Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh

Andhra Pradesh News

    • ఆసక్తిగా తాడిపత్రి రాజకీయం…
      #Off The Record

      ఆసక్తిగా తాడిపత్రి రాజకీయం…

      ఆ ఒక్క మాట వారికి బాగా కలిసి వచ్చింది. అధికారం పోదన్న ధీమా వాళ్లను నేలమీద నిలబడ నివ్వడం లేదు. అధికారం చేజారిపోదన్న నమ్మకం అందుకు కారణమా? ఎవరా నాయకులు? ఏంటా రాజకీయం? లెట్స్‌ వాచ్‌! తాడిపత్రిలో గేర్‌ మార్చిన జేసీ! మున్సిపల్‌ ఎన్నికల తర్వాత అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయం మారింది. అసలే గరం గరంగా ఉండే ఇక్కడి పాలిటిక్స్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య ఉప్పు…
    • అట్టహాసంగా ఎంపీ బాలశౌరి కుమారుని నిశ్చితార్థం…
      #గ్యాలరీలు

      అట్టహాసంగా ఎంపీ బాలశౌరి కుమారుని నిశ్చితార్థం…

    • తిరుమ‌ల‌లో అందుబాటులోకి బ్యాట‌రీ కార్లు… త్వ‌ర‌లో 100 బ‌స్సులు…
      #Top Story

      తిరుమ‌ల‌లో అందుబాటులోకి బ్యాట‌రీ కార్లు… త్వ‌ర‌లో 100 బ‌స్సులు…

      తిరుమ‌ల‌లో ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను ప్ర‌వేశ పెట్టేందుకు టీటీడీ సిద్ధం అయింది.  ఇందులో భాగంగా మొద‌టి ద‌శ‌లో టీటీడీ అధికారుల కోసం 35 బ్యాట‌రీ కార్ల‌ను ప్ర‌వేశ పెట్టింది.  వీటిని ఈరోజు తిరుమ‌ల‌కు తీసుకొచ్చారు.  బ్యాట‌రీ కారులోనే టీటీడీ ఛైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి తిరుమ‌ల‌కు వ‌చ్చారు.  ప్ర‌స్తుతం అధికారుల కోసం 35 బ్యాట‌రీ కార్లు అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని చెప్పారు.  రెండు, మూడు ద‌శ‌ల్లో 100 ఎల‌క్ట్రిక్ ఆర్టీసీ బ‌స్సుల‌ను అందుబాటులోకి తీసుకొస్తామ‌ని తెలిపారు.  ప‌ర్యావ‌ర‌ణాన్ని…
    • ఎన్టీవీకి రాజకీయ నాయకుల శుభాకాంక్షలు
      #వార్తలు

      ఎన్టీవీకి రాజకీయ నాయకుల శుభాకాంక్షలు

      రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీవీ తెలుగు న్యూస్‌ ఛానల్‌ కు మంచి.. క్రేజ్‌ ఉంది. ఏ ఛానల్‌ కు లేని ఆదరణ ఉంది. ప్రతి నిత్యం ప్రజల పక్షం అనే నినాదం ప్రజల గుండె చప్పుడై ఎన్టీవీ తెలుగు న్యూస్‌ ఛానల్‌… ముందుకు సాగుతోంది. 2007 సంవత్సరం లో ప్రారంభమైన ఎన్టీవీ ఛానల్‌.. నేటితో 14 వసంతాలు పూర్తి చేసుకుని… 15 వ ఏడాదిలోకి అడుగు పెడుతోంది. ఈ నేపథ్యం లో రాజకీయ ప్రముఖులు, సినీతారలు, ప్రేక్షకులు,…
    • ఏపీ క‌రోనా అప్డేట్‌… ఈరోజు కేసులు ఎన్నంటే…
      #Top Story

      ఏపీ క‌రోనా అప్డేట్‌… ఈరోజు కేసులు ఎన్నంటే…

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.  తాజాగా రాష్ట్రంలో 878 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 20,13,001కి చేరింది.  ఇందులో 19,84,301 మంది ఇప్ప‌టికే కోలుకొని డిశ్చార్జ్ కాగా… 14,862 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో ఏపీలో 13 మంది మృతిచెందారు.  దీంతో రాష్ట్రంలో క‌రోనాతో ఇప్ప‌టి వ‌ర‌కు మృతి చెందిన వారి సంఖ్య 13,838కి చేరింది. గ‌డిచిన…
    • చంద్రబాబుపై ఎంపీ మిథున్‌ రెడ్డి ఫైర్
      #ఆంధ్రప్రదేశ్

      చంద్రబాబుపై ఎంపీ మిథున్‌ రెడ్డి ఫైర్

      టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేవారు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి.. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో జరిగిన సభలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంగ్లీష్‌లో బోధనలపై చంద్రబాబు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.. ఆయన మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయన్న ఆయన.. చంద్రబాబు కొడుకు నారా లోకేష్ ఏ మీడియంలో చదివాడో చెప్పాలని డిమాండ్‌ చేశారు.. ఇప్పుడు లోకేష్ కుమారుడు ఏ మీడియంలో చదువుతున్నాడు అని ప్రశ్నించిన మిథున్‌రెడ్డి.. చంద్రబాబు పిల్లలు మాత్రం…
    • ఆంధ్రప్రదేశ్ వాతావరణ సూచన…
      #ఆంధ్రప్రదేశ్

      ఆంధ్రప్రదేశ్ వాతావరణ సూచన…

      నిన్న ఏర్పడిన “అల్పపీడనం” ప్రస్తుతము దక్షిణ ఛత్తీస్ ఘడ్ & పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 km ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపు వంగి ఉన్నది. “రుతుపవన ద్రోణి” బికనేర్, అజ్మీర్, శివపురి, దక్షిణ ఛత్తీస్ ఘడ్ & పరిసర ప్రాంతాలలో ఉన్న అల్పపీడనం, విశాఖపట్నంల మీదగా మరియు ఆగ్నేయ దిశగా పశ్చిమమధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్నది.…
    • కరోనా గుడ్‌ న్యూస్‌ ..
      #వార్తలు

      కరోనా గుడ్‌ న్యూస్‌ ..

      ఆగస్టు వెళ్లిపోతోంది. అందరి చూపు కరోనా థర్డ్ వేవ్‌ మీదే ఉంది. ఎందుకంటే, సెప్టెంబర్‌, లేదంటే అక్టోబర్‌లో …ఎప్పుడైన థర్డ్‌ వేవ్‌ తడాఖా చూపొచ్చని ఇప్పటికే నిపుణులు హెచ్చరించారు. అయితే దీని ప్రభావం సెకండ్‌ వేవ్‌ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మీడియా రిసెర్చ్‌ -ICMR తాజాగా ప్రకటించింది. కరోనా థర్డ్ వేవ్‌ దేశం అంతటా ఒకేలా ఉంటుందని ఎవరూ చెప్పలేరని మెడికల్‌ ఎక్స్‌పర్ట్స్‌ అంటున్నారు. రాష్ట్రాలు ఉన్నట్టుండి ఆంక్షలు ఎత్తివేసినా, నిబంధనలకు నీళ్లొదిలేసినా…
    • కేఆర్‌ఎంబీకి ఏపీ మరో లేఖ.. తెలంగాణను నిలువరించండి..!
      #ఆంధ్రప్రదేశ్

      కేఆర్‌ఎంబీకి ఏపీ మరో లేఖ.. తెలంగాణను నిలువరించండి..!

      ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఏపీపై తెలంగాణ… తెలంగాణపై ఏపీ.. ఇలా ఫిర్యాదుల పర్వానికి ఇప్పట్లో తెరపడేలా కనిపించడంలేదు.. తాజాగా కృష్ణా నది యాజమాన్య బోర్డు మెంబర్‌ సెక్రటరీకి లేఖ రాశారు ఏపీ ఇరిగేషన్‌ ఈఎన్సీ నారాయణరెడ్డి.. సాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ ఇండెంట్ లేకుండా తెలంగాణ చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిని నిలువరించాలంటూ కేఆర్ఎంబీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. శ్రీశైలం , నాగార్జున సాగర్ ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్నందున కేఆర్ఎంబీ అనుమతితో…
    • మరో వివాదంలో టీటీడీ..!
      #ఆంధ్రప్రదేశ్

      మరో వివాదంలో టీటీడీ..!

      తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీసుకున్న తాజా నిర్ణయం వివాదాస్పదంగా మారింది.. ఉభయ తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణలోని 177 కల్యాణ మండపాల నిర్వహణను హిందూ సంస్థలు, ఆలయాలు, మఠాలు, ట్రస్ట్‌లు, హిందూ మతానికి చెందిన వ్యక్తులకు 5 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చేందుకు సిద్ధమైంది.. 5 సంవత్సరాల కాలపరిమితితో లీజుకు ఇచ్చేందుకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది టీటీడీ.. అయితే, ఓ వైపు నూతన కల్యాణ మండపాలను నిర్మిస్తూ… మరో వైపు నిర్మించిన కల్యాణ…
    ←1…1,9421,9431,9441,9451,946…2,037→

తాజావార్తలు

  • Kangana : హీరోల వేధింపులకు డైరెక్టర్లు బలి.. బాలీవుడ్ బండారం బయటపెట్టిన కంగనా.

  • Aakash Chopra: “కోట్లు పెట్టి కొంటే హ్యాండ్ ఇస్తారా?”.. ఐపీఎల్‌లో విదేశీ ప్లేయర్స్‌ తీరుపై ఆకాష్ చోప్రా ఫైర్

  • Danam Nagender : దానం నాగేందర్ ‘క్లీన్ చిట్’పై హైకోర్టులో సవాల్

  • AP Weather Alert: ఏపీలో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

  • Jeevan Reddy : మంత్రులతో జరిగిన చర్చలు విఫలమైనట్లుగా జీవన్ రెడ్డి సంకేతాలు

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions