గత సంవత్సరం ‘శాంసంగ్’ తన కొత్త ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ఇందులో శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 7, గెలాక్సీ జడ్ ఫ్లిప్ 7, గెలాక్సీ జడ్ ఫ్లిప్ 7 ఎఫ్ఈ ఉన్నాయి. ఈ మూడింటిలో డిజైన్, అత్యుత్తమ పనితీరు కారణంగా గెలాక్సీ జడ్ ఫోల్డ్ 7 ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించింది. మీరు ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ను కొనాలనుకుంటే.. ఇదే సరైన అవకాశం అని చెప్పాలి. గెలాక్సీ జడ్ ఫోల్డ్ 7 ప్రస్తుతం అమెజాన్లో…
ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ మరో సేల్ కు రెడీ అయ్యింది. ఆన్ లైన్ షాపింగ్ చేసే వారు మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ లిస్ట్ ను రెడీ చేసుకోండి. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 తేదీలను ప్రకటించారు. ఈ సేల్ జనవరి రెండవ వారంలో ప్రారంభం కానుంది. స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీల నుంచి ఫ్యాషన్, గృహ, వంటగది ప్రొడక్ట్స్ పై భారీ తగ్గింపులను అందిస్తోంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే, బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ EMI…
ఇ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ ప్రస్తుతం స్మార్ట్ఫోన్ కొనుగోలుదారులకు మంచి అవకాశాన్ని అందిస్తోంది. ప్రస్తుతం అమెజాన్లో ఇయర్ ఎండ్ సేల్ నడుస్తోంది. ఇందులో భాగంగా ‘మోటరోలా ఎడ్జ్ 50 ప్రో’పై భారీ తగ్గింపును ఇస్తోంది. ఈ ప్రీమియం స్మార్ట్ఫోన్ను చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. చాలా కాలంగా శక్తివంతమైన, వేగంగా ఛార్జ్ అయ్యే ఫోన్ కోసం చూస్తున్న వారికి ఈ డీల్ మంచి ఎంపిక అనే చెప్పాలి. మోటరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్ఫోన్ భారతదేశంలో 12జీబీ+256జీబీ…
ఈ రోజుల్లో స్మార్ట్ టీవీలు లేని ఇల్లు దాదాపు ఉండదేమో. మూవీస్, సిరీస్లు, గేమింగ్ అన్నీ ఒకే స్క్రీన్పై ఎంజాయ్ చేయడానికి మంచి స్మార్ట్ టీవీని ఏర్పాటు చేసుకుంటున్నారు. మీరు కూడా కొత్త టీవీ కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఏసర్ కంపెనీ తన కొత్త మోడల్ ఏసర్ అల్ట్రా ఐ సిరీస్ 100 సెం.మీ (40 ఇంచెస్) ఫుల్ హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ AR40FDGGU2841BDతో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లు…
ఈ రోజుల్లో ఇంటి వినోదం కోసం స్మార్ట్ టీవీ లేకుండా ఊహించడం కష్టం. సాధారణ టీవీలు కేవలం ఛానెళ్లు చూపించడానికి పరిమితమైతే, స్మార్ట్ టీవీలు ఇంటర్నెట్తో కనెక్ట్ అయి అనేక అదనపు సౌకర్యాలను అందిస్తున్నాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలు హైటెక్ ఫీచర్లతో తక్కువ ధరలోనే స్మార్ట్ టీవీలను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తు్న్నాయి. మరి మీరు కూడా కొత్త స్మార్ట్ టీవీ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఇదే బెస్ట్ టైమ్. HD LED స్మార్ట్…
‘గూగుల్’ ఇటీవలే పిక్సెల్ 10 సిరీస్ను లాంచ్ చేసింది. కొత్త సిరీస్ లాంచ్ నేపథ్యంలో మునుపటి ఫ్లాగ్షిప్ అయిన గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ధరలను తగ్గించింది. ముఖ్యంగా పిక్సెల్ 9 ప్రోపై గణనీయమైన తగ్గింపును అందించింది. ఈ ఫోన్ ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్లో 25 వేల కంటే ఎక్కువ ధర తగ్గింపుతో అందుబాటులో ఉంది. డిస్కౌంట్ తర్వాత రూ.89,000 కంటే తక్కువకు ధర మీ సొంతమవుతుంది. మీరు తక్కువ ధరలో ప్రీమియం స్మార్ట్ఫోన్ కోసం…
ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్లో ‘బ్లాక్ ఫ్రైడే సేల్’ నడుస్తోంది. 2025 నవంబర్ 28న ప్రారంభమైన బ్లాక్ ఫ్రైడే సేల్.. డిసెంబర్ 1 వరకు కొనసాగుతుంది. సేల్లో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గృహోపకరణాలు, గాడ్జెట్లపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. ఈ క్రమంలో గూగుల్ కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ‘గూగుల్ పిక్సెల్ 10’పై భారీ డిస్కౌంట్ ఉంది. ఈ ఫోన్ ప్రస్తుతం రూ.14,000 కంటే ఎక్కువ డిస్కౌంట్తో అందుబాటులో ఉంది. ఇది అద్భుత ఆఫర్స్ అనే చెప్పాలి. ఎందుకంటే.. కొత్తగా…
అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2025 కొనసాగుతోంది. ఈ సేల్ సందర్భంగా వివిధ రకాల ప్రొడక్ట్స్ పై క్రేజీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ఫోన్లు, స్మార్ట్వాచ్లు, టాబ్లెట్లు, ల్యాప్టాప్లు, PCలు, స్మార్ట్ గ్లాసెస్, వాషింగ్ మెషీన్లు, ప్రొజెక్టర్లు, స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, గీజర్లు, గేమింగ్ కన్సోల్లతో సహా అనేక ఎలక్ట్రానిక్స్ వస్తువులు తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. Also Read:RITES Recruitment 2025: RITES లిమిటెడ్లో భారీగా అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్.. మంచి జీతం మీరు కొత్త…
Amazon layoffs: ప్రపంచవ్యాప్తంగా టెక్ లేఆఫ్స్ జరుగుతున్నాయి. ఎవరి ఉద్యోగం ఎప్పుడు పోతుందనే భయం టెక్కీలో నెలకొంది. ఇప్పటికే టాప్ టెక్ సంస్థలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఇటీవల అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 14,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, ఈ సంఖ్య 30,000 వరకు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల, అమెజాన్ తన ఉద్యోగులకు తెల్లవారుజామున టెక్స్ట్ మెసేజులు చేసి, ఉద్యోగంలో నుంచి పీకేస్తున్నట్లు తెలియజేసింది.
Amazon Layoffs: టెక్ ఇండస్ట్రీలో ఎవరి జాబులు ఎప్పుడు పోతాయో తెలియడం లేదు. ఉన్నట్లుండి ఐటీ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా, అమెజాన్ ఇటీవల భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించింది. అయితే, కేవలం టెక్స్ట్ మెసేజ్ ద్వారా ఉద్యోగుల్ని తీసేస్తున్నట్లు ప్రకటించం ఇప్పుడు సంచలనంగా మారింది.