మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం ఆపరేషన్ వాలంటైన్.. శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కింది.. ఈ సినిమాలో మానుషి చిల్లర్ హీరోయిన్ గా, రుహానీ శర్మ, నవదీప్, శతాఫ్, సంపత్, పరేష్ పహుజా, అభినవ్ గోమఠం, అలీ రాజా, శ్వేతవర్మ తదితరులు నటించారు. రెనైసెన్స్ పిక్చర్స్, సోని పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.. ఈ సినిమా ఈరోజు గ్రాండ్ గా విడుదలైంది.. పుల్వామా అటాక్, దానికి…
ఓటీటీలో చిన్నా, పెద్ద సినిమాలు అన్ని కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి… ఇక్కడ రిలీజ్ అయిన సినిమాలు అన్ని కూడా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.. చిన్న చిత్రాలు ఆడితే థియేటర్లలో ఆడేవి. ఆ తర్వాత దాదాపు అందరూ వాటిని మర్చిపోయేవారు. కానీ ఇప్పుడు ఓటీటీల పుణ్యమా అని వాటిని చూసేవాళ్లు కొందరు ఉంటున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ల కోసమా అన్నట్లు మరో తెలుగు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.. ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్…
సరికొత్త కథలకు ప్రాధాన్యత ఇస్తూ కళ్యాణ్ రామ్ నటిస్తున్న కొత్త సినిమాలు అన్ని హిట్ అవుతున్నాయి.. తాజాగా ఆయన హీరోగా నటించిన ‘డెవిల్’ చిత్రం థియేటర్లలో విడుదలయ్యే మొదటి షో నుండే పాజిటివ్ టాక్ అందుకుంటోంది.. ట్విట్టర్ లో ఆయన సినిమా ప్రశంసలు కురుస్తున్నాయి.. మొదటి షో తోనే దూసుకుపోతుంది.. దాంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నాయి.. ఇక ఈ మూవీ ఇప్పుడే థియేటర్లలో విడుదలయినా.. ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకుల్లో చర్చలు మొదలయ్యాయి.…
Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ చిత్రంలో అందాల ముద్దుగుమ్మ శ్రీలీల ఒక కీలక పాత్రలో నటించింది. దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ నే అందుకుంది.
డ్రీమ్ స్పోర్ట్స్ యాజమాన్యంలోని ఫ్యాన్కోడ్ను భాగస్వామ్యం చేసిన తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో తన మొదటి స్పోర్ట్స్ ఛానెల్ని ప్రారంభించింది. ఇది క్రికెట్, ఫుట్బాల్తో సహా ప్రపంచవ్యాప్తంగా 15కి పైగా క్రీడల ప్రత్యక్ష ప్రసారాన్ని అందిస్తుంది. అమెజాన్ ఇంతకుముందు న్యూజిలాండ్తో జరిగిన భారత క్రికెట్ మ్యాచ్లతో సహా ప్రత్యక్ష ప్రసార మ్యాచ్లను ప్రసారం చేసింది.
Telugu Producers sleepless nights due to OTT platforms: OTT ప్లాట్ఫారమ్ల కారణంగా తెలుగు నిర్మాతలు నిద్ర లేని రాత్రులు అనుభవిస్తున్నారని టాలీవుడ్ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొన్నేళ్ల ముందు, టాలీవుడ్ మేకర్స్ చాలా సినిమాల బడ్జెట్పై చాలా స్పష్టంగా ఉండేవారు. మొదట హీరో మార్కెట్ను చూసి దాన్ని బట్టి బడ్జెట్ లు ప్లాన్ చేసుకునేవారు. వీరికి OTT బిజినెస్ కూడా స్పష్టంగా కనిపించడంతో ఆ బడ్జెట్ను పెంచి సినిమాలు తీస్తున్నారు. అయితే డిజిటల్…
Amazon Prime: ఓటీటీ ఫ్లాట్ఫామ్లు పంథాను మార్చాయి. దీంతో పాటు యాడ్స్ ద్వారా ఆదాయాన్ని ఆర్జించాలని అనుకుంటున్నాయి. తక్కువ ధరకు ఆఫర్లను అందించి సబ్స్క్రైబర్ల సంఖ్యను పెంచుకోవాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫాం అమెజాన్ ఫ్రైమ్ వీడియోస్ కూడా యాడ్ సపోర్టెడ్ ఆఫర్లను తీసుకురాబోతోంది. వచ్చే ఏడాది ఈ ఆఫర్లను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ముందుగా యూకే, యూఎస్ఏ, జర్మనీ, కెనడాలో 2024లో ప్రారంభిస్తామని అమెజాన్ తెలిపింది.
OTT Giants Shock to Tollywoood: ఒకప్పుడు సినీ నిర్మాతలకి థియేటర్స్ నుండి మాత్రమే ఆదాయం వచ్చేది. ఆ తర్వాత మ్యూజిక్ రైట్స్, శాటిలైట్ రైట్స్ అంటూ అదనపు ఆదాయం వచ్చి చేరగా అది నిర్మాతలకు కొంతలో కొంత బాసటగా ఉండేది. కరోనా పుణ్యమా అని ఓటీటీ ఊపందుకోవడంతో ఇప్పుడు డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతలు గట్టి లాభాలే వెనకేసుకుంటున్నారు. సినిమా కాంబినేషన్, హీరో హీరోయిన్లు-డైరెక్టర్లకి ఉండే హైప్ ని బట్టి విడుదలకు ముందే ఫ్యాన్సీ ధరలు…
Nithya Menen Comedy Drama Series ‘Kumari Srimathi’ To Stream From September 28: ఇప్పటికే పలు వెబ్ సిరీస్లలో నటించిన నిత్యా మరో సిరీస్లో నటించగా ఆ సిరీస్ స్ట్రీమ్ అవడానికి సిద్ధమవుతోంది. నిత్య మీనన్ నటించిన ‘కుమారి శ్రీమతి’ వెబ్ సిరీస్ ఎప్పుడు, ఎక్కడ విడుదల అవుతుంది అనే విషయాన్ని ప్రకటించారు మేకర్స్. ఎక్కువగా సినిమాల్లో కనిపించకపోయినా నిత్య కనిపించిన సినిమాలు, ఆమె పాత్రలు మాత్రం స్పెషల్ అనే చెప్పాలి. ఇక నిత్యామీనన్…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘జైలర్’. నెల్సన్ దీలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ యాక్షన్ మూవీ ఆగస్టు 10 న థియేటర్లలో విడుదల అయి మొదటి షో నుంచే సూపర్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ గా వసూళ్లు సాధించింది. తలైవా ఈ సినిమాతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడంటూ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్కుమార్ మరియు మలయాళ స్టార్ హీరో…