Tirupati Laddu Controversy: చంద్రబాబు అవకాశవాది, అధికారం కోసం దేనికైనా తెగిస్తారు..
- చంద్రబాబు అవకాశవాది, అధికారం కోసం దేనికైనా తెగిస్తారు..
- తిరుపతి లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేశారు..
- తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారంటూ దుష్ప్రచారం చేశారు..
- వెంకటేశ్వర స్వామి నిన్ను క్షమిస్తాడా? చంద్రబాబు..
- చంద్రబాబు పాలనలో జరిగిన పాపాలను మాపై రుద్దుతున్నారు: అంబటి రాంబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati Laddu Controversy: తిరుమల హిందువులకు పవిత్రమైన దేవాలయం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమల వస్తారు.. అలాంటి తిరుమల లడ్డు కల్తీపై తప్పుడు ప్రచారం దుర్మార్గం.. జగన్ హయాంలో లడ్డులో కల్తీ జరిగిందని తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు.. జంతువుల కొవ్వుతో లడ్డు తయారు చేశారన్నారు.. తర్వాత ఈ విషయాన్ని రాజకీయం చేశారు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మెట్లు కడిగారు.. సిట్ విచారణలో జంతువుల కొవ్వు కలవలేదని తేల్చారు.. నాసిరకం డాల్డా కలిసి ఉండొచ్చన్నారు.. దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయ్యొచ్చా అని ప్రశ్నించారు. ఆరోపణలు చేస్తే ఎదుర్కొంటాం.. కానీ దుర్మార్గమైన ఆరోపణలు చేస్తే వెంకన్న నిన్ను క్షమిస్తారా చంద్రబాబు అని అంబాటి రాంబాబు అడిగారు.
Read Also: కేవలం రూ.10,999లకే.. 120Hz డిస్ప్లే, 80W సౌండ్తో Wobble X-సిరీస్ టీవీలు
Also Read
- AP Assembly: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. 4 రోజుల్లో 12 బిల్లులకు ఆమోదం
- Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
- Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
- YS Jagan: పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు.. వారిని పీవీ సింధుతో పోల్చడం సరికాదు!
అయితే, చంద్రబాబు తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని వైసీపీ నేత రాంబాబు డిమాండ్ చేశారు. చంద్రబాబు దేవుడిని అడ్డం పెట్టుకుని జగన్ పై కక్ష సాధించాలని చూడడం వల్ల దేవుడికి కోపం వచ్చింది.. తిరుమల, సింహాచలం దేవాలయాల్లో తొక్కిసలాట జరిగి భక్తులు చనిపోవడం ఇప్పుడే చూస్తున్నాం.. పవన్ కళ్యాణ్ నీకు బుర్ర లేదా.. చంద్రబాబు ఏది చెబితే అది నమ్ముతావా అని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ మాటలు కోటలు దాటతాయి… చేతలు గడప దాటవు అని విమర్శించారు. పవన్ రాజకీయాలకు పనికి రాడు.. చంద్రబాబు తోక పట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడు.. రేషన్ బియ్యం అక్రమ రవాణా భారీగా జరుగుతుంది.. చంద్రబాబు, లోకేష్ పక్కన పవన్ సున్నా లాంటి వాడు అని అంబాటి రాంబాబు ఆరోపించారు.
తాజావార్తలు
-
AP Assembly: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. 4 రోజుల్లో 12 బిల్లులకు ఆమోదం
-
Cupid Share: కండోమ్ కంపెనీకి కాసుల వర్షం.. రాబడి ఎంతో తెలుసా!
-
Lucknow Crime: భార్యను చంపి.. వాట్సాప్ స్టేటస్లో షాకింగ్ మెసేజ్! ఆ తర్వాత గంటల్లోనే మరో దారుణం, చివరికి సూసైడ్..
-
Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
-
Telangana High Court : కళ్యాణలక్ష్మి, షాదీముబారక్పై హైకోర్టు ఫైర్.. స్టే ఎత్తివేతకు నిరాకరణ.!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!