Tirupati Laddu Controversy: చంద్రబాబు అవకాశవాది, అధికారం కోసం దేనికైనా తెగిస్తారు..
- చంద్రబాబు అవకాశవాది, అధికారం కోసం దేనికైనా తెగిస్తారు..
- తిరుపతి లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేశారు..
- తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారంటూ దుష్ప్రచారం చేశారు..
- వెంకటేశ్వర స్వామి నిన్ను క్షమిస్తాడా? చంద్రబాబు..
- చంద్రబాబు పాలనలో జరిగిన పాపాలను మాపై రుద్దుతున్నారు: అంబటి రాంబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati Laddu Controversy: తిరుమల హిందువులకు పవిత్రమైన దేవాలయం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమల వస్తారు.. అలాంటి తిరుమల లడ్డు కల్తీపై తప్పుడు ప్రచారం దుర్మార్గం.. జగన్ హయాంలో లడ్డులో కల్తీ జరిగిందని తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు.. జంతువుల కొవ్వుతో లడ్డు తయారు చేశారన్నారు.. తర్వాత ఈ విషయాన్ని రాజకీయం చేశారు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మెట్లు కడిగారు.. సిట్ విచారణలో జంతువుల కొవ్వు కలవలేదని తేల్చారు.. నాసిరకం డాల్డా కలిసి ఉండొచ్చన్నారు.. దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయ్యొచ్చా అని ప్రశ్నించారు. ఆరోపణలు చేస్తే ఎదుర్కొంటాం.. కానీ దుర్మార్గమైన ఆరోపణలు చేస్తే వెంకన్న నిన్ను క్షమిస్తారా చంద్రబాబు అని అంబాటి రాంబాబు అడిగారు.
Read Also: కేవలం రూ.10,999లకే.. 120Hz డిస్ప్లే, 80W సౌండ్తో Wobble X-సిరీస్ టీవీలు
Also Read
- AP High Court: రుషికొండ భవనాల వినియోగంపై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు
- Sajjala Ramakrishna Reddy: వైఎస్సార్ సంక్షేమ వారసత్వాన్ని జగన్ కొనసాగిస్తున్నారు.. మళ్లీ వైసీపీ విజయం ఖాయం..
- Minister Narayana: అమరావతి వర్సెస్ మావిగన్.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
- Peddireddy Ramachandra Reddy: తిరుపతిలో వైఎస్సార్కు నివాళి.. మావిగన్పై పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
అయితే, చంద్రబాబు తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని వైసీపీ నేత రాంబాబు డిమాండ్ చేశారు. చంద్రబాబు దేవుడిని అడ్డం పెట్టుకుని జగన్ పై కక్ష సాధించాలని చూడడం వల్ల దేవుడికి కోపం వచ్చింది.. తిరుమల, సింహాచలం దేవాలయాల్లో తొక్కిసలాట జరిగి భక్తులు చనిపోవడం ఇప్పుడే చూస్తున్నాం.. పవన్ కళ్యాణ్ నీకు బుర్ర లేదా.. చంద్రబాబు ఏది చెబితే అది నమ్ముతావా అని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ మాటలు కోటలు దాటతాయి… చేతలు గడప దాటవు అని విమర్శించారు. పవన్ రాజకీయాలకు పనికి రాడు.. చంద్రబాబు తోక పట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడు.. రేషన్ బియ్యం అక్రమ రవాణా భారీగా జరుగుతుంది.. చంద్రబాబు, లోకేష్ పక్కన పవన్ సున్నా లాంటి వాడు అని అంబాటి రాంబాబు ఆరోపించారు.
తాజావార్తలు
-
EPFO EPF Interest: పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. జూలై 15 నాటికి వడ్డీ జమ.. రూ.1.44 లక్షల కోట్లు క్రెడిట్!
-
Thaman: పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్కు ‘OG 2’ ఆల్బమ్ అంకితం
-
Maruthi : ‘రాజాసాబ్’ తర్వాత మొదటిసారిగా మీడియా ముందుకు మారుతి ఫస్ట్
-
NBK SDT : మెగా హీరో సెట్స్ లో నందమూరి బాలయ్య సందడి
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
ట్రెండింగ్
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?