Love Marriage Tragedy: ప్రతి ఒక్కరికీ నా జీవితం గుణపాఠం.. లవ్ మ్యారేజీ చేసుకున్న పాపానికి..?
- భర్త వేధింపులు భరించలేక ఇద్దరు పిల్లలతో సహా తల్లి పద్మ ఆత్మహత్య..
- ఆత్మహత్యకు ముందు తల్లిదండ్రులకు ఆమె రాసిన లేఖలో కన్నీళ్లు పెట్టిస్తుంది..
- ప్రేమ వివాహం చేసుకున్న పాపానికి ఎన్నో కష్టాలు పడ్డాను అని ఆవేదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Love marriage tragedy: తిరుపతి జిల్లా పుత్తూరులో హృదయ విదారక ఘటన నెలకొంది. లవ్ మ్యారేజ్ చేసుకున్న పద్మ అనే మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. దీనికి భర్త నిరుద్యోగం, అప్పుల భారమే కారణంగా పోలీసుల విచారణలో తేలింది. అయితే, ఆమె ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికీ నా జీవితం గుణపాఠం.. ప్రేమ వివాహం చేసుకున్న పాపానికి ఎన్నో కష్టాలు పడ్డాను అని ఆవేదన వ్యక్తం చేసింది.
Read Also: Siraj vs Surya Kumar: బ్యాగులు సర్దుకోమని చెప్పిన సూర్య.. షాక్ అయిన సిరాజ్
Also Read
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
ఇక, కాసేపట్లో పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పద్మజ, ఇద్దరు పిల్లల మృతదేహాలకు పోస్టుమార్టం జరగనుంది. భర్త తాగుడుకు బానిసై వేధింపులకు గురి చేయడంతోనే మా చెల్లి చనిపోయిందని పుత్తూరు పోలీసులకు పద్మ అన్న కార్తీక్ ఫిర్యాదు చేయడంతో మృతురాలు భర్త శివశంకర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also: T20 World Cup: “మేము పాకిస్థాన్ చేతిలో ఓడిపోలేదు”.. నెదర్లాండ్స్ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు..
అయితే, పద్మ అన్న కార్తీక్ మాట్లాడుతూ.. ఇలాంటి దుస్థితి ఏ అన్నకు రాకూడదని కన్నీరు పెట్టుకున్నాడు. ఎనిమిదేళ్ల తర్వాత పాప అని చనిపోయాక పిలవాల్సిన దుస్థితి వాడి ( పద్మ భర్త) వల్లా వచ్చింది అన్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకునే ప్రతి ఒక్కరూ ఆలోచించాలని తెలిపాడు. ఇక, అమెరికా సంబంధం వచ్చినప్పటికీ మమ్మల్ని కాదని ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకుంది.. మొదట్లో పద్మజ ప్రేమ పేరుతో వేధించి, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత నాకు తెలియకుండా మా కుటుంబ సభ్యులు ప్రతి నెలా మా అమ్మమ్మ పెన్షన్ తో పాటు ఇతర డబ్బులను డబ్బులు మా వాళ్లు ఇచ్చేవారని చెప్పాడు. అయితే, అతను బయట లోన్స్, అప్పులు పెద్ద ఎత్తున చేశాడు.. అతను అప్పులు ఎందుకు చేశాడో మాకు అనవసరం.. కానీ, మేము ఎంతో ప్రేమగా చూసుకున్న నా చెల్లెలు అతని వల్ల దూరమైంది అని పద్మ అన్న కార్తీక్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
UP: పిలవని పేరంటానికి కాంగ్రెస్ నేతలు.. షాక్ ఇచ్చిన మాయావతి..
-
PM Modi: ఇటలీలో మోడీకి అత్యున్నత గౌరవం.. అగ్రికోలా మెడల్తో సత్కారం
-
Electric Scooters: హీరో, టీవీఎస్, ఓలా.. అద్భుతమైన రేంజ్, ఫీచర్లు.. ధరలు కేవలం రూ.44,990 నుండి ప్రారంభం
-
Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!