Bhumana Karunakar Reddy: జగన్ను దెబ్బ తీసేందుకు హిందువుల మనోభావాలతో చంద్రబాబు, పవన్ ఆడుకున్నారు..
- చంద్రబాబు ఆరోపించినట్లుగా తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ రిపోర్టు..
- ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు ఇంత రాక్షసంగా వ్యవహరించలేదు..
- చంద్రబాబు కుట్ర బయటపడింది.. హిందువులంతా వాస్తవాలను గమనించాలి..
- జగన్ను దెబ్బ తీసేందుకు హిందువుల మనోభావాలతో ఆడుకున్నారు: భూమన కరుణాకర్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhumana Karunakar Reddy: తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదన్న సీబీఐ రిపోర్టుతో ఎన్టీవీతో టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ..రాజకీయ లబ్ధి కోసం మా అధినేతలపై కుట్రలు చేశారు. తిరుమల లడ్డూ నెయ్యిలో పందికొవు లేదా ఇతర జంతువుల పదార్థాలు కలిసిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అబద్ధాలు ప్రచారం చేశారని ఆరోపించారు. ఇక, సీబీఐ చేసిన విచారణలో, పంది కొవ్వు సహా ఏ జంతు కొవ్వు పదార్థాలు లడ్డులో లేవని తుది నివేదికలో స్పష్టంగా తేలిపోయింది.. డైరీ నిర్వాహకులు, అధికారులు చేసిన ఈ కుట్రను రాజకీయ దురుద్దేశంతో వైఎస్ జగన్పై రుద్దాలని చంద్రబాబు ప్రయత్నించారని భూమన పేర్కొన్నారు.
Read Also: Gold & Silver Prices: కొండెక్కిన బంగారం, వెండి ధరలు.. ప్రధాన కారణాలు ఇవే..
Also Read
- RK Roja: అసెంబ్లీలోనే బలనిరూపణ జరగాలి.. గవర్నర్ ముందే ఎందుకు? రోజా ఫైర్
- Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
- Minister Dola Bala Veera Anjaneya Swamy: విజయసాయి రెడ్డికి మంత్రి డోలా కౌంటర్.. పగటి కలలు మానుకో..!
- Prakash Raj Faces Defamation Suit: ప్రకాష్ రాజ్కు షాక్.. వంద కోట్ల పరువు నష్టం దావా..!
అయితే, పవన్ కళ్యాణ్ తిరుపతిలో బహిరంగ సభలో ఇష్టానుసారంగా మాట్లాడి, లక్షల లడ్డులను అయోధ్యకు పంపామంటూ అబద్ధాలు చెప్పాడు అని మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి అన్నారు. శుభ్రం చేయాల్సింది గుడిమెట్లను కాదు, నీ నాలుకను అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేస్తున్న కుట్రలు ప్రజలు కూడా గమనిస్తున్నారు.. ఒక బాధ్యతాయుత హోదాలో ఉండి, కోట్లాది మంది హిందువుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశాడని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ చేసిన ఆరోపణలపై మేము న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం.. రేపు కూటమి ప్రభుత్వం చేసిన అపచారంపై తిరుపతిలోని శ్రీనివాస నిందా పరిహార హోమం చేపడతామని భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?