత్నం చోటు చేసుకుంది. దొంగలు ఏం చేశారు అంటే – అర్ధరాత్రి టూల్స్ తో హమ్మయ్య అనుకుంటూ బ్యాంకు గోడకే కన్నం పెట్టేశారు! అన్నట్లు, ఇది…
SBI ATM: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలో దొంగలు రెచ్చిపోయారు. ఆదివారం (మార్చి 2) తెల్లవారు జామున రావిర్యాల గ్రామంలో ఎస్బీఐ ఏటీఎంలో దొంగతనం జరిగింది. కారులో వచ్చిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత వ్యూహాత్మకంగా దోపిడీ చేశారు. ముందుగా సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి, ఎమర్జెన్సీ సైరన్ మోగకుండా సెన్సార్ వైర్లను కట్ చేశారు. అనంతరం గ్యాస్ కట్టర్, ఇనుప రాడ్ల సాయంతో ఏటీఎంను బద్దలు కొట్టారు. ఆ తరవాత కేవలం నాలుగు నిమిషాల్లోనే…
Bank Robbery: ఉత్తరప్రదేశ్లోని షామ్లీలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఓ ప్రైవేట్ బ్యాంకు శాఖకు వెళ్లి రూ.40 లక్షలు దోచుకెళ్లాడు. బ్యాంకు మేనేజర్తో మాట్లాడుతూ.. తనకు రూ.38.5 లక్షల ఇంటి రుణం బాకీ ఉందని, తన ఆస్తిని వేలం వేయబోతున్నారని, దీంతో తన పిల్లలు నిరాశ్రయులవుతారని నిందితుడు చెప్పాడు. కాబట్టి నాకు రూ.40 లక్షలు ఇవ్వండి అంటూ.. నిందితుడు బ్యాంక్ మేనేజర్తో సుమారు 30…
మణిపూర్లోని చురాచంద్పూర్ జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో ఐదుగురు సాయుధ వ్యక్తులు దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గురువారం తెలిపారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో దోపిడీ గురించి సమాచారం అందుకున్న పోలీసులు బ్యాంకుకు చేరుకున్నారు. అయితే., అనుమానితులు అప్పటికే అక్కడి నుంచి పారిపోయారని వారు తెలిపారు. ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం, ముసుగు ధరించిన ఐదుగురు వ్యక్తులు మధ్యాహ్నం చురాచంద్పూర్ జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కె సాల్బంగ్ శాఖలోకి…
Anakapalli: అనకాపల్లి జిల్లా లోని కసింకోట మండలం లోని నరసింగబిల్లి లోని నరసీంగబిల్లి కోపరేటివ్ సొసైటీ బ్యాంకులో అర్ధరాత్రి దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. దొంగలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన నైట్ వాచ్మెన్ ను తాళ్లతో బంధించారు. అనంతరం ముగ్గురు దుండగులు కలిసి బ్యాంకు తలుపులు, తాళాలు పగలగొట్టి బ్యాంకు లోకి ప్రవేశించారు. అంతటితో ఆగలేదు దుండగులు స్ట్రాంగ్ రూమ్ గోడకు కన్నం పెట్టి లోనికి ప్రవేశించారు. అలానే దుండగులు ఎలాంటి ఆనవాళ్లు దొరక్కుండా ముందస్తు జాగ్రతగా బ్యాంకు లోని…
ఛత్తీస్గఢ్ లోని రాయ్గఢ్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ బ్యాంకులో మంగళవారం తెల్లవారుజామున భారీ దోపిడీ జరిగింది. ఉదయం బ్యాంకు తెరిచిన తర్వాత కొందరు దుండగులు హఠాత్తుగా బ్యాంకులోకి ప్రవేశించారు. తొలుత బ్యాంకు మేనేజర్ను కత్తితో పొడిచిన దుండగులు.. మిగిలిన బ్యాంకు ఉద్యోగులను బందీలుగా చేసుకుని నగదు, బంగారం, వెండితో పరారయ్యారు.
Deputy Manager: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ బ్యాంకు డిప్యూటీ మేనేజర్ చేతివాటం ప్రదర్శించాడు. పని చేస్తున్న బ్యాంకులో ఖాతాదారుల అకౌంట్ లోని డబ్బులను వాడుకున్నాడు.
Manchiryala: ఓ దొంగ బ్యాంకులో చోరీకి ప్రయత్నించాడు. సెక్యూరిటీ, సీసీ కెమెరాల కళ్లుగప్పి బ్యాంకులోకి ప్రవేశించాడు. ఈ దొంగతనం విజయవంతమైతే తన జీవితం సెటిల్ అయిపోతుందని..
Bank Robbery: అది 19 జులై 1976... నైస్ సిటీ ఆఫ్ ఫ్రాన్స్... ఎప్పటిలాగే, ఉద్యోగులు ఇక్కడి సొసైటీ జనరల్ బ్యాంక్కి ఉదయం చేరుకుంటున్నారు. ఆ సమయంలో ఈ బ్యాంకు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన బ్యాంకుగా పేర్గాంచింది. ఎందుకంటే ఇక్కడ భద్రత కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉన్నాయి.